విధాత: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినెట్ భద్రతా కమిటీ (CCS) సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్, విదేశాంగ మంత్రి డా. ఎస్. జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తదితర అధికారులు హాజరయ్యారు. పహల్గామ్లో ఉగ్రదాడి నేపథ్యంలో జరిగిన ఈ కీలక భేటీలో జమ్మూకశ్మీర్లో భద్రతా పరిస్థితిని సమీక్షించారు. ఉగ్రవాదుల ఏరివేత చర్యలు, సరిహద్దు భద్రతలపై చర్చించారు. సమావేశం వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.
ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ భద్రతా కమిటీ సమావేశం
విధాత: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినెట్ భద్రతా కమిటీ (CCS) సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్, విదేశాంగ మంత్రి డా. ఎస్. జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తదితర అధికారులు హాజరయ్యారు. పహల్గామ్లో ఉగ్రదాడి నేపథ్యంలో జరిగిన ఈ కీలక భేటీలో జమ్మూకశ్మీర్లో భద్రతా పరిస్థితిని సమీక్షించారు. ఉగ్రవాదుల ఏరివేత చర్యలు, సరిహద్దు భద్రతలపై చర్చించారు. సమావేశం వివరాలు అధికారికంగా […]

Latest News
అర్థరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె...డిమాండ్లపై ప్రభుత్వం కమిటీ
ఇరిగేషన్ అధికారి కూతురు పెళ్లి ఖర్చు వివాదం..ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు
విడాకుల రూమర్స్కు చెక్..
తెలుగు లోగిలి బంగారు గని జొన్నగిరి..మే నుంచి మైనింగ్ షురూ
తెలంగాణలో ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తివేత
కేసీఆర్ ప్రజలనే తప్పుబడుతున్నారు..బీఆర్ఎస్ మారదు: కవిత ఫైర్
రేపు తెరుచుకోనున్న కేదార్ నాథ్ ఆలయం..ఎల్లుండి బద్రీనాధ్ దర్శనం
శ్రీశైలం జలాశయాన్ని పరిశీలించిన కేఆర్ఎంబీ చైర్మన్
ప్రస్టేషన్ తోనే కాంగ్రెస్ పై కేసీఆర్ విమర్శలు : మంత్రి వెంకట్ రెడ్డి
తెలంగాణ రాహు కేతువులు రేవంత్, కేసీఆర్ లు: బండి సంజయ్