విధాత:తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక బాధితులు మరిణించిన అంశంపై టీడీపీ నేత ఏఆర్ మోహన్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ.ఈ ఘటనలో 23 మంది కన్నా ఎక్కువ మందే మరణించారని పిటిషనర్ తరపు న్యాయవాది.. ధర్మాసనానికి తెలిపారు .మరణించిన వారి వివరాలు జిల్లా కలెక్టర్ కు అందజేయాలని న్యాయస్థానం సూచన ఆసుపత్రిలో జరిగిన ఘటనపై ఆక్సిజన్ సరఫరా చేసిన కంపెనీపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు.
రుయా ఆసుపత్రి ఘటనపై హైకోర్టులో విచారణ
<p>విధాత:తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక బాధితులు మరిణించిన అంశంపై టీడీపీ నేత ఏఆర్ మోహన్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ.ఈ ఘటనలో 23 మంది కన్నా ఎక్కువ మందే మరణించారని పిటిషనర్ తరపు న్యాయవాది.. ధర్మాసనానికి తెలిపారు .మరణించిన వారి వివరాలు జిల్లా కలెక్టర్ కు అందజేయాలని న్యాయస్థానం సూచన ఆసుపత్రిలో జరిగిన ఘటనపై ఆక్సిజన్ సరఫరా చేసిన కంపెనీపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు.</p>
Latest News

సముద్రంలో శివలింగం ప్రత్యక్షం ..!
భారీ పొట్టతో మొసలి..కోసి చూస్తే షాకింగ్..!
రూ.142కోట్ల నెక్లెస్ తో ఫ్యాషన్ షోలో మెగా కృష్ణారెడ్డి భార్య సుధా !
మహిళా పోలీస్ అధికారిణికి తప్పని వేధింపులు..ఏం జరుగుతుందీ..?
పాన్ ఇండియా రేసులో ‘పెద్ది’ ..
జూన్లో బాక్సాఫీస్ సంగ్రామం..
రాజకీయాల్లో దళపతి దూకుడుతో ట్రెండింగ్లోకి వచ్చిన పూజా హెగ్డే ..
హైదరాబాద్లో సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్.. అర్హులు వీరే..!
MANUU లో కొత్తగా ఎమ్మెస్సీ, ఎంఏ కోర్సులు.. వివరాలివే..!
హైదరాబాద్లో మే 9న మెగా జాబ్ మేళా..!