విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: నల్గొండ కాంగ్రెస్ పార్టీలో చేరికల పర్వం కొనసాగుతోంది. సోమవారం బీజేపీ మాజీ కౌన్సిలర్ మొరిశెట్టి నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా కాంగ్రెస్ అవతరించబోతున్నదని కోమటిరెడ్డి ఈ సందర్భంగా అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బుర్రి శ్రీనివాస్ రెడ్డి, గుమ్మల మోహన్ రెడ్డి పాల్గొన్నారు
కాంగ్రెస్ లో చేరిన బీజేపీ మాజీ కౌన్సిలర్
నల్గొండ కాంగ్రెస్ పార్టీలో చేరికల పర్వం కొనసాగుతోంది. సోమవారం బీజేపీ మాజీ కౌన్సిలర్ మొరిశెట్టి నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
Latest News

₹10 వేలలోనే AI ఫోన్.. బడ్జెట్ మొబైల్స్లో కొత్త పోటీ
వెలుగుమట్ల తరహాలో హనుమకొండ గుండ్ల సింగారంలో పేదల గుడిసెలు కూల్చివేత
‘చిన్న సినిమాలపై పెద్ద కుట్ర జరుగుతోంది’ : నటుడు, దర్శకుడు షెరాజ్ మెహదీ
21న ఈ ఏడాదిలోనే అత్యంత పొడవైన పగలు..!
“వెంకట్రామయ్య గారి తాలూకా” జులై లో విడుదల
హిజాబ్ ధరించలేదని గాయనికి 74 కొరడా దెబ్బల శిక్ష..!
అవినీతి నరహరి.. లాకర్లలో నోట్ల కట్టలు
రైల్వే శాఖలో జరిమానాలు భారీగా పెంపు..జూలై 1నుంచి అమలు!
పోక్సో కేసులో బండి భగీరథ్కు బెయిల్ మంజూరు
ఏపీలో మిస్సింగ్ మిస్టరీలు: తోటలో చిన్నారి..కస్టడీలో యువకుడు ఏమైనట్లు!