విధాత, హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయి జైలులో ఉన్న టాస్క్ పోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును కరీంనగర్ తరలించారు. తన తల్లి అనారోగ్య సమస్య కారణంగా బెయిల్ ఇవ్వాలని ఆయన కోరగా.. కోర్టు మధ్యంతర అనుమతి ఇచ్చింది. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లి వద్ద కొద్ది గంటలు గడిపేందుకు వీలుగా.. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మద్యాహ్నం 3 గంటల వరకు అనుమతి మంజూరు చేసింది. ఎస్కార్ట్ వాహనాలతో ఆదివారం ఉదయం రాధాకిషన్ రావును తరలించారు. రెండు ఎస్కార్ట్ వాహనాలు, భద్రతా సిబ్బంది, భోజనాలకు అయ్యే మొత్తం ఖర్చు రూ.18వేలను ఆయనే చెల్లించాల్సి ఉంటుంది. మానవత దృక్పథంతో కోర్టు రాధాకిషన్రావుకు ఈ వెసులుబాటు కల్పించింది.
కరీంనగర్కు మాజీ డీసీపీ రాధాకిషన్రావు తరలింపు
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయి జైలులో ఉన్న టాస్క్ పోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును కరీంనగర్ తరలించారు

Latest News
కఠినమైన ఫిట్నెస్ రూల్స్తో యంగ్గా కనిపిస్తున్న జేడీ చక్రవర్తి
డయాబెటిస్తో బాధపడుతున్నారా..? వేసవిలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
జాకెట్ కుట్టమని ఇచ్చిన చీరను పాడుచేశారు..లక్ష జరిమానా!
తెలంగాణ మహిళలకు ఉచిత కుట్టుమిషన్లు : మంత్రి పొన్నం
తెలంగాణలో ప్రారంభమైన తొలి విడత జనగణన
విద్యార్థులకు గుడ్న్యూస్.. జీహెచ్ఎంసీ పరిధిలో 757 సమ్మర్ క్యాంప్స్.. వివరాలివే..!
కర్రీ పాయింట్లో రూ.10 కర్రీ ఇవ్వలేదని తల్వార్తో దాడి
తెలంగాణలో మండుటెండలు.. 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు..!
సార్ అనాలని బార్బర్ ను కొట్టిన ఎస్ఐ సస్పెండ్ !
వీధి కుక్క వర్సెస్ నాగుపాము.. 30 మంది పిల్లలను కాపాడి ప్రాణాలు విడిచిన 'కాళీ'