విధాత,గుంటూరు: బీసీలకు న్యాయం జరిగేవరకు కోర్టులో పోరాడుతామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. గుంటూరు పర్యటనలో భాగంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ.. ‘ బీసీలకు రిజర్వేషన్ కావాలని రాజ్యసభలో బిల్లు పెట్టిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిదే. జనాభా లెక్కల్లో బీసీలను విడిగా లెక్కించి రిజర్వేషన్ ప్రకియలో.. న్యాయం చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం’ అంటూ తెలిపారు.
బీసీలకు న్యాయం జరిగేవరకు పోరాడుతాం: ఆర్. కృష్ణయ్య
<p>విధాత,గుంటూరు: బీసీలకు న్యాయం జరిగేవరకు కోర్టులో పోరాడుతామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. గుంటూరు పర్యటనలో భాగంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ.. ' బీసీలకు రిజర్వేషన్ కావాలని రాజ్యసభలో బిల్లు పెట్టిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిదే. జనాభా లెక్కల్లో బీసీలను విడిగా లెక్కించి రిజర్వేషన్ ప్రకియలో.. న్యాయం చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం' అంటూ తెలిపారు.</p>
Latest News

డ్యూయల్ 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ స్మార్ట్ఫోన్.. లీకైన స్పెసిఫికేషన్లు!
ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణోత్సవానికి ఏర్పాట్లు పూర్తి
వాట్సప్లో సరికొత్త ఫీచర్లు : ఐఫోన్లో రెండు అకౌంట్లు.. ఆండ్రాయిడ్కు ఈజీ ట్రాన్స్ఫర్
జపాన్లో ఫ్రీగా ఇల్లు.. అయినా ఎవరూ రావట్లేదు.. దీని వెనుక మిస్టరీ ఏంటి?
పాత పథకాల సమీక్ష ... కొత్త వాటి ప్రచారం.. ఏప్రిల్ 2న రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సభలు
నిరక్షరాస్యతపై ‘ఉల్లాస్’ యుద్ధం.. అక్షరాస్యత సాధనకు ఐదేళ్ళ ప్రణాళిక
మీరు యాంటిబాక్టీరియల్ సబ్బులు, వైప్స్ వాడుతుంటారా? అయితే.. ఈ వార్త మీకోసమే
సిక్స్ ప్యాక్ కాదు.. బొర్ర ఉంటేనే సుందరాంగులు.. అక్కడ పొట్ట ఉన్న మగాళ్ల వెంటే అమ్మాయిలు క్యూ కట్టేస్తారు!
ఏపీలో రేపటి నుంచి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ సేవల బంద్
రేపటి నుంచి ఏటీఎం యూజర్స్ చార్జీలలో కొత్త నిబంధనలు