విధాత : ఇద్దరి ప్రాణాలు తీసిన ఒంటరి ఏనుగు కోసం అటవీ సిబ్బంది డ్రోన్ కెమెరాలతో గాలింపు చేపట్టారు. తిరుపతి జిల్లా పాకాల మండలంలో ఇద్దరి ప్రాణాలు తీసిన ఒంటరి ఏనుగు అటవీ అధికారులను ముప్పు తిప్పలు పెడుతుంది. వారం క్రితం అరగొండ సమీపంలో ఒకరిని, వెంగంపల్లి వద్ద మరో వ్యక్తిని పొట్టనబెట్టుకున్న ఒంటరి ఏనుగు కోసం వెతుకులాట సాగిస్తున్నారు. అటవీ ప్రాంతంలో అది ఎటు నుంచి ఎటు పొతుందో గమనిస్తూ పరిసర గ్రామాల్లోని ప్రజలను హెచ్చరిస్తున్నారు. దానిని దారి మళ్లించడం లేదా అడవిలోకి తరిమేయడం కోసం అటవీ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు.
ఒంటరి ఏనుగు కోసం గాలింపు.. ఇద్దరి ప్రాణాలు తీసుకున్న గజరాజం
ఇద్దరి ప్రాణాలు తీసిన ఒంటరి ఏనుగు కోసం అటవీ సిబ్బంది డ్రోన్ కెమెరాలతో గాలింపు చేపట్టారు. తిరుపతి జిల్లా పాకాల మండలంలో ఇద్దరి ప్రాణాలు తీసిన ఒంటరి ఏనుగు అటవీ అధికారులను ముప్పు తిప్పలు పెడుతుంది

Latest News
రూ.30వేల కోట్ల విలువైన భూమిని కాపాడాం: హైడ్రా
Parthiban | ఆ మధ్య త్రిషపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు..ఇప్పుడు విజయ్ను కలిసి ప్రత్యేక పెయింటింగ్ బహుకరణ
హైటెక్స్ లో ‘థ్రెడ్ పోచంపల్లి’ప్రదర్శనను ప్రారంభించిన మంత్రులు
హైదరాబాద్లో ఎబోలా కలవరం
సైకిల్తో సవారి.. భవిష్యత్తుకు పచ్చని దారి : చంద్రబాబు
అగ్ని ప్రమాదాల నివారణపై సీఎం సమీక్షించాలి : కవిత
బీజేపీకి అన్నామలై రాజీనామా..తమిళనాట మరో కొత్త పార్టీ
పర్యావరణ విధ్వంసం..గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు: రాహుల్ గాంధీ ట్వీట్
కొనసాగుతున్న రాజ్యసభ ఎన్నికల నామినేషన్లు
అమ్మ పేరుతో మొక్కలు నాటండి: పవన్ కల్యాణ్