విధాత: ఇటీవల జరిగిన ‘మా’ ఎన్నికలపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పై వ్యంగ్యాస్త్రాలు విసిరారు.ఏపీ రాజకీయ నాయకులు బాక్సింగ్ నేర్చుకోవాలంటూ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ట్విటర్ వేదికగా కామెంట్స్ చేశారు. ‘‘ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితులు చూస్తుంటే అతిత్వరలో అక్కడ నాయకులు బాక్సింగ్, కరాటే, కర్ర యుద్థం నేర్చుకోవాల్సి ఉంది’’ అని ఆర్జీవీ ట్వీట్ చేశారు.తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడితో ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కిన సంగతి తెలిసిందే.అందుకు నిరసనగా బుధవారం టీడీపీ బంద్ నిర్వహించింది.పార్టీ శ్రేణులపై దాడులను నిరసిస్తూ గురువారం ఉదయం నుంచి 36 గంటలపాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దీక్ష చేపట్టారు
ఏపీ నాయకులు బాక్సింగ్ నేర్చుకోవాలి..!
<p>విధాత: ఇటీవల జరిగిన ‘మా’ ఎన్నికలపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పై వ్యంగ్యాస్త్రాలు విసిరారు.ఏపీ రాజకీయ నాయకులు బాక్సింగ్ నేర్చుకోవాలంటూ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ట్విటర్ వేదికగా కామెంట్స్ చేశారు. ‘‘ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితులు చూస్తుంటే అతిత్వరలో అక్కడ నాయకులు బాక్సింగ్, కరాటే, కర్ర యుద్థం నేర్చుకోవాల్సి ఉంది’’ అని ఆర్జీవీ ట్వీట్ చేశారు.తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడితో ఏపీలో రాజకీయ […]</p>
Latest News

మెట్రో స్వాధీనానికి కేంద్రం బ్రేక్.. ప్రత్యామ్నాయంగా RRTS
ఉద్యోగం ఇవ్వలేదని.. కంపెనీలు సర్వనాశనం కావాలని తాంత్రిక పూజలు!
విద్యార్థుల నెత్తిన తెలంగాణ ప్రభుత్వం పిడుగు.. ఇక ఫీజులు ముందే చెల్లించాలా?
ముంబై ఘటనతో హడల్.. రాత్రికి రాత్రే రూ.5కి పడిపోయిన పుచ్చకాయ ధర!
త్వరలోనే ఒప్పో నుంచి రెనో 16 ప్రో.. స్పెసిఫికేషన్స్ లీక్!
'డిఫెండర్'ను ఢీకొనడానికి 'లెపర్డ్' వచ్చేస్తోంది.!
కృష్ణా నదిలో లభ్యమైన శ్రీరాముడి పంచలోహ విగ్రహం
పత్రికా స్వేచ్ఛలో మరింత దిగజారిన భారత ర్యాంకు.. 180 దేశాల జాబితాలో 157 స్థానంలో
మంగ్లీ కేసులో కీలక మలుపు !
దేశంలోనే అధికంగా తెలంగాణ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు: మంత్రి పొంగులేటి