న్యూఢిల్లీ: ప్రస్తుతం కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల ఓటింగ్ శాతాలను వెబ్సైట్లో వెల్లడించేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించలేమని సుప్రీంకోర్టు శుక్రవారం పేర్కొన్నది. ఈ అంశాన్ని కోర్టు సెలవుల అనంతరం మరొకరోజు విచారిస్తామంటూ వాయిదా వేసింది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ ధర్మాసనం.. ఈ దశలో ఎలాంటి ఉపశమనం కలిగించలేమని తెలిపింది. ఇప్పటికే ఐదు దశలు ముగిసి, ఇంకా రెండు దఫాల పోలింగ్ మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఈసీకి ఎలాంటి మార్గదర్శకాలూ జారీ చేయలేమని పేర్కొన్నది.
ఓటరు శాతాల వెల్లడికి ఈసీని ఆదేశించలేం.. ఏడీఆర్ పిటిషన్పై సుప్రీంకోర్టు
ప్రస్తుతం కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల ఓటింగ్ శాతాలను వెబ్సైట్లో వెల్లడించేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించలేమని సుప్రీంకోర్టు శుక్రవారం పేర్కొన్నది

Latest News
విరోష్’ రిసెప్షన్కు హైటెక్ సెక్యూరిటీ..
ఖమేనీ కదలికలు ఏళ్లుగా ట్రాకింగ్.. 60 సెకన్లలో లక్ష్యం పూర్తి
ఇరాన్ దాడులు.. ముగ్గురు భారతీయులు మృతి
ఖమేనీ మరణంపై మోదీ ప్రభుత్వం మౌనం ఆక్షేపణీయం : సోనియాగాంధీ
అబ్బా అనిపించేలా నభా.. నభాను ఇలా చూస్తే గుండెజారి గల్లంతే
ప్రజలకొక న్యాయం..మంత్రికి, అల్లుడికి మరో న్యాయమా ?: హరీశ్ రావు
నేడు చంద్రగ్రహణం: ఆలయాల మూసివేత..అక్కడ తెరిచే ఉంటాయి!
టైట్ ఫిట్ డ్రెస్లో భాగ్య శ్రీ.. సాలీడ్ ఫోజులతో మతిపోగుడుతున్న ముద్దుగుమ్మ
ప్రముఖ నటుడు శివాజీ రాజా ఇంట్లో విషాదం..
సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ