విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: నల్గొండ కాంగ్రెస్ పార్టీలో చేరికల పర్వం కొనసాగుతోంది. సోమవారం బీజేపీ మాజీ కౌన్సిలర్ మొరిశెట్టి నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా కాంగ్రెస్ అవతరించబోతున్నదని కోమటిరెడ్డి ఈ సందర్భంగా అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బుర్రి శ్రీనివాస్ రెడ్డి, గుమ్మల మోహన్ రెడ్డి పాల్గొన్నారు
కాంగ్రెస్ లో చేరిన బీజేపీ మాజీ కౌన్సిలర్
నల్గొండ కాంగ్రెస్ పార్టీలో చేరికల పర్వం కొనసాగుతోంది. సోమవారం బీజేపీ మాజీ కౌన్సిలర్ మొరిశెట్టి నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
Latest News

13 వేలకే 7000mAh భారీ బ్యాటరీ మొబైల్.. రియల్మీ కొత్త స్మార్ట్ఫోన్ లాంచ్.. ఫుల్ డీటైల్స్!
లక్ష రూపాయల ఆస్పత్రి బిల్లు.. ఒక్క ప్రశ్నతో 57 వేలకు తగ్గింది.. వైరల్ ఘటన!
40 ఏళ్లుగా అదే పరిస్థితి… యువ నిరుద్యోగంపై కొత్త రిపోర్ట్ సంచలనం
సూసైడ్ కాదు.. ప్రీ వెడ్డింగ్ షూట్.. చెరువులో శవల్లా కొత్త జంట ఫోజులు చూసి నెటిజన్లు షాక్!
సిద్దిపేట జిల్లా నర్మెట్ట ఆయిల్ పామ్ పరిశ్రమ వద్ద ఉద్రిక్తత
వావ్...పక్షుల చెట్టు చూశారా..!
కూల్ డ్రింక్స్ లారీ బోల్తా...10నిమిషాల్లో ఖాళీ చేసిన జనం
తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. భారీ వర్ష సూచన
గుండెపోటు మృతుల్లో యువతరమే అధికం..కోవిడ్ టీకా ఎఫెక్టేనా?
రైతన్నలకు సీఎం రేవంత్ రెడ్డి ఉగాది తీపి కబురు!