విధాత:న్యూఢిల్లీ లో భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ని కలిసిన రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకరరావు, తెలంగాణా రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ , రాష్ట్ర యువజన అధ్యక్షులు కుమ్మర క్రాంతి కుమార్ గుంటూరు జిల్లా అధ్యక్షులు పరసా రంగనాధ్ , చీఫ్ జస్టిస్ తో రాష్ట్ర అధ్యక్షులు పలు అంశాలను వారి ద్రుష్టి కి తీసుకొని వెళ్ళారు , కేంద్ర రాష్ట్రాల్లో , విద్యా, ఉద్యోగ , రాజకీయ , పలు రంగాల్లో న్యాయపరమైన అంశాలు , రిజర్వేషన్లు పై బిసి లకు జనాభా దామాషా ప్రకారం ఏవిధంగా అమలు జరుగుతున్న విషయాన్ని వారి ద్రుష్టి కి తీసుకెళ్లారు , సానుకూలంగా స్పందించిన రమణ గారు పలు సూచనలు , సలహాలు ఇచ్చారు.
ఎన్వీ రమణ ని కలిసిన బీసీ ముఖ్యనాయకులు
<p>విధాత:న్యూఢిల్లీ లో భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ని కలిసిన రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకరరావు, తెలంగాణా రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ , రాష్ట్ర యువజన అధ్యక్షులు కుమ్మర క్రాంతి కుమార్ గుంటూరు జిల్లా అధ్యక్షులు పరసా రంగనాధ్ , చీఫ్ జస్టిస్ తో రాష్ట్ర అధ్యక్షులు పలు అంశాలను వారి ద్రుష్టి కి తీసుకొని వెళ్ళారు , కేంద్ర రాష్ట్రాల్లో , విద్యా, ఉద్యోగ , […]</p>
Latest News

స్థిరంగా బంగారం..మరింత తగ్గిన వెండి
శివరాత్రి తెచ్చిన తంటా.. కోడి కూర వండలేదని ఉరేసుకున్న భర్త
సాక్ష్యాలు తారుమారు చేయడం వల్ల పూర్తి నిజాలు బయటకు రాలేదు ..
జుట్టు రాలుతుందా..? ఉల్లిపాయ నూనెతో చెక్ పెట్టండిలా..!
విద్యార్థి నాయకుల కిడ్నాప్ కేసు ..
ముగిసిన మూఢం.. నేటి నుంచి మే 9 వరకు మోగనున్న పెళ్లి భాజాలు..!
23న తెలంగాణ కేబినెట్ భేటీ.. బడ్జెట్పై చర్చ..!
బుధవారం రాశిఫలాలు.. ఈ రాశి వారి వైవాహిక జీవితం ఆనందమయం..!
ప్రపంచ కప్ హీరో ఇషాన్ కిషన్ ప్రియురాలు ఎవరో తెలుసా?
పింక్ డ్రెస్ లో పిచ్చెక్కిస్తున్న రిద్ధి కుమార్