న్యూఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు విషయంలో మే 10న సుప్రీంకోర్టు తన తీర్పు వెలువరించనున్నది. తన అరెస్టును వ్యతిరేకిస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను విచారిస్తున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం.. ‘(మధ్యంతర బెయిల్పై) మధ్యంతర ఉత్తర్వులను శుక్రవారం వెల్లడిస్తాం. అరెస్టును సవాలు చేసిన అంశాన్ని సైతం అదే రోజు చేపడుతాం’ అని తెలిపింది. ఈ ధర్మాసనంలో ఈసారి కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. జస్టిస్ ఖన్నాతోపాటు జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ బేలా ఎం త్రివేది ఉన్నారు.
కేజ్రీవాల్ బెయిల్పై మే 10న సుప్రీంకోర్టు ఉత్తర్వులు
ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు విషయంలో మే 10న సుప్రీంకోర్టు తన తీర్పు వెలువరించనున్నది

Latest News
తెలంగాణ నూతన గవర్నర్గా శివప్రతాప్ శుక్లా
శుక్రవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే..!
ట్రెండింగ్లో ‘రయ్ రయ్ రా రా’.. చెర్రీ డాన్స్కు ఇండియా ఫిదా
మాస్టర్ టెలికమ్యూనికేషన్స్లో గెలాక్సీ ఎస్26 సిరీస్ విక్రయాలు ప్రారంభం
టి20 ప్రపంచకప్ సెమీస్: ఫైనల్లో టీమిండియా – మరోసారి సంజూ మ్యాజిక్
సంజూ తుఫాన్.. సెమీస్లో ఇంగ్లండ్ ముందు 254 పరుగుల కొండంత లక్ష్యం
111 జీవో పరిధిలో పొంగులేటి అక్రమ మైనింగ్.. వెంటనే బర్తరఫ్ చేయాలన్న బీఆర్ఎస్ నేత ప్రవీణ్
ఎంపీ మల్లు రవి భార్య భూమికి ఎన్వోసీ
వామ్మో... ఏఐ గ్లాసెస్తో ఇన్ని డేంజర్లా? మీ బెడ్రూమ్ యాక్టివిటీ కూడా చూసేస్తారు!
రంగోలి చీరలో అనసూయ ఖతర్నాక్ ఫోటోలు