విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: నల్గొండ కాంగ్రెస్ పార్టీలో చేరికల పర్వం కొనసాగుతోంది. సోమవారం బీజేపీ మాజీ కౌన్సిలర్ మొరిశెట్టి నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా కాంగ్రెస్ అవతరించబోతున్నదని కోమటిరెడ్డి ఈ సందర్భంగా అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బుర్రి శ్రీనివాస్ రెడ్డి, గుమ్మల మోహన్ రెడ్డి పాల్గొన్నారు
కాంగ్రెస్ లో చేరిన బీజేపీ మాజీ కౌన్సిలర్
నల్గొండ కాంగ్రెస్ పార్టీలో చేరికల పర్వం కొనసాగుతోంది. సోమవారం బీజేపీ మాజీ కౌన్సిలర్ మొరిశెట్టి నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
Latest News

‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం రోజుకి 20 గంటలు పని..
తుది దశకు బిగ్బాస్ తెలుగు 9 ..
ఈ అధికారులకు ఉద్యోగం చేసే నైతిక అర్హత ఉందా?
మెస్సీతో సీఎం రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ మ్యాచ్ (ఎక్సక్లూసివ్ ఫొటోస్)
ఢిల్లీలో లాక్డౌన్? ఆన్లైన్లోనే క్లాసుల బోధన!
బెంగళూరులో మరో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్! వచ్చేది అక్కడే!
కాల్ చేసినవారి పేరు ఇక డిస్ప్లేలో.. మార్చి నుంచే అమలు!
అమెరికాలో బర్త్ టూరిజంపై బ్యాన్! గర్భిణులకు నో వీసా!
విశాఖ టు గరివిడి.. చీపురుపల్లిలో బొత్స అనూష పొలిటికల్ ప్లాన్ మామూలుగా లేదుగా!
క్లాసిక్ లుక్లో కాకరేపుతున్న కృతి శెట్టి