విధాత:తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక బాధితులు మరిణించిన అంశంపై టీడీపీ నేత ఏఆర్ మోహన్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ.ఈ ఘటనలో 23 మంది కన్నా ఎక్కువ మందే మరణించారని పిటిషనర్ తరపు న్యాయవాది.. ధర్మాసనానికి తెలిపారు .మరణించిన వారి వివరాలు జిల్లా కలెక్టర్ కు అందజేయాలని న్యాయస్థానం సూచన ఆసుపత్రిలో జరిగిన ఘటనపై ఆక్సిజన్ సరఫరా చేసిన కంపెనీపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు.
రుయా ఆసుపత్రి ఘటనపై హైకోర్టులో విచారణ
<p>విధాత:తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక బాధితులు మరిణించిన అంశంపై టీడీపీ నేత ఏఆర్ మోహన్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ.ఈ ఘటనలో 23 మంది కన్నా ఎక్కువ మందే మరణించారని పిటిషనర్ తరపు న్యాయవాది.. ధర్మాసనానికి తెలిపారు .మరణించిన వారి వివరాలు జిల్లా కలెక్టర్ కు అందజేయాలని న్యాయస్థానం సూచన ఆసుపత్రిలో జరిగిన ఘటనపై ఆక్సిజన్ సరఫరా చేసిన కంపెనీపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు.</p>
Latest News

హోటళ్లు, రెస్టారెంట్లకు సీసీపీఏ వార్నింగ్
విప్ప సారాకు ఇందిరమ్మ పేరు వ్యాఖ్యలపై అసెంబ్లీలో రగడ
ఉపాధి, ఆదాయం మార్గం విప్పసారా : ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
పెట్రోల్, డీజిల్, ఎల్పీజీలకు కొరత లేదు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఎల్పీజీ బుకింగ్ లో నో చేంజేస్ : కేంద్రం కీలక ప్రకటన
‘వారణాసి’తో గ్లోబల్ టార్గెట్ ..
ప్రయాణికులకు టీజీ ఆర్టీసీ శుభవార్త
నాపై పోటీకి నువ్వేరా: సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సవాల్
మహానటి సావిత్రి జీవితంలో కీలక మలుపు ...
బేగంపేట రన్వే కింద 6 లేన్ అండర్పాస్.. దేశంలోనే తొలి ప్రయోగం!