విధాత : ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్.షర్మిల వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలపై ఫోకస్ చేశారు. తాజాగా పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే ఎం.ఎస్.బాబు వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. బాబుతో పాటు ఇప్పటి వరకు కాంగ్రెస్లో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు చేరినట్లయ్యింది. ఇటీవల నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజాలు కాంగ్రెస్లో చేరగా వారిద్దరికి ఎమ్మెల్యే టికెట్లు కేటాయించింది. వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకోవడం ద్వారా వారి ఓటింగ్ను తమ వైపు తిప్పుకోవడమే షర్మిల వ్యూహంగా కనిపిస్తుంది.
కాంగ్రెస్లో చేరిన వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్.బాబు
ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్.షర్మిల వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలపై ఫోకస్ చేశారు. తాజాగా పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే ఎం.ఎస్.బాబు వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్లో చేరారు

Latest News
నడిరోడ్డుపై ముద్దులతో రెచ్చిపోయిన ప్రేమ జంట.. ఎడ్యుకేషన్ హబ్లో వైరల్ వీడియో
బరువు తగ్గేందుకు వింత ట్రెండ్.. ప్లాస్టిక్ కవర్లు నములుతున్న యూత్!
అంత్యక్రియల్లో ఆధిపత్య ‘రాజకీయమా’!? మృతుడు శంకర్ గౌడ్ కుటుంబం అవస్థలు
గుడ్డు కాదు.. గాడిద గుడ్డూ కాదు.. ‘బంగారు గుడ్డు’ రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు..
ట్రాఫిక్ జామ్ పై మంత్రిని నిలదీసిన మహిళపై కేసు!
డిప్యూటీ సీఎం భట్టితో ఆర్టీసీ జేఏసీ నేతల భేటీ
ఆప్ పార్టీలో తిరుగుబాటు..పార్లమెంటరీ పార్టీ బీజేపీలో విలీనం
రూ.100 కోట్లకు మీనా ఇల్లు అమ్మేసిందా? ..
తెలంగాణ రోడ్లకు మహర్దశ.. 98వేల కోట్లతో అభివృద్ధి పనులు.. హైదరాబాద్లో మరో ఎలివేటెడ్ కారిడార్
రేపే కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ప్రకటన..పార్టీ పేరుపై సస్పెన్స్!