హైదరాబాద్, ఆగస్టు 17 (విధాత): ఆదివారం ఉదయం జూబ్లీహిల్స్ సీఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ హనుమంతరావు తదితర నేతలు హాజరయ్యారు. బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ సంస్థాగత నిర్మాణం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ నెల 23 వ తేదీన సాయంత్రం 5 గంటలకు గాంధీ భవన్లో టీపీసీసీ పీఏసీ సమావేశం ఉంటున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 23వ తేదీన సాయంత్రం 5 గంటలకు గాంధీ భవన్ లో టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం ఉండనుంది. బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ సంస్థాగత నిర్మాణం తదితర అంశాలపై సుదీర్ఘంగా నాయకాలు చర్చించారు.
23న టీపీసీసీ పీఏసీ సమావేశం
టీపీసీసీ పీఏసీ సమావేశం ఈ నెల 23న గాంధీ భవన్లో జరగనుంది. బీసీ రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలు, పార్టీ నిర్మాణంపై చర్చించనున్నారు.

Latest News
రేపే పాలిసెట్ ప్రవేశ పరీక్ష.. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు..!
ఇది 'నాగలింగం' పుష్పం.. వెదజల్లుతున్న పరిమళం..!
‘వీరభద్రుడు’ ట్రైలర్తో ఆకాశాన్నంటుతున్న అంచనాలు..
నేటి నుంచి ఇంటర్ ప్రవేశాలు.. 'యాంటీ డ్రగ్ అఫిడవిట్' తప్పనిసరి..!
మహిళలకు బల్లి అక్కడ పడితే.. మగ శిశువు జన్మిస్తాడట..!
మంగళవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఉద్యోగాల్లో పదోన్నతులు..!
బడి చుట్టూ గుడి ‘రాజకీయం’ – అశోక్నగర్లో ఉద్రిక్తత
రామసేతు మార్గంలో శ్రీలంక నుంచి భారత్కు ఈదుకుంటూ వచ్చిన బెంగళూరు ఐటీ దంపతులు
భారత్లో హోండా CB300F మోడల్ గుడ్బై.. అమ్మకాలు బంద్.. వెబ్సైట్ నుంచి తొలగింపు!
తక్కువ ధరలోనే ప్రీమియం ఫోన్లు కావాలా.. బంపరాఫర్ ప్రకటించిన శాంసంగ్