విధాత, హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయి జైలులో ఉన్న టాస్క్ పోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును కరీంనగర్ తరలించారు. తన తల్లి అనారోగ్య సమస్య కారణంగా బెయిల్ ఇవ్వాలని ఆయన కోరగా.. కోర్టు మధ్యంతర అనుమతి ఇచ్చింది. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లి వద్ద కొద్ది గంటలు గడిపేందుకు వీలుగా.. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మద్యాహ్నం 3 గంటల వరకు అనుమతి మంజూరు చేసింది. ఎస్కార్ట్ వాహనాలతో ఆదివారం ఉదయం రాధాకిషన్ రావును తరలించారు. రెండు ఎస్కార్ట్ వాహనాలు, భద్రతా సిబ్బంది, భోజనాలకు అయ్యే మొత్తం ఖర్చు రూ.18వేలను ఆయనే చెల్లించాల్సి ఉంటుంది. మానవత దృక్పథంతో కోర్టు రాధాకిషన్రావుకు ఈ వెసులుబాటు కల్పించింది.
కరీంనగర్కు మాజీ డీసీపీ రాధాకిషన్రావు తరలింపు
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయి జైలులో ఉన్న టాస్క్ పోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును కరీంనగర్ తరలించారు

Latest News
ఒప్పో నుంచి కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేస్తోంది.. 200 మెగాపిక్సెల్ కెమెరా, భారీ బ్యాటరీ సహా అదిరిపోయే ఫీచర్లు!
రోబో కుక్కతో వాకింగ్కు వెళ్లిన రోబో.. వైరల్ వీడియో చూసి నెటిజన్లు షాక్!
హ్యుందయ్ వెర్నా 2026 మోడల్ వచ్చేసింది.. కొత్తగా వచ్చిన ఫీచర్లు, హైసెక్యూరిటీ వివరాలివే!
తన నవ్వుతో సోషల్మీడియాను ఊపేసిన బాలుడు.. ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా!
ఎమ్మెల్యే గాంధీకి గోపన్ పల్లి జర్నలిస్ట్ కాలనీ వాసుల వినతి
బాసర నుంచి భద్రాచలం వరకు ప్రత్యేక 'దేవాలయ సర్క్యూట్' : కేబినెట్ సబ్ కమిటీ
పార్టీలో కొనసాగడంపై ఆలోచించే సమయం వచ్చింది: జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
లావణ్య త్రిపాఠిని కూడా వేధిస్తున్నారా ..
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు సుప్రీం ఊరట
కూతురు సుస్మితకు శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి..