KA paul | తనను టర్కీ వెళ్లకుండా అడ్డుకున్నారంటూ కేఏ పాల్ విమానాశ్రయంలో హల్చల్ చేశారు. భారత్ పాక్ యుద్దం ఆపేందుకే నేను శాంతి శిఖరాగ్ర సమావేశం కోసం టర్కీ వెళ్తుంటే నన్ను, నా బృందాన్ని విమానాశ్రయంలో ఆపారని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ.పాల్ ఆరోపించారు. నా వద్ధ అన్ని వీసాలు, డాక్యుమెంట్లు సరిగానే ఉన్నాయని అయినా ఎవరి ప్రోద్భలంతో నన్ను ఆపారంటూ కేఏ పాల్ మండిపడ్డారు. సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, సెనెటర్లుతో మాట్లాడటం జరిగిందని..ఇప్పుడు టర్కీ, పాకిస్తాన్ కు వెళ్లాల్సి ఉందన్నారు. 37ఏళ్లుగా నేను ఎన్నో దేశాలు వీసాలు లేకుండా తిరిగానని, నా గ్రీన్ కార్డు గడువు కూడా 3ఏళ్లు పొడిగించారని, నా కుమారుడు అమెరికా పౌరుడని, నాకు, నావెంట ఉన్న జ్యోతి, మమతలకు కూడా టర్కీ వీసాలు ఉన్నాయన్నారు. మరి ఎవరు మమ్మల్ని ఆపమంటే ఎయిర్ పోర్టు సిబ్బంది ఆపారంటూ పాల్ ప్రశ్నించారు. పాల్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక విమానాశ్రయ సిబ్బంది నీళ్లు నమిలారు. ఉన్నతాధికారులతో చర్చించారు. ఈ వివాదంపై కేఏ పాల్ ఇండిగో ఎయిర్లైన్స్ సీఈఓ, సిబ్బందిపై ముంబైలో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
KA paul | నన్ను టర్కీ, పాక్ వెళ్లకుండా ఆపారు : ఎయిర్పోర్టులో కేఏ పాల్ లొల్లి
KA paul | తనను టర్కీ వెళ్లకుండా అడ్డుకున్నారంటూ కేఏ పాల్ విమానాశ్రయంలో హల్చల్ చేశారు. భారత్ పాక్ యుద్దం ఆపేందుకే నేను శాంతి శిఖరాగ్ర సమావేశం కోసం టర్కీ వెళ్తుంటే నన్ను, నా బృందాన్ని విమానాశ్రయంలో ఆపారని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ.పాల్ ఆరోపించారు. నా వద్ధ అన్ని వీసాలు, డాక్యుమెంట్లు సరిగానే ఉన్నాయని అయినా ఎవరి ప్రోద్భలంతో నన్ను ఆపారంటూ కేఏ పాల్ మండిపడ్డారు. సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, […]

Latest News
Tecno Pova 8 | 8000mAh భారీ బ్యాటరీతో టెక్నో నుంచి కొత్త స్మార్ట్ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే..!
Credit Card Limit | మీ క్రెడిట్ కార్డు లిమిట్ను బ్యాంకులు అకస్మాత్తుగా తగ్గించేశాయా?
రూ.30వేల కోట్ల విలువైన భూమిని కాపాడాం: హైడ్రా
Parthiban | ఆ మధ్య త్రిషపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు..ఇప్పుడు విజయ్ను కలిసి ప్రత్యేక పెయింటింగ్ బహుకరణ
హైటెక్స్ లో ‘థ్రెడ్ పోచంపల్లి’ప్రదర్శనను ప్రారంభించిన మంత్రులు
హైదరాబాద్లో ఎబోలా కలవరం
సైకిల్తో సవారి.. భవిష్యత్తుకు పచ్చని దారి : చంద్రబాబు
అగ్ని ప్రమాదాల నివారణపై సీఎం సమీక్షించాలి : కవిత
బీజేపీకి అన్నామలై రాజీనామా..తమిళనాట మరో కొత్త పార్టీ
పర్యావరణ విధ్వంసం..గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు: రాహుల్ గాంధీ ట్వీట్