విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క పూజారి సిద్ధబోయిన లక్ష్మణ్ రావు అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. స్వగ్రామంలోనే ఆయన జ్వరంతోపాటు ఇతర అనారోగ్య కారణాలతో బాధపడుతుండేవాడు. కుటుంబ సభ్యులు ఆయన్ను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. మేడారానికి చెందిన సమ్మక్క పూజారుల్లో సిద్ధ బోయిన లక్ష్మణ్ రావు ఒకరు. పూజారి మృతితో స్థానికంగా విచారం వ్యక్తం చేస్తున్నారు.
అనారోగ్యంతో.. మేడారం సమ్మక్క పూజారి మృతి
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క పూజారి సిద్ధబోయిన లక్ష్మణ్ రావు అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. స్వగ్రామంలోనే ఆయన జ్వరంతోపాటు ఇతర అనారోగ్య కారణాలతో బాధపడుతుండేవాడు. కుటుంబ సభ్యులు ఆయన్ను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. మేడారానికి చెందిన సమ్మక్క పూజారుల్లో సిద్ధ బోయిన లక్ష్మణ్ రావు ఒకరు. పూజారి మృతితో స్థానికంగా విచారం వ్యక్తం చేస్తున్నారు.
Latest News

మిస్ యూనివర్స్ లో ఆ డ్రెస్.. ఫేమస్!
పాక్లోకి చొరబడేందుకు ఆంధ్ర యువకుడి యత్నం కారణం విన్న పోలీసులకు షాక్!
చైనీస్ రివర్ డ్రాగన్ చూశారా...రాత్రివేళ జిగేల్
ఆ మహిళా ఎంపీలు రాజకీయ ప్రత్యర్థులు..ఒకే వేదికపై డాన్స్
తిరుపతి నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో కీచక పర్వం
వికసిత్ భారత్ పేరుతో... కార్పొరేట్ మనువాది భారత్ నిర్మాణం
నా పెళ్లి రద్దు..ప్రకటించిన స్మృతి మంధాన
ప్రజాపాలన విజయోత్సవాలు వర్సెస్ విజయ్ దివాస్
‘మన శంకర వరప్రసాద్ గారు’ నుంచి ‘శశిరేఖ’ సాంగ్ రిలీజ్
మాజీ ఐఏఎస్ కు ఐదేళ్లు జైలు శిక్ష