విధాత: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినెట్ భద్రతా కమిటీ (CCS) సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్, విదేశాంగ మంత్రి డా. ఎస్. జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తదితర అధికారులు హాజరయ్యారు. పహల్గామ్లో ఉగ్రదాడి నేపథ్యంలో జరిగిన ఈ కీలక భేటీలో జమ్మూకశ్మీర్లో భద్రతా పరిస్థితిని సమీక్షించారు. ఉగ్రవాదుల ఏరివేత చర్యలు, సరిహద్దు భద్రతలపై చర్చించారు. సమావేశం వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.
ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ భద్రతా కమిటీ సమావేశం
విధాత: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినెట్ భద్రతా కమిటీ (CCS) సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్, విదేశాంగ మంత్రి డా. ఎస్. జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తదితర అధికారులు హాజరయ్యారు. పహల్గామ్లో ఉగ్రదాడి నేపథ్యంలో జరిగిన ఈ కీలక భేటీలో జమ్మూకశ్మీర్లో భద్రతా పరిస్థితిని సమీక్షించారు. ఉగ్రవాదుల ఏరివేత చర్యలు, సరిహద్దు భద్రతలపై చర్చించారు. సమావేశం వివరాలు అధికారికంగా […]

Latest News
రూ.30వేల కోట్ల విలువైన భూమిని కాపాడాం: హైడ్రా
Parthiban | ఆ మధ్య త్రిషపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు..ఇప్పుడు విజయ్ను కలిసి ప్రత్యేక పెయింటింగ్ బహుకరణ
హైటెక్స్ లో ‘థ్రెడ్ పోచంపల్లి’ప్రదర్శనను ప్రారంభించిన మంత్రులు
హైదరాబాద్లో ఎబోలా కలవరం
సైకిల్తో సవారి.. భవిష్యత్తుకు పచ్చని దారి : చంద్రబాబు
అగ్ని ప్రమాదాల నివారణపై సీఎం సమీక్షించాలి : కవిత
బీజేపీకి అన్నామలై రాజీనామా..తమిళనాట మరో కొత్త పార్టీ
పర్యావరణ విధ్వంసం..గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు: రాహుల్ గాంధీ ట్వీట్
కొనసాగుతున్న రాజ్యసభ ఎన్నికల నామినేషన్లు
అమ్మ పేరుతో మొక్కలు నాటండి: పవన్ కల్యాణ్