విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క పూజారి సిద్ధబోయిన లక్ష్మణ్ రావు అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. స్వగ్రామంలోనే ఆయన జ్వరంతోపాటు ఇతర అనారోగ్య కారణాలతో బాధపడుతుండేవాడు. కుటుంబ సభ్యులు ఆయన్ను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. మేడారానికి చెందిన సమ్మక్క పూజారుల్లో సిద్ధ బోయిన లక్ష్మణ్ రావు ఒకరు. పూజారి మృతితో స్థానికంగా విచారం వ్యక్తం చేస్తున్నారు.
అనారోగ్యంతో.. మేడారం సమ్మక్క పూజారి మృతి
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క పూజారి సిద్ధబోయిన లక్ష్మణ్ రావు అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. స్వగ్రామంలోనే ఆయన జ్వరంతోపాటు ఇతర అనారోగ్య కారణాలతో బాధపడుతుండేవాడు. కుటుంబ సభ్యులు ఆయన్ను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. మేడారానికి చెందిన సమ్మక్క పూజారుల్లో సిద్ధ బోయిన లక్ష్మణ్ రావు ఒకరు. పూజారి మృతితో స్థానికంగా విచారం వ్యక్తం చేస్తున్నారు.
Latest News

నేడు మీన రాశిలోకి చంద్రుడు..! ఈ మూడు రాశుల వారికి డబ్బే డబ్బు..!!
శుక్రవారం రాశిఫలాలు.. ఈ రాశివారికి ఆకస్మిక ధన ప్రాప్తి..!
ఈ వారం ఓటీటీల్లో వినోదాల వరద.. 28కి పైగా కొత్త సినిమాలు
ఆ విమానంలో అంతకుముందే సాంకేతిక లోపాలు..! సంచలన వివరాలు
శాస్త్రీయ దృక్ఫథంతో నూతన కరికులం రూపొందించాలి : టీపీటీఎఫ్
దట్టమైన అరణ్యమే ఆలయం, ప్రకృతే దేవత!.. హంగులులేని 50 యేళ్ళ నాటి మేడారం జాతర
వామ్మో ఊహించని లుక్లో దర్శనం ఇచ్చిన కీర్తిసురేష్.. ఫొటోస్ చూస్తే మతిపోవాల్సిందే
రోజు రోజుకు గ్లామర్ డోస్ పెంచేస్తున్న దిశా పటాని
పాముల గురించి 16 ఆశ్చర్యకర నిజాలు! వీటిలో మీకెన్ని తెలుసు?
మేడారానికి ఎడ్ల బండి నుండి హెలికాప్టర్ వరకు