హైదరాబాద్, ఆగస్టు 17 (విధాత): ఆదివారం ఉదయం జూబ్లీహిల్స్ సీఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ హనుమంతరావు తదితర నేతలు హాజరయ్యారు. బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ సంస్థాగత నిర్మాణం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ నెల 23 వ తేదీన సాయంత్రం 5 గంటలకు గాంధీ భవన్లో టీపీసీసీ పీఏసీ సమావేశం ఉంటున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 23వ తేదీన సాయంత్రం 5 గంటలకు గాంధీ భవన్ లో టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం ఉండనుంది. బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ సంస్థాగత నిర్మాణం తదితర అంశాలపై సుదీర్ఘంగా నాయకాలు చర్చించారు.
23న టీపీసీసీ పీఏసీ సమావేశం
టీపీసీసీ పీఏసీ సమావేశం ఈ నెల 23న గాంధీ భవన్లో జరగనుంది. బీసీ రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలు, పార్టీ నిర్మాణంపై చర్చించనున్నారు.

Latest News
కాంగ్రెస్ కు జీవన్ రెడ్డి రాజీనామా..లేఖ విడుదల
పైన్ గ్యాస్, జగ్ వసంత్ షిప్స్ వచ్చేస్తున్నాయ్ !
NH-565 Highway: అందుబాటులోకి తెలంగాణ-తిరుపతి కొత్త రోడ్డు
తెలంగాణలో పెట్రోల్, డీజీల్ కొరత లేదు
దర్శకుడిపై నటి మోనాలిసా భోంస్లే లైంగిక వేధింపుల ఆరోపణలు ..
పెద్ది షూటింగ్లో అపశృతి..
మహిళా రిజర్వేషన్లలో సబ్ కోటా ఇవ్వాలి : కవిత
పెరిగిన బంగారం, వెండి ధరలు
దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు కేంద్రం తీవ్ర అన్యాయం
బిగ్బాస్ ఫేమ్ ప్రిన్స్ యావర్ సంచలన ఆరోపణలు..