విధాత: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినెట్ భద్రతా కమిటీ (CCS) సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్, విదేశాంగ మంత్రి డా. ఎస్. జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తదితర అధికారులు హాజరయ్యారు. పహల్గామ్లో ఉగ్రదాడి నేపథ్యంలో జరిగిన ఈ కీలక భేటీలో జమ్మూకశ్మీర్లో భద్రతా పరిస్థితిని సమీక్షించారు. ఉగ్రవాదుల ఏరివేత చర్యలు, సరిహద్దు భద్రతలపై చర్చించారు. సమావేశం వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.
ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ భద్రతా కమిటీ సమావేశం
విధాత: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినెట్ భద్రతా కమిటీ (CCS) సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్, విదేశాంగ మంత్రి డా. ఎస్. జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తదితర అధికారులు హాజరయ్యారు. పహల్గామ్లో ఉగ్రదాడి నేపథ్యంలో జరిగిన ఈ కీలక భేటీలో జమ్మూకశ్మీర్లో భద్రతా పరిస్థితిని సమీక్షించారు. ఉగ్రవాదుల ఏరివేత చర్యలు, సరిహద్దు భద్రతలపై చర్చించారు. సమావేశం వివరాలు అధికారికంగా […]

Latest News
అమ్మ పాడే జోల పాటల్లో ఇంత గొప్పదనం ఉందా?
విమాన టికెట్ రేట్లపై సీలింగ్.. కేంద్ర విమానయాన శాఖ కీలక నిర్ణయం
ఐజేయూ నేతలను సత్కరించిన గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్
విశాఖ వన్డేలో డికాక్ సెంచరీ..భారత్ టార్గెట్ 271 పరుగులు
మోదీ–పుతిన్ భేటీలో అందరి దృష్టిని ఆకర్షించిన ఓ అందం
వాళ్లు వస్తే మంచి రోజులు కాదు..ముంచే రోజులొస్తాయి: సీఎం రేవంత్ రెడ్డి
కేసుల పాలు చేసిన సర్పంచ్ ఏకగ్రీవ ఎన్నిక
కుంగిన జాతీయ రహదారి.. ఇరుక్కపోయిన వాహనాలు
13వ వారం ఊహించని ఎలిమినేషన్…
ఇండిగో బాధిత ప్రయాణికులకు రైల్వే, ఆర్టీసీ బాసట!