విధాత, హైదరాబాద్ : మహారాష్ట్రలో గడ్చిరోలిలో పోలీసులు, మావోయిస్టుల మధ్య బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందడం విదితమే. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు జవాన్లకు సైతం గాయాలయ్యాయి. అయితే ఎన్కౌంటర్ అనంతరం మహారాష్ట్ర, చత్తీస్ఘఢ్ సరిహద్దులోని వందోలి అటవీ ప్రాంతాన్ని జల్లెడ పట్టిన పోలీసులకు భారీగా ఆయుధాలు లభ్యమయ్యాయి. ఎన్కౌంటర్ మృతుల్లో తిప్పగడ్డ దళ కమాండర్ లక్ష్మణ్ ఆత్రం అలియాస్ విశాల్ కూడా ఉన్నారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవిస్ ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీస్ దళాలకు 50లక్షల బహుమతి ప్రకటించారు
Maharashtra | 12 మంది మావోయిస్టుల హతం.. భారీగా ఆయుధాలు లభ్యం
మహారాష్ట్రలో గడ్చిరోలిలో పోలీసులు, మావోయిస్టుల మధ్య బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందడం విదితమే

Latest News
90 ఏళ్ల వయసులోనూ.. లోకల్ ట్రైన్లో బ్రాస్లెట్లు అమ్ముతున్న బామ్మ.. నెటిజన్లు ఫిదా
దేశంలో జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలేంటి?
ఓటీటీలోకి ‘ది రాజా సాబ్’ ఎంట్రీకి కౌంట్డౌన్ ...
ప్రకాశ్ రాజ్ – శ్రీహరి మధ్య బంధం ఏమిటి ..
రాష్ట్రంలో కరెంట్ కనెక్షన్ చాలా సులువు.. పదేళ్ల తర్వాత మరో కీలక సవరణ
ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న సీఎం : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్
మేడారంలో లైంగిక దాడి ఆరోపణలు..జాతీయ మహిళా కమిషన్ సీరియస్
ఎన్కౌంటర్లో మావోయిస్టు కీలక నేత హతం !
తెలంగాణ డీజీపీ శివధర్ నియామకానికి లైన్ క్లియర్
గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్..నిధులొచ్చాయ్ !