విధాత,గుంటూరు: బీసీలకు న్యాయం జరిగేవరకు కోర్టులో పోరాడుతామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. గుంటూరు పర్యటనలో భాగంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ.. ‘ బీసీలకు రిజర్వేషన్ కావాలని రాజ్యసభలో బిల్లు పెట్టిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిదే. జనాభా లెక్కల్లో బీసీలను విడిగా లెక్కించి రిజర్వేషన్ ప్రకియలో.. న్యాయం చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం’ అంటూ తెలిపారు.
బీసీలకు న్యాయం జరిగేవరకు పోరాడుతాం: ఆర్. కృష్ణయ్య
<p>విధాత,గుంటూరు: బీసీలకు న్యాయం జరిగేవరకు కోర్టులో పోరాడుతామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. గుంటూరు పర్యటనలో భాగంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ.. ' బీసీలకు రిజర్వేషన్ కావాలని రాజ్యసభలో బిల్లు పెట్టిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిదే. జనాభా లెక్కల్లో బీసీలను విడిగా లెక్కించి రిజర్వేషన్ ప్రకియలో.. న్యాయం చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం' అంటూ తెలిపారు.</p>
Latest News

సంగారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హల్చల్ !
మరో షాజహాన్.. భార్య కోసం తాజ్మహల్ లాంటి ఇంటిని నిర్మించిన భర్త.. ఆకట్టుకుంటున్న వీడియో
అజిత్ పవార్ విమాన ప్రమాదం వెనుక కుట్ర నిజమేనా..?
3 రోజులుగా సిద్దిపేట పరిసరాల్లోనే పులి సంచారం – భయంతో వణుకుతున్న ప్రజలు
ఒకప్పుడు రూ.2,000 కోట్ల షాపింగ్ మాల్.. ఇప్పుడు ఘోస్ట్ టౌన్
ఆమె మాట్లాడిన తీరు నచ్చలేదని స్విస్ పై టారీఫ్ ల పెంపు: ట్రంప్ తెంపరితనం
ఏపీలో నలుగురు మంత్రులకు మావోయిస్టుల పేరుతో బెదిరింపులు
తెలంగాణలో 10మంది ఐఏఎస్ ల బదిలీ
బంగారం స్వల్ప తగ్గుదల..వెండి స్థిరం!
రెండోసారి తల్లికానున్న టాలీవుడ్ హీరోయిన్.. నటి పూర్ణ బేబీ బంప్ (ఫొటోలు)