హైదరాబాద్, ఆగస్టు 17 (విధాత): ఆదివారం ఉదయం జూబ్లీహిల్స్ సీఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ హనుమంతరావు తదితర నేతలు హాజరయ్యారు. బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ సంస్థాగత నిర్మాణం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ నెల 23 వ తేదీన సాయంత్రం 5 గంటలకు గాంధీ భవన్లో టీపీసీసీ పీఏసీ సమావేశం ఉంటున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 23వ తేదీన సాయంత్రం 5 గంటలకు గాంధీ భవన్ లో టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం ఉండనుంది. బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ సంస్థాగత నిర్మాణం తదితర అంశాలపై సుదీర్ఘంగా నాయకాలు చర్చించారు.
23న టీపీసీసీ పీఏసీ సమావేశం
టీపీసీసీ పీఏసీ సమావేశం ఈ నెల 23న గాంధీ భవన్లో జరగనుంది. బీసీ రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలు, పార్టీ నిర్మాణంపై చర్చించనున్నారు.

Latest News
Ram Charan | ‘పెద్ది’కి రామ్ చరణ్ ఫస్ట్ ఛాయిస్ కాదా?.. స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారంటూ వైరల్ అవుతున్న ప్రచారం!
Mega Job Mela | జూన్ 9న హైదరాబాద్లో మెగా జాబ్ మేళా.. కేవలం వారి కోసమే..!
TGSRTC | రేపే ‘చేప ప్రసాదం’ పంపిణీ.. 124 ఆర్టీసీ స్పెషల్ బస్సులు సిద్ధం..!
Blood Donation | 25 ఏండ్లలో 74 సార్లు రక్తదానం.. తొలిసారి గర్భిణికి రక్తమిచ్చిన బగ్గూర్ పటేల్..!
Salim Kumar | మలయాళ చిత్రసీమలో తీవ్ర విషాదం.. జాతీయ అవార్డు గ్రహీత సలీం కుమార్ కన్నుమూత
Heavy Rain | హైదరాబాద్లో భారీ వాన.. మియాపూర్లో అత్యధిక వర్షపాతం నమోదు
Bachupally Flyover | రేపే బాచుపల్లి ఫ్లై ఓవర్ ప్రారంభం..! తీరనున్న ఐటీ ఉద్యోగుల ట్రాఫిక్ కష్టాలు..!!
Peddi | ‘పెద్ది’కి తెలుగు రాష్ట్రాల్లో జోరు.. హిందీలో మాత్రం ఆశించిన స్పందన కరువు!
Mrigashira Karte 2026 | రేపట్నుంచి ‘మృగశిర కార్తె’ ప్రారంభం.. ‘చేపలు’ తప్పకుండా తినాలా..?
Weekly Horoscope | ఈ వారం రాశిఫలాలు.. పెళ్లి పీటలెక్కనున్న ఈ రాశి ప్రేమికులు..!