విధాత,గుంటూరు: బీసీలకు న్యాయం జరిగేవరకు కోర్టులో పోరాడుతామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. గుంటూరు పర్యటనలో భాగంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ.. ‘ బీసీలకు రిజర్వేషన్ కావాలని రాజ్యసభలో బిల్లు పెట్టిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిదే. జనాభా లెక్కల్లో బీసీలను విడిగా లెక్కించి రిజర్వేషన్ ప్రకియలో.. న్యాయం చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం’ అంటూ తెలిపారు.
బీసీలకు న్యాయం జరిగేవరకు పోరాడుతాం: ఆర్. కృష్ణయ్య
<p>విధాత,గుంటూరు: బీసీలకు న్యాయం జరిగేవరకు కోర్టులో పోరాడుతామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. గుంటూరు పర్యటనలో భాగంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ.. ' బీసీలకు రిజర్వేషన్ కావాలని రాజ్యసభలో బిల్లు పెట్టిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిదే. జనాభా లెక్కల్లో బీసీలను విడిగా లెక్కించి రిజర్వేషన్ ప్రకియలో.. న్యాయం చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం' అంటూ తెలిపారు.</p>
Latest News

డిమాండ్ ఉన్న పంటలనే రైతులు సాగు చేయాలి: మంత్రి తుమ్మల
తెలంగాణలో మరో 79 కొత్త డయాలిసిస్ సెంటర్లు : మంత్రి రాజనరసింహ
వడదెబ్బ మరణాలకు.. రూ.4లక్షల పరిహారం: మంత్రి పొంగులేటి
కూలిన భారత ఆర్మీ చీతా హెలికాప్టర్..ముగ్గురు క్షేమం
భూమిలో నుంచి బయటపడిన సింహవాహిని అమ్మవారు
గుంపు మేస్త్రీ హఠావో....తెలంగాణ బచావో : కవిత
పోలీస్ ఫిర్యాదులకు బహుభాషా 'ఏఐ కాపీరైటర్' యాప్
తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదల
చైనా బొగ్గు గనిలో పేలుడు...82మంది దుర్మరణం
సూర్యాపేట జిల్లాలో బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ భర్త హత్య!