విధాత హైదరాబాద్ : అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టుల భర్తీ ప్రక్రియ ఎప్పుడో పూర్తయినా ప్రభుత్వం ఇంతవరకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వకపోవడం బాధాకరమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. గాంధీ భవన్ వద్ద మోకాళ్లపై కూర్చుని నిరసన తెలుపుతున్న ఏఈఈ అభ్యర్థులకు ఎక్స్ వేదికగా సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆరెస్ ప్రభుత్వం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి వివిధ దశల్లో భర్తీ ప్రక్రియ పూర్తి చేసిందన్నారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మార్చిలో అభ్యర్థుల డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి చేసినా ఇప్పటికీ ప్రభుత్వం నియామక పత్రాలు ఇవ్వడం లేదని విమర్శించారు. అభ్యర్థులు మంత్రులకు, అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయిందని, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఏఈఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు వెంటనే నియామక పత్రాలు అందజేయాలని డిమాండ్ చేశారు.
ఏఈఈలకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలి … మాజీ మంత్రి టి.హరీశ్రావు
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టుల భర్తీ ప్రక్రియ ఎప్పుడో పూర్తయినా ప్రభుత్వం ఇంతవరకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వకపోవడం బాధాకరమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు

Latest News
లెజెండరీ గాయని ఆశా భోస్లే కన్నుమూత..
విజయ్–రష్మిక పెళ్లి పార్టీలో ఫుల్ జోష్ ..
అయోధ్య బాలరాముడి ఆలయ నిర్మాణం పరిపూర్ణం: నిర్మాణ కమిటీ ప్రకటన
తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదల
మందుబాబు మాస్టర్ మైండ్..పోలీసుల మైండ్ బ్లాక్..!
రప్పా రప్పా ఫైట్..కింగ్ కోబ్రాను కరకర నమిలేసిన ముంగిస
మళ్లీ హాట్ టాపిక్గా శివాజీ -అనసూయ వివాదం..
స్థిరంగా బంగారం, వెండి ధరలు
| శ్రీలీల ఎనర్జీకి ఫిదా అయిన రాజశేఖర్..
పూలు కాదు.. రాళ్లను సమర్పించి మొక్కులు తీర్చుకునే అమ్మవారి ఆలయం.. ఎక్కడ ఉందో తెలుసా!