హైదరాబాద్, ఆగస్టు 17 (విధాత): ఆదివారం ఉదయం జూబ్లీహిల్స్ సీఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ హనుమంతరావు తదితర నేతలు హాజరయ్యారు. బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ సంస్థాగత నిర్మాణం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ నెల 23 వ తేదీన సాయంత్రం 5 గంటలకు గాంధీ భవన్లో టీపీసీసీ పీఏసీ సమావేశం ఉంటున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 23వ తేదీన సాయంత్రం 5 గంటలకు గాంధీ భవన్ లో టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం ఉండనుంది. బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ సంస్థాగత నిర్మాణం తదితర అంశాలపై సుదీర్ఘంగా నాయకాలు చర్చించారు.
23న టీపీసీసీ పీఏసీ సమావేశం
టీపీసీసీ పీఏసీ సమావేశం ఈ నెల 23న గాంధీ భవన్లో జరగనుంది. బీసీ రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలు, పార్టీ నిర్మాణంపై చర్చించనున్నారు.

Latest News
పెద్ద పులుల భయంలో తెలుగు రాష్ట్రాలు !
లిక్కర్ షాపులపై మహిళల మూకుమ్మడి దాడి.. రూ.15 లక్షల విలువైన మద్యం బాటిల్స్ ధ్వంసం
టార్గెట్ కట్నం, పెళ్లే వ్యాపారం.. యూపీ వ్యక్తి భారీ మ్యారేజ్ స్కామ్
తొమ్మిదికి చేరిన చత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్ మృతుల సంఖ్య!
అప్పటిలోగా తేల్చకపోతే చర్యలు : స్పీకర్ కు సుప్రీం డెడ్ లైన్!
యాక్షన్ కింగ్ అర్జున్ ‘సీతా పయనం’… ఐశ్వర్య అర్జున్ గ్రాండ్ లాంచ్
రేపు దేశ వ్యాప్తంగా ర్యాపిడో, ఉబర్ సహా యాప్ రవాణా డ్రైవర్ల సమ్మె
కుమార్తె రూపంలో వరించిన అదృష్టం.. లాటరీలో రూ.49 కోట్లు గెలుచుకున్న కర్ణాటక యువకుడు
నడిరోడ్డుపై టీచర్ పెదవి కొరికిన విద్యార్థి.. షాకింగ్ వీడియో
12న తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ : కవిత