విధాత, హైదరాబాద్ : సివిల్స్-2023 ఆల్ ఇండియా 27వ ర్యాంకర్ సాయి కిరణ్ నందాల సోమవారం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెల్చాల గ్రామానికి చెందిన సాయికిరణ్ సీఎం నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. ఈ సందర్భంగా సివిల్స్ పరీక్షలో ఉత్తమ ర్యాంకు సాధించిన సాయి కిరణ్ను సీఎం రేవంత్ రెడ్డి శాలువతో సన్మానించి అభినందించారు. తెలంగాణ విద్యార్థులు సివిల్స్ పరీక్షల్లో సత్తా చాటుతూ రాష్ట్ర ఖ్యాతిని పెంచుతున్నారని కొనియాడారు.
సీఎం రేవంత్రెడ్డిని కలిసిన సివిల్ ర్యాంకర్ ..సాయి కిరణ్
సివిల్స్-2023 ఆల్ ఇండియా 27వ ర్యాంకర్ సాయి కిరణ్ నందాల సోమవారం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

Latest News
పిల్లలు పుట్టాక భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గిపోతుందా.. ఈ మూడు చిట్కాలు పాటిస్తే సరి!
పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్.. ఇంధన ఎమర్జెన్సీ ప్రకటించిన ఫిలిప్పీన్స్!
మందుబాబులకు బిగ్ షాక్.. యుద్ధం ఎఫెక్ట్తో భారీగా పెరగనున్న బీర్ల ధరలు!
సెల్ఫీ మిర్రర్తో భారత్లో తొలి ఫోన్.. 7000mAh భారీ బ్యాటరీతో రియల్మీ సర్ప్రైజ్!
ఉపాధి హామీ పథకంలో వరంగల్కు అన్యాయం : లోక్సభలో ఎంపీ కావ్య
రెడ్లలో రేవంత్ అంత బాహుబలి లేడు.. ఎప్పటికైనా సీఎం అవుతానన్న మల్లారెడ్డి
పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరత లేదు: రాష్ట్ర పౌర సరఫరాల శాఖ
9 లక్షల సాదాబైనామాలకు త్వరలో పరిష్కారం : మండలిలో మంత్రి పొంగులేటి
అర్హులైన జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు మంజూరు
‘Arrive Alive’తో పల్లెల్లోకి పోలీసులు.. ప్రజా భద్రత అంశాలపై చైతన్యం