విధాత, హైదరాబాద్ : యూపీఎస్సీ-2023 సివిల్స్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 3వ ర్యాంక్ సాధించి సత్తా చాటిన మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన డోనూరు అనన్య రెడ్డి సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్ల బారిన పడింది. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, టెలిగ్రామ్ వంటి ఇతర ప్లాట్ఫామ్లలో తన పేరుపై నకిలీ ఖాతాలు సృష్టించారని ఆమెఈ నెల 27న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్ని ఛానెల్ లు తన పేరు మీద మెంటర్షిప్ ప్రోగ్రామ్లు అందిస్తున్నాయని, ఉద్యోగార్థుల నుంచి డబ్బు కూడా వసూలు చేస్తున్నాయని ఫిర్యాదులో ఆరోపించారు. సోషల్ మీడియాలో తన పేరుపై ఉన్న నకిలీ ఖాతాల తొలగింపుకు చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులను అనన్య కోరారు.
సివిల్స్ ర్యాంకర్ అనన్యను కూడా వదలని సైబర్ నేరగాళ్లు
యూపీఎస్సీ-2023 సివిల్స్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 3వ ర్యాంక్ సాధించి సత్తా చాటిన మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన డోనూరు అనన్య రెడ్డి సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్ల బారిన పడింది

Latest News
ప్రగతి అక్కా...పవర్ ఆఫ్ పవర్ లిఫ్టింగ్
స్పీకర్ గడ్డం ప్రసాద్ కు హరీష్ రావు ఘాటు లేఖ
పోయినసారి నన్ను గెలిపించారు.. ఈ సారి నా భార్యను గెలిపించండి
ఇండిగో నిర్వాకం..ఆరో రోజు విమానాల రద్దు
సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న విరాట్ కోహ్లీ
బిగ్ బాస్లో ఈ వారం ఊహించని ఎలిమినేషన్..
ప్రొఫెసర్ లైంగికదాడి.. గర్భం దాల్చిన బీఈడీ విద్యార్థిని
చలికాలంలో వేడి నీళ్లతో స్నానమా..? ఈ నష్టాలు తప్పవు..!
ఇంటర్నేషనల్ స్టేజ్లో మెరుపు మెరిపించిన నటి ప్రగతి
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. 23 మంది సజీవదహనం