విధాత:న్యూఢిల్లీ లో భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ని కలిసిన రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకరరావు, తెలంగాణా రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ , రాష్ట్ర యువజన అధ్యక్షులు కుమ్మర క్రాంతి కుమార్ గుంటూరు జిల్లా అధ్యక్షులు పరసా రంగనాధ్ , చీఫ్ జస్టిస్ తో రాష్ట్ర అధ్యక్షులు పలు అంశాలను వారి ద్రుష్టి కి తీసుకొని వెళ్ళారు , కేంద్ర రాష్ట్రాల్లో , విద్యా, ఉద్యోగ , రాజకీయ , పలు రంగాల్లో న్యాయపరమైన అంశాలు , రిజర్వేషన్లు పై బిసి లకు జనాభా దామాషా ప్రకారం ఏవిధంగా అమలు జరుగుతున్న విషయాన్ని వారి ద్రుష్టి కి తీసుకెళ్లారు , సానుకూలంగా స్పందించిన రమణ గారు పలు సూచనలు , సలహాలు ఇచ్చారు.
ఎన్వీ రమణ ని కలిసిన బీసీ ముఖ్యనాయకులు
<p>విధాత:న్యూఢిల్లీ లో భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ని కలిసిన రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకరరావు, తెలంగాణా రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ , రాష్ట్ర యువజన అధ్యక్షులు కుమ్మర క్రాంతి కుమార్ గుంటూరు జిల్లా అధ్యక్షులు పరసా రంగనాధ్ , చీఫ్ జస్టిస్ తో రాష్ట్ర అధ్యక్షులు పలు అంశాలను వారి ద్రుష్టి కి తీసుకొని వెళ్ళారు , కేంద్ర రాష్ట్రాల్లో , విద్యా, ఉద్యోగ , […]</p>
Latest News

వేసవి కాలంలో వీధికుక్కలు ఎందుకు ఎక్కువగా కరుస్తాయి? వెటర్నరీ డాక్టర్లు ఏం చెబుతున్నారు?
కార్పొరేట్ జాబ్ వదిలి ఆటో డ్రైవర్గా మారిన బెంగళూరు టెకీ..!
ఐపీఎల్ పేరుతో మెసేజ్లు.. నమ్మితే నాశనమే : పోలీసుల హెచ్చరిక
కారుబాంబు దాడి ... తృటిలో తప్పించుకున్న మోహన్ బాబు
‘డ్రంక్ అండ్ డ్రైవ్’ కేసులో డేవిడ్ వార్నర్ అరెస్టు
మేం అంతా ప్రాణ త్యాగానికి సిద్దం : ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్
కేరళం ఎన్నికల్లో ఎల్డీఎఫ్ కూటమికే మా మద్దతు : కవిత
రేవంత్ పాలన అంటేనే రాక్షస పాలన: హరీశ్ రావు ఫైర్
కేరళంలో వచ్చేది యూడీఎఫ్ ప్రభుత్వమే : సీఎం రేవంత్ రెడ్డి
'చిరాన్ ఫోర్ట్ క్లబ్' భవన నిర్మాణాల కూల్చివేత ఆపాలి