విధాత, హైదరాబాద్ : మహారాష్ట్రలో గడ్చిరోలిలో పోలీసులు, మావోయిస్టుల మధ్య బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందడం విదితమే. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు జవాన్లకు సైతం గాయాలయ్యాయి. అయితే ఎన్కౌంటర్ అనంతరం మహారాష్ట్ర, చత్తీస్ఘఢ్ సరిహద్దులోని వందోలి అటవీ ప్రాంతాన్ని జల్లెడ పట్టిన పోలీసులకు భారీగా ఆయుధాలు లభ్యమయ్యాయి. ఎన్కౌంటర్ మృతుల్లో తిప్పగడ్డ దళ కమాండర్ లక్ష్మణ్ ఆత్రం అలియాస్ విశాల్ కూడా ఉన్నారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవిస్ ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీస్ దళాలకు 50లక్షల బహుమతి ప్రకటించారు
Maharashtra | 12 మంది మావోయిస్టుల హతం.. భారీగా ఆయుధాలు లభ్యం
మహారాష్ట్రలో గడ్చిరోలిలో పోలీసులు, మావోయిస్టుల మధ్య బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందడం విదితమే

Latest News
టాలీవుడ్లో అందరూ బాబులే ..
కొత్త సినిమాలపై పుకార్లకు ఫుల్స్టాప్..
ఏప్రిల్ 1 నుంచి పాన్ కార్డు జారీకి కొత్త రూల్స్.. ఈ సర్టిఫికెట్స్ తప్పనిసరి..!
తెలంగాణ హేట్ స్పీచ్ తో పాటు పలు బిల్లులకు ఆమోదం.. అసెంబ్లీ ఆవరణ లో మంత్రి మండలి భేటీ
హైదరాబాద్ నుంచి శ్రీలంక రామాయణ యాత్ర.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ పూర్తి వివరాలివే!
ఈ నాలుగు తేదీల్లో జన్మించిన మహిళలతో జర జాగ్రత్త..! భర్తలను ఆడిస్తారట..!!
మంగళవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి బంధువులతో విభేదాలు..!
రూ.5.5 లక్షల్లోపే మైక్రో SUV.. టాటా పంచ్కు మారుతి సుజుకీ సవాల్
ఏప్రిల్ నుండి తెలంగాణలో ‘సర్’ – ఆంధ్రప్రదేశ్లో ‘డర్’
కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం.. 100 మందికి పైగా సైనికులు మృతి!