విధాత,ముంబయి:అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ కంపెనీల త్రైమాసిక ఫలితాల దన్నుతో సోమవారం స్టాక్మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా దూసుకెళ్లగా.. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 16,300 మార్క్ పైన కదలాడుతోంది.ఉదయం 9.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 226 పాయింట్ల లాభంతో 54,504 వద్ద,నిఫ్టీ 65 పాయింట్ల లాభంతో 16,303 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.ఐటీ, బ్యాంకింగ్, ఆర్థిక రంగ షేర్లు రాణిస్తున్నాయి.ఫార్మా మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో ఉన్నాయి.టెక్ మహీంద్రా,హెచ్సీఎల్ టెక్నాలజీస్,ఎస్బీఐ,బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు లాభాల్లో ఉండగా.. హిందాల్కో,సిప్లా,రిలయన్స్ వంటి షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
లాభాలతో మొదలైన స్టాక్మార్కెట్లు
<p>విధాత,ముంబయి:అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ కంపెనీల త్రైమాసిక ఫలితాల దన్నుతో సోమవారం స్టాక్మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా దూసుకెళ్లగా.. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 16,300 మార్క్ పైన కదలాడుతోంది.ఉదయం 9.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 226 పాయింట్ల లాభంతో 54,504 వద్ద,నిఫ్టీ 65 పాయింట్ల లాభంతో 16,303 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.ఐటీ, బ్యాంకింగ్, ఆర్థిక రంగ షేర్లు రాణిస్తున్నాయి.ఫార్మా మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు […]</p>
Latest News

జీవోలతో ఇళ్లు జీరోయేనా? మధు పార్క్ రిట్జ్పై ఒక తీరు.. ఆదిత్య కేడియాపై మరో తీరు
ఇచ్చిపుచ్చుకొనే ధోరణితోనే లద్ధాఖ్ సమస్యకు పరిష్కారం
రజనీకాంత్ రాజకీయాలపై వివాదం..
తెలంగాణలో 23నుంచి వాహనాల ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ సేవలు
సెలబ్రిటీల డెస్టినేషన్ వెడ్డింగ్కు ఉదయ్పూర్ ఎందుకు ఫస్ట్ ఛాయిస్? ..
చిరంజీవి సినిమాలో విలన్స్గా రాజశేఖర్-మోహన్ బాబు ..
పీసీసీ అధ్యక్షుడిగా జగ్గారెడ్డిని చేయాలి: కోమటిరెడ్డి
నేను పార్టీ మారడానికి సంజయ్నే కారణం: మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి
శ్రీనగర్ తులిప్ గార్డెన్ ప్రారంభం..సందర్శకుల వెల్లువ
అసెంబ్లీలో కేటీఆర్ వర్సెస్ మంత్రులు