KA paul | తనను టర్కీ వెళ్లకుండా అడ్డుకున్నారంటూ కేఏ పాల్ విమానాశ్రయంలో హల్చల్ చేశారు. భారత్ పాక్ యుద్దం ఆపేందుకే నేను శాంతి శిఖరాగ్ర సమావేశం కోసం టర్కీ వెళ్తుంటే నన్ను, నా బృందాన్ని విమానాశ్రయంలో ఆపారని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ.పాల్ ఆరోపించారు. నా వద్ధ అన్ని వీసాలు, డాక్యుమెంట్లు సరిగానే ఉన్నాయని అయినా ఎవరి ప్రోద్భలంతో నన్ను ఆపారంటూ కేఏ పాల్ మండిపడ్డారు. సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, సెనెటర్లుతో మాట్లాడటం జరిగిందని..ఇప్పుడు టర్కీ, పాకిస్తాన్ కు వెళ్లాల్సి ఉందన్నారు. 37ఏళ్లుగా నేను ఎన్నో దేశాలు వీసాలు లేకుండా తిరిగానని, నా గ్రీన్ కార్డు గడువు కూడా 3ఏళ్లు పొడిగించారని, నా కుమారుడు అమెరికా పౌరుడని, నాకు, నావెంట ఉన్న జ్యోతి, మమతలకు కూడా టర్కీ వీసాలు ఉన్నాయన్నారు. మరి ఎవరు మమ్మల్ని ఆపమంటే ఎయిర్ పోర్టు సిబ్బంది ఆపారంటూ పాల్ ప్రశ్నించారు. పాల్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక విమానాశ్రయ సిబ్బంది నీళ్లు నమిలారు. ఉన్నతాధికారులతో చర్చించారు. ఈ వివాదంపై కేఏ పాల్ ఇండిగో ఎయిర్లైన్స్ సీఈఓ, సిబ్బందిపై ముంబైలో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
KA paul | నన్ను టర్కీ, పాక్ వెళ్లకుండా ఆపారు : ఎయిర్పోర్టులో కేఏ పాల్ లొల్లి
KA paul | తనను టర్కీ వెళ్లకుండా అడ్డుకున్నారంటూ కేఏ పాల్ విమానాశ్రయంలో హల్చల్ చేశారు. భారత్ పాక్ యుద్దం ఆపేందుకే నేను శాంతి శిఖరాగ్ర సమావేశం కోసం టర్కీ వెళ్తుంటే నన్ను, నా బృందాన్ని విమానాశ్రయంలో ఆపారని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ.పాల్ ఆరోపించారు. నా వద్ధ అన్ని వీసాలు, డాక్యుమెంట్లు సరిగానే ఉన్నాయని అయినా ఎవరి ప్రోద్భలంతో నన్ను ఆపారంటూ కేఏ పాల్ మండిపడ్డారు. సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, […]

Latest News
తెలంగాణలో 40డిగ్రీలకు చేరిన ఉష్ఱోగ్రతలు
కోడిగుడ్లకు యుద్దం ఎఫెక్ట్..సగానికి తగ్గిన ధరలు!
అమానుషం..కుక్క పిల్లలను గోడకు కోట్టి చంపిన మహిళ
కలర్ కాటన్ క్రాప్స్ !..ఇక రంగుల పత్తి రంగప్రవేశం!!
గద్దర్ అవార్డులు – 2025: ఉత్తమ చిత్రం – రాజు వెడ్స్ రాంబాయి, ఉత్తమనటుడు – నాగచైతన్య
గణపతి లొంగుబాటు నేడే?
ఎన్ని తరాలు మారినా మొగుడు చెప్పిందే పెళ్లాం వినాల్సిందేనా.. జెన్ జెడ్లోనూ అవే పాతకాలపు ఆలోచనలు
పెరిగిన బంగారం..తగ్గిన వెండి
విడాకులకి అప్లై చేసిన తరుణ్ భాస్కర్ ..
Netflix Studios | హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ స్టూడియోస్.. ఈ నెల12న ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి