విధాత, హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయి జైలులో ఉన్న టాస్క్ పోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును కరీంనగర్ తరలించారు. తన తల్లి అనారోగ్య సమస్య కారణంగా బెయిల్ ఇవ్వాలని ఆయన కోరగా.. కోర్టు మధ్యంతర అనుమతి ఇచ్చింది. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లి వద్ద కొద్ది గంటలు గడిపేందుకు వీలుగా.. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మద్యాహ్నం 3 గంటల వరకు అనుమతి మంజూరు చేసింది. ఎస్కార్ట్ వాహనాలతో ఆదివారం ఉదయం రాధాకిషన్ రావును తరలించారు. రెండు ఎస్కార్ట్ వాహనాలు, భద్రతా సిబ్బంది, భోజనాలకు అయ్యే మొత్తం ఖర్చు రూ.18వేలను ఆయనే చెల్లించాల్సి ఉంటుంది. మానవత దృక్పథంతో కోర్టు రాధాకిషన్రావుకు ఈ వెసులుబాటు కల్పించింది.
కరీంనగర్కు మాజీ డీసీపీ రాధాకిషన్రావు తరలింపు
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయి జైలులో ఉన్న టాస్క్ పోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును కరీంనగర్ తరలించారు

Latest News
జనవరి 26 వర్సెస్ ఆగస్టు 15.. జెండా ఎగురవేసే విషయంలో తేడాలివే..!
శనివారం రాశిఫలాలు.. ఈ రాశి అవివాహితులకు కల్యాణయోగం..!
ఈ తెలంగాణ జిల్లాకు ఇక రెండు జాతీయ రహదారులు
భూ భారతిలో సవరణలకు మరో మూడు నెలలే.. ఏప్రిల్ 14 దాటితే దరఖాస్తులన్నీ బుట్టదాఖలు!
ఇవాళ ఇషాన్ – సూర్యల వంతు : రెండో టి20లోనూ భారత్ ఘన విజయం
దావోస్కు పోటెత్తుతున్న హైప్రొఫైల్ ఎస్కార్ట్స్! ఒక్క రాత్రి సుఖానికి 2,500 డాలర్లు! వైరల్ వీడియో సంచలనం!!
జాతర పనుల్లో జాప్యం!! అంతా ఆ సమ్మక్క, సారలమ్మలకే ఎరుక!
జంపన్నవాగులో ముగ్గురిని రక్షించిన ఎస్డీఆర్ఎఫ్
విజయానికి వయసు అడ్డుకాదు.. 70 ఏండ్ల వయసులో తొలి వ్లాగ్తో అదరగొట్టిన పెద్దాయన
నది జలాల హక్కుల సాధనలో ఏ పోరాటానికైనా సిద్దం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి