విధాత, హైదరాబాద్ : మహారాష్ట్రలో గడ్చిరోలిలో పోలీసులు, మావోయిస్టుల మధ్య బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందడం విదితమే. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు జవాన్లకు సైతం గాయాలయ్యాయి. అయితే ఎన్కౌంటర్ అనంతరం మహారాష్ట్ర, చత్తీస్ఘఢ్ సరిహద్దులోని వందోలి అటవీ ప్రాంతాన్ని జల్లెడ పట్టిన పోలీసులకు భారీగా ఆయుధాలు లభ్యమయ్యాయి. ఎన్కౌంటర్ మృతుల్లో తిప్పగడ్డ దళ కమాండర్ లక్ష్మణ్ ఆత్రం అలియాస్ విశాల్ కూడా ఉన్నారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవిస్ ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీస్ దళాలకు 50లక్షల బహుమతి ప్రకటించారు
Maharashtra | 12 మంది మావోయిస్టుల హతం.. భారీగా ఆయుధాలు లభ్యం
మహారాష్ట్రలో గడ్చిరోలిలో పోలీసులు, మావోయిస్టుల మధ్య బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందడం విదితమే

Latest News
మరికొన్ని గంటల వరకూ అన్ని పార్టీలకూ గుండె గుబులే.. ఫలితాలు వచ్చాక కలవరమే
మెగా రైతు మేళా వర్సెస్ రైతు సంగ్రామ సదస్సు... ఒకే రోజు కాంగ్రెస్, బీఆరెస్ పోటాపోటీ కార్యక్రమాలు
బిగ్ డే..రేపు ఐదు రాష్ట్రాలలో ఓట్ల లెక్కింపు !
మత్తు బాబులకు తెలంగాణలో షాక్.. ఫుల్బాటిల్పై కనీస బాదుడు రూ.60?
ఒకే వేదికపై నాగచైతన్య–సమంత..
బాలకృష్ణ ప్రేమకథపై ఆసక్తికర వివరాలు..
ముందుగానే రుతుపవనాల రాక..ఈ నెలలోనే అండమాన్ కు!
భానుడి భగభగల వేళ..వాతావరణ శాఖ చల్లని కబురు!
కేంద్రం బాసటతోనే తెలంగాణ సర్కార్.. రైతాంగం మనుగడ: ఎంపీ కొండా
మినీ టైటానిక్ విషాదం..ఆ బోటు ప్రమాదం