ఇచ్చిన భూములు లాక్కుంటున్నారు

విధాత‌:ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీలకు భూముల పంపిణీ జరుగుతుందని అందరూ ఆశించారని, కానీ, కేసీఆర్‌ భూములు ఇవ్వకపోగా.. కాంగ్రెస్‌ హయాంలో ఇచ్చిన భూములను లాక్కుంటున్నారని సీఎల్పీ నేత భట్టి విక్ర మార్క ఆరోపించారు. ఎస్టీలకు పోడు భూములపై హక్కులు కల్పించి.. వారు తల ఎత్తుకు తిరిగేలా చేసిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ తీసుకొ చ్చిన ఘనత కూడా కాంగ్రెస్‌దేనన్నారు. పోడు భూములపై హక్కుల కోసం కాంగ్రెస్‌ పోరాటం చేస్తుందని స్పష్టం […]

  • Publish Date - August 2, 2021 / 08:32 AM IST

విధాత‌:ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీలకు భూముల పంపిణీ జరుగుతుందని అందరూ ఆశించారని, కానీ, కేసీఆర్‌ భూములు ఇవ్వకపోగా.. కాంగ్రెస్‌ హయాంలో ఇచ్చిన భూములను లాక్కుంటున్నారని సీఎల్పీ నేత భట్టి విక్ర మార్క ఆరోపించారు. ఎస్టీలకు పోడు భూములపై హక్కులు కల్పించి.. వారు తల ఎత్తుకు తిరిగేలా చేసిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ తీసుకొ చ్చిన ఘనత కూడా కాంగ్రెస్‌దేనన్నారు. పోడు భూములపై హక్కుల కోసం కాంగ్రెస్‌ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.

Latest News