విధాత:ఒలింపిక్స్లో పోటీపడుతున్న తమ రాష్ట్ర అథ్లెట్లకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భారీ నగదు ప్రోత్సాహకాలు ప్రకటించారు.టోక్యో క్రీడల్లో స్వర్ణ పతకం గెలిచిన ప్లేయర్కు ఏకంగా రూ.6 కోట్లు ఇవ్వనున్నట్టు తెలిపారు. రజతం కొడితే రూ.4 కోట్లు,కాంస్య పతకధారికి రూ.2 కోట్లు నజరానా అందిస్తామన్నారు. టీమ్ ఈవెంట్లలో పసిడి గెలిచిన ఆటగాడికి రూ. 3 కోట్లు, రజతానికి రూ. 2 కోట్లు, కాంస్యానికి రూ. కోటి చొప్పున ఇస్తామన్నారు.ఈసారి ఒలింపిక్స్లో పాల్గొంటున్న భారత బృందంలో పదిమంది యూపీ అథ్లెట్లు ఉన్నారు.
స్వర్ణం గెలిస్తే రూ.6 కోట్లు..యూపీ సీఎం బంఫర్ ఆఫర్
<p>విధాత:ఒలింపిక్స్లో పోటీపడుతున్న తమ రాష్ట్ర అథ్లెట్లకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భారీ నగదు ప్రోత్సాహకాలు ప్రకటించారు.టోక్యో క్రీడల్లో స్వర్ణ పతకం గెలిచిన ప్లేయర్కు ఏకంగా రూ.6 కోట్లు ఇవ్వనున్నట్టు తెలిపారు. రజతం కొడితే రూ.4 కోట్లు,కాంస్య పతకధారికి రూ.2 కోట్లు నజరానా అందిస్తామన్నారు. టీమ్ ఈవెంట్లలో పసిడి గెలిచిన ఆటగాడికి రూ. 3 కోట్లు, రజతానికి రూ. 2 కోట్లు, కాంస్యానికి రూ. కోటి చొప్పున ఇస్తామన్నారు.ఈసారి ఒలింపిక్స్లో పాల్గొంటున్న భారత బృందంలో పదిమంది యూపీ […]</p>
Latest News

ఇండిగో సంక్షోభానికి కేంద్రమే కారణం: సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు..
ఇంటర్నేషనల్ గ్లోబల్ సమ్మిట్ కు హైదరాబాద్ సన్నద్దం
గుమ్మడి నర్సయ్య సినిమా షూటింగ్ ప్రారంభం..తరలొచ్చిన జనం
సంక్రాంతికి సిద్ధమవుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’…
ఆఫ్రికా ఉగ్రవాదుల చెరలో ఇద్దరు తెలుగు యువకులు
అమెరికా అగ్ని ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థినిల దుర్మరణం
ఇండిగో కష్టాలు..ఇంతింత కాదయ్యో..!
స్మార్ట్ ఫోన్లు డేంజర్ గురూ.. ప్రమాదంలో ప్రజల వ్యక్తిగత గోప్యత
ఇది కదా డెడికేషన్ అంటే..
ఎవరీ రాహుల్ భాటియా..? ఆయన ఆస్తులు ఎందుకు కరుగుతున్నాయి..!