విధాత : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారు మోహిని అలంకారంలో పల్లకిపై ఊరేగింపుగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా కళాకారుల ఆటపాటలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రాత్రి అమ్మవారికి గజవాహన సేవోత్సవం వైభవంగా నిర్వహించారు. ఏటా ఆనవాయితీగా తిరుమల శ్రీవారి లక్ష్మీకాసులహారాన్ని అమ్మవారికి ధరింపచేసి గజవాహనంపై ఊరేగించారు. లక్ష్మీకాసుల హారంతో దేదీప్యమానం శోభతో గజవాహనంపై విహరించిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తుల భారీగా తిరుచానూరు తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని పులకించారు. ఈ కార్యక్రమంలో టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఈవో ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మోహిని అలంకరణలో పద్మావతి దర్శనం
విధాత : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారు మోహిని అలంకారంలో పల్లకిపై ఊరేగింపుగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా కళాకారుల ఆటపాటలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రాత్రి అమ్మవారికి గజవాహన సేవోత్సవం వైభవంగా నిర్వహించారు. ఏటా ఆనవాయితీగా తిరుమల శ్రీవారి లక్ష్మీకాసులహారాన్ని అమ్మవారికి ధరింపచేసి గజవాహనంపై ఊరేగించారు. లక్ష్మీకాసుల హారంతో దేదీప్యమానం శోభతో గజవాహనంపై విహరించిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తుల భారీగా తిరుచానూరు తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని పులకించారు. ఈ […]
Latest News

ఒకప్పుడు పేపర్ లీకేజీలపై పోరాటం.. నేడు అదే విషయంలో రాజీనామాకు ససేమిరా
తెలంగాణలో పవర్ కట్ అనేదే లేదు: భట్టి విక్రమార్క
24న విద్యాసంస్ధల బంద్ కు విద్యార్థి సంఘాల పిలుపు
విద్యార్థులపై కేసులు పెట్టొద్దు..దీక్ష విరమిస్తా : వాంగ్ చుక్
విద్యార్ధులపై పోలీసుల దమనకాండ: రాహుల్ గాంధీ
తెలంగాణలో మరిన్ని వర్షాలు.. !
హీరో బాలకృష్ణ హెల్త్ బులెటిన్ విడుదల
గిగ్ వర్కర్ల సమ్మె..ట్రాఫిక్ జామ్
తెలంగాణ నుంచి అదనంగా బియ్యం కొనుగోలుకు కేంద్రం అంగీకారం !
ధర్మేంద్ర రాజీనామాకు దేశ వ్యాప్తంగా జోరుగా ఆందోళనలు