విధాత, హైదరాబాద్ : మహారాష్ట్రలో గడ్చిరోలిలో పోలీసులు, మావోయిస్టుల మధ్య బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందడం విదితమే. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు జవాన్లకు సైతం గాయాలయ్యాయి. అయితే ఎన్కౌంటర్ అనంతరం మహారాష్ట్ర, చత్తీస్ఘఢ్ సరిహద్దులోని వందోలి అటవీ ప్రాంతాన్ని జల్లెడ పట్టిన పోలీసులకు భారీగా ఆయుధాలు లభ్యమయ్యాయి. ఎన్కౌంటర్ మృతుల్లో తిప్పగడ్డ దళ కమాండర్ లక్ష్మణ్ ఆత్రం అలియాస్ విశాల్ కూడా ఉన్నారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవిస్ ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీస్ దళాలకు 50లక్షల బహుమతి ప్రకటించారు
Maharashtra | 12 మంది మావోయిస్టుల హతం.. భారీగా ఆయుధాలు లభ్యం
మహారాష్ట్రలో గడ్చిరోలిలో పోలీసులు, మావోయిస్టుల మధ్య బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందడం విదితమే

Latest News
ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల
ఏడు రకాల సన్న ధాన్యానికే బోనస్ : తేల్చిన ప్రభుత్వం
రైలు నుంచి డీజిల్ కొట్టేశాడు..వైరల్ వీడియో!
యుద్దం ముగిసినా ఇంధన ధరలు తగ్గించం : కేంద్రం కీలక ప్రకటన
అమెరికా-ఇరాన్ యుద్ధం ముగిసినట్లే !
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఐకాన్గా 194 ఏళ్ల వృద్ధ తాబేలు ‘జోనాథన్’
ట్రెక్కింగ్.. సాహసికులకు హరిహర్ కోట సవాల్!
స్థిరంగా బంగారం…తగ్గిన వెండి ధరలు
‘నాన్న పిలుస్తున్నాడురా.. లేవరా..’ కొడుకు శవం వద్ద తండ్రి కన్నీరు.. గుండెలు పిండే వీడియో
ఫిర్యాదు చేయడానికి వచ్చి.. పొట్టుపొట్టు కొట్టుకున్న మహిళలు.. వీడియో