విధాత:ఒలింపిక్స్లో పోటీపడుతున్న తమ రాష్ట్ర అథ్లెట్లకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భారీ నగదు ప్రోత్సాహకాలు ప్రకటించారు.టోక్యో క్రీడల్లో స్వర్ణ పతకం గెలిచిన ప్లేయర్కు ఏకంగా రూ.6 కోట్లు ఇవ్వనున్నట్టు తెలిపారు. రజతం కొడితే రూ.4 కోట్లు,కాంస్య పతకధారికి రూ.2 కోట్లు నజరానా అందిస్తామన్నారు. టీమ్ ఈవెంట్లలో పసిడి గెలిచిన ఆటగాడికి రూ. 3 కోట్లు, రజతానికి రూ. 2 కోట్లు, కాంస్యానికి రూ. కోటి చొప్పున ఇస్తామన్నారు.ఈసారి ఒలింపిక్స్లో పాల్గొంటున్న భారత బృందంలో పదిమంది యూపీ అథ్లెట్లు ఉన్నారు.
స్వర్ణం గెలిస్తే రూ.6 కోట్లు..యూపీ సీఎం బంఫర్ ఆఫర్
<p>విధాత:ఒలింపిక్స్లో పోటీపడుతున్న తమ రాష్ట్ర అథ్లెట్లకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భారీ నగదు ప్రోత్సాహకాలు ప్రకటించారు.టోక్యో క్రీడల్లో స్వర్ణ పతకం గెలిచిన ప్లేయర్కు ఏకంగా రూ.6 కోట్లు ఇవ్వనున్నట్టు తెలిపారు. రజతం కొడితే రూ.4 కోట్లు,కాంస్య పతకధారికి రూ.2 కోట్లు నజరానా అందిస్తామన్నారు. టీమ్ ఈవెంట్లలో పసిడి గెలిచిన ఆటగాడికి రూ. 3 కోట్లు, రజతానికి రూ. 2 కోట్లు, కాంస్యానికి రూ. కోటి చొప్పున ఇస్తామన్నారు.ఈసారి ఒలింపిక్స్లో పాల్గొంటున్న భారత బృందంలో పదిమంది యూపీ […]</p>
Latest News

కామాటిపురలో బాలుడిపై లైంగికదాడి.. నిందితుడికి 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష
హైదరాబాదీలకు అలర్ట్.. మే 2న తాగునీటి సరఫరా బంద్..!
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీపై ప్రభుత్వ ‘నీలినీడలు’
డీజే సౌండ్కు.. 140 కోళ్లు బలి..
ఎట్టకేలకి వివాహ బంధంలోకి అడుగుపెట్టిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ..
గురువారం రాశిఫలాలు.. ఈ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..!
ఎగ్జిట్ పోల్స్ 2026: బెంగాల్లో బీజేపీ ఆధిక్యం? అస్సాంలో హ్యాట్రిక్ సంకేతాలు..
స్పోర్టీ లుక్తో సరికొత్త మినీ కూపర్.. ధర ఎంతంటే..!
200మెగాపిక్సెల్ కెమెరాతో మోటోరోలా నుంచి సరికొత్త ఫోన్ రాబోతుందా.. స్పెసిఫికేషన్లు లీక్!
90 ఏళ్ల బామ్మ మొండిపట్టు.. పరువు నష్టం కేసు విచారణ 20 ఏళ్లకి వాయిదా!