అఫ్గానిస్థాన్-పాకిస్థాన్ మధ్య ఘర్షణల్లో పాక్ సైన్యంలో 58 మంది హతమైనట్లు తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాయిద్ తెలిపారు. సరిహద్దు, గగనతల ఉల్లంఘనలకు దీటుగా బదులిచ్చినట్లు చెప్పారు. 25 పాక్ ఆర్మీ పోస్టులను ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. అదే విధంగా ఐసీస్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వొద్దని పాకిస్తాన్ను హెచ్చరించారు. పాక్ కాబూల్ లోని ఓ మార్కెట్లో బాంబు దాడి చేసినట్లు ఇటీవల అప్ఘనిస్తాన్ ఆరోపించింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ బలగాలే లక్ష్యంగా అప్ఘనిస్తాన్ ప్రతిదాడులకు పాల్పడినట్లు సమాచారం. ఈ దాడుల్లో మంది సైనికులు మృతి చెందారని.. 30 మందికి పైగా గాయాలయ్యాయని తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాయిద్ ప్రకటించారు.
58 మంది పాక్ సైనికులు హతం..తాలిబన్ ప్రతినిధి ముజాయిద్ ప్రకటన
అఫ్గానిస్థాన్-పాకిస్థాన్ మధ్య ఘర్షణల్లో పాక్ సైన్యంలో 58 మంది హతమైనట్లు తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాయిద్ తెలిపారు. సరిహద్దు, గగనతల ఉల్లంఘనలకు దీటుగా బదులిచ్చినట్లు చెప్పారు. 25 పాక్ ఆర్మీ పోస్టులను ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు

Latest News
దావోస్ సదస్సులో ప్రేయసిని చూసి కన్నుగీటిన ట్రూడో.. కెమెరాకు చిక్కిన రొమాంటిక్ మూమెంట్స్..
ట్రంప్పై పోరాటానికి తుపాకులు పట్టిన ధృవపు ఎలుగుబంట్లు, డాల్ఫిన్లు స్లెడ్జ్ కుక్కలు!! ఇంటర్నెట్ను ఊపేస్తున్న వీడియో
పిజా హట్ ఓపెన్ చేసి నవ్వులపాలైన పాక్ మంత్రి.. ఇంతకీ ఏం జరిగిందంటే..?
జిల్లాల పునర్వ్యస్థీకరణకు జనగణన బ్రేక్!
ట్రంప్తో వివాదం వేళ.. దావోస్ సదస్సు వేదికపై సన్గ్లాసెస్తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్.. నెట్టింట చర్చ
ఫరియా అబ్దుల్లా లవ్ స్టోరీపై హాట్ టాక్..
ఫ్యూచర్ సిటీ టు అమరావతి.. గ్రీన్ఫీల్డ్ హైవే ఈ ఊళ్లమీదుగా వెళ్తుందా?
ఆ దొంగ టార్గెట్ మహిళల లోదుస్తులే.. వాటితో ఏం చేసేవాడంటే..?
ఏ వయసు వారు రోజుకు ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలో తెలుసా..?
వాడియమ్మ.. షార్ట్ స్కర్ట్ లో ఆగం ఆగం చేస్తున్న దివ్య భారతి