విధాత : దక్షిణాఫ్రికాపై తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. జోహెన్స్బర్గ్లో జరిగిన మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికాను 116కు అలౌట్ చేసింది. అనంతరం 2వికెట్లు మాత్రమే కోల్పోయి 117పరుగుల లక్ష్యాన్ని 16.4ఓవర్లలోనే చేధించి 8వికేట్లతో విజయం సాధించింది. శ్రేయస్ అయ్యర్(52), సాయి సుదర్శన్(55)లు హాప్ సెంచరీలతో భారత్ విజయంలో కీలక భూమిక పోషించారు. రుతురాజ్ గైక్వాడ్(5)పరుగులకే అవుటయ్యాడు. అంతకుముందు తొలి వన్డే ఆడిన భారత పేసర్ అర్షదీప్ సింగ్ 5వికెట్లు, ఆవేశ్ఖాన్ 4వికేట్లు సాధించారు. భారత్ తరపునా దక్షిణాఫ్రికాలో ఐదు వికెట్లు తీసిన తొలి పేసర్గా అర్షదీప్ సింగ్ రికార్డు సాధించాడు. దీంతో దక్షిణాఫ్రికా 116పరుగులకే అలౌట్ అయ్యింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో పెలుక్వాయో (33)పరుగులే టాప్ స్కోర్గా ఉంది.
దక్షిణాఫ్రికాపై తొలి వన్డేలో ఇండియా విజయం
దక్షిణాఫ్రికాపై తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. జోహెన్స్బర్గ్లో జరిగిన మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికాను 116కు అలౌట్ చేసింది
Latest News

12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు