400 సీట్లు గెలిస్తే రాజ్యాంగం మార్చేస్తారు: ఎన్సీపీ (ఎస్‌పీ) అధినేత శరద్‌పవార్‌

ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు అడిగేది రాజ్యాంగంలో మార్పులు చేయడానికేనని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (పవార్‌) చీఫ్‌ శరద్‌ పవార్‌ విమర్శించారు