విధాత:న్యూఢిల్లీ లో భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ని కలిసిన రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకరరావు, తెలంగాణా రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ , రాష్ట్ర యువజన అధ్యక్షులు కుమ్మర క్రాంతి కుమార్ గుంటూరు జిల్లా అధ్యక్షులు పరసా రంగనాధ్ , చీఫ్ జస్టిస్ తో రాష్ట్ర అధ్యక్షులు పలు అంశాలను వారి ద్రుష్టి కి తీసుకొని వెళ్ళారు , కేంద్ర రాష్ట్రాల్లో , విద్యా, ఉద్యోగ , రాజకీయ , పలు రంగాల్లో న్యాయపరమైన అంశాలు , రిజర్వేషన్లు పై బిసి లకు జనాభా దామాషా ప్రకారం ఏవిధంగా అమలు జరుగుతున్న విషయాన్ని వారి ద్రుష్టి కి తీసుకెళ్లారు , సానుకూలంగా స్పందించిన రమణ గారు పలు సూచనలు , సలహాలు ఇచ్చారు.
ఎన్వీ రమణ ని కలిసిన బీసీ ముఖ్యనాయకులు
<p>విధాత:న్యూఢిల్లీ లో భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ని కలిసిన రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకరరావు, తెలంగాణా రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ , రాష్ట్ర యువజన అధ్యక్షులు కుమ్మర క్రాంతి కుమార్ గుంటూరు జిల్లా అధ్యక్షులు పరసా రంగనాధ్ , చీఫ్ జస్టిస్ తో రాష్ట్ర అధ్యక్షులు పలు అంశాలను వారి ద్రుష్టి కి తీసుకొని వెళ్ళారు , కేంద్ర రాష్ట్రాల్లో , విద్యా, ఉద్యోగ , […]</p>
Latest News

విమానం లాంటి వందేభారత్ స్లీపర్ రైలు : వేగం, సౌకర్యాల కలబోత
ఆ పరీక్షలో ఫెయిలైతేనే మంచిది : సీపీ సజ్జనార్ న్యూ ఇయర్ ట్వీట్
ఐసీసీ ర్యాంకింగ్స్ లో విరాట్ కోహ్లీ వరల్డ్ రికార్డు
న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలలో న్యూఇయర్ సంబరాలు షురు
కేసీఆర్ పై మాజీ మంత్రి గోరంట్ల ఫైర్
తెలంగాణ ఉద్యమకారులకు 250గజాల భూమి ఇవ్వాలి : కవిత
కృష్ణా జలాలపై తెలంగాణకు బీఆరెస్ది ద్రోహం, కాంగ్రెస్ది నిర్లక్ష్యం!
ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..పెండింగ్ బిల్లులు రూ.713 కోట్లు విడుదల
జనవరి 1, 4 తేదీల మధ్య ‘ఊల్ఫ్ మూన్’! కొత్త ఏడాదికి చందమామ ‘నిండైన’ స్వాగతం!
జనవరి 1 నుండి జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు : మంత్రి పొన్నం ప్రభాకర్