విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: నల్గొండ కాంగ్రెస్ పార్టీలో చేరికల పర్వం కొనసాగుతోంది. సోమవారం బీజేపీ మాజీ కౌన్సిలర్ మొరిశెట్టి నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా కాంగ్రెస్ అవతరించబోతున్నదని కోమటిరెడ్డి ఈ సందర్భంగా అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బుర్రి శ్రీనివాస్ రెడ్డి, గుమ్మల మోహన్ రెడ్డి పాల్గొన్నారు
కాంగ్రెస్ లో చేరిన బీజేపీ మాజీ కౌన్సిలర్
నల్గొండ కాంగ్రెస్ పార్టీలో చేరికల పర్వం కొనసాగుతోంది. సోమవారం బీజేపీ మాజీ కౌన్సిలర్ మొరిశెట్టి నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
Latest News

బీఆర్ ఎస్ లోకి అరూరి పునరాగమనంలో ఆంతర్యం!?
నగదు రహిత చికిత్సలకు ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలి : లచ్చిరెడ్డి
మేడారం సంరంభం.. 28 నుంచి వనదేవతల జనజాతర
బ్రిటన్ ప్రధానుల ఫోన్లు హ్యాక్ అయ్యాయా? సంచలనం రేపుతున్న టెలిగ్రాఫ్ కథనం
మున్సి‘పోల్స్’లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే పోటీ? బీజేపీ నామమాత్రమేనా...
2025లో టాప్ 10 భయంకర విమాన మార్గాలు ఇవే.!
జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై లైంగిక వేధింపుల కలకలం
రాష్ట్రంలో విజయవంతంగా ముగిసిన పులుల గణన సర్వే
భారత–ఐరోపా సమాఖ్యల చరిత్రాత్మక ఒప్పందం : అన్ని ఒప్పందాలకు అమ్మ
అశాస్త్రీయంగా జీహెచ్ఎంసీ డివిజన్ల విభజన : ఈటల రాజేందర్