విధాత : తెలంగాణ సచివాలయంలో ప్రభుత్వం వాస్తు మార్పులు చేసింది. సీఎం రేవంత్రెడ్డి రాకపోకలకు సంబంధించి వాస్తు మార్పులు చేశారు. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టకా తొలిసారిగా సచివాలయంలో వాస్తు మార్పులు చేశారు. సీఎం రేవంత్రెడ్డి కాన్వాయ్ ఇప్పటివరకు ప్రధాన గేటు నుంచి సచివాలయం లోనికి వెళ్లేది. వాస్తు మార్పుల్లో భాగంగా ఇక నుంచి వెస్ట్ గేట్ నుంచి సీఎం కాన్వాయ్ సచివాలయంలోకి వెళ్లనుంది. అలాగే నార్త్ ఈస్ట్ గేట్ నుంచి సీఎం కాన్వాయ్ బయటకు వెళ్లనుంది. సౌత్, ఈస్ట్ గేట్ల ద్వారా ఐఏఎస్, ఐపీఎస్, ఉన్నతాధికారుల రాకపోకలు కొనసాగనున్నాయి. గతంలో పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్రెడ్డి గాంధీ భవన్లోనూ పలు వాస్తు మార్పులు చేయించారు. గాంధీభవన్ వాస్తు మార్పులు కలిసి రాగా ఆయన నేతృత్వంలో కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అదే నమ్మకంతో సచివాలయం వాస్తులోనూ రేవంత్ రెడ్డి మార్పులు చేశారు.
తెలంగాణ సచివాలయంలో వాస్తు మార్పులు
తెలంగాణ సచివాలయంలో ప్రభుత్వం వాస్తు మార్పులు చేసింది. సీఎం రేవంత్రెడ్డి రాకపోకలకు సంబంధించి వాస్తు మార్పులు చేశారు. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టకా తొలిసారిగా సచివాలయంలో వాస్తు మార్పులు చేశారు

Latest News
కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫిరాయింపు ఎమ్మెల్యే పోచారం ఫైర్
హ్యుందాయ్ క్రెటా నుంచి సమ్మర్ ఎడిషన్.. అదనపు ధర పెట్టడం వల్ల లాభమేనా?
మే మొదటి వారంలో తెలంగాణ పదో తరగతి ఫలితాలు!
రూ.12వేలలోపే భారత్లోకి వచ్చేసిన రెడ్మీ ఏ7 ప్రో.. ఏప్రిల్ 15 నుంచి సేల్స్ షురూ!
తెలంగాణకు మాత్రం శుభవార్త : ఈసారి రుతుపవనాల 'వర్షమే'!
మామిడి పండ్లు మిస్సవుతున్నా అని చెప్పిన ఉద్యోగిని.. లండన్ నుంచి సర్ప్రైజ్ ఇచ్చిన బాస్!
రిజర్వేషన్లు, పునర్విభజన వేర్వేరు అంశాలు.. రెంటినీ కలపడంలో మోదీ కుట్ర : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
‘అంగన్వాడీ’ సెల్ఫోన్లకు అవినీతి మరక!?
ఎంత జీతం ఇస్తే అంతే పనిచేస్తా.. ఆఫీసులోనే రోజుకు 5 గంటలు నిద్రపోతున్న ఉద్యోగిని..!
భూ భారతి చట్టం అమలు అట్టర్ఫ్లాప్.. కారణాలివే...