విధాత, హైదరాబాద్ : సివిల్స్-2023 ఆల్ ఇండియా 27వ ర్యాంకర్ సాయి కిరణ్ నందాల సోమవారం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెల్చాల గ్రామానికి చెందిన సాయికిరణ్ సీఎం నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. ఈ సందర్భంగా సివిల్స్ పరీక్షలో ఉత్తమ ర్యాంకు సాధించిన సాయి కిరణ్ను సీఎం రేవంత్ రెడ్డి శాలువతో సన్మానించి అభినందించారు. తెలంగాణ విద్యార్థులు సివిల్స్ పరీక్షల్లో సత్తా చాటుతూ రాష్ట్ర ఖ్యాతిని పెంచుతున్నారని కొనియాడారు.
సీఎం రేవంత్రెడ్డిని కలిసిన సివిల్ ర్యాంకర్ ..సాయి కిరణ్
సివిల్స్-2023 ఆల్ ఇండియా 27వ ర్యాంకర్ సాయి కిరణ్ నందాల సోమవారం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

Latest News
కాంగ్రెస్..ముస్లింలీగ్ మావోయిస్టు కాంగ్రెస్ గా మారింది : మోదీ ఫైర్
కుటుంబ పార్టీల పాలనలో తెలంగాణ బందీ: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
నేను తలవంచే పని చేయను : బండి సంజయ్ భావోద్వేగం
చంద్రబాబు, పవన్ ల నివాసానికి వెళ్లిన ప్రధాని మోదీ
తిరుచ్చి స్థానానికి సీఎం విజయ్ రాజీనామా
మదర్స్ డే సందర్భంగా ఎమోషనల్ పోస్టులు..
12న తెలంగాణ జన సమితి 4వ రాష్ట్ర ప్లీనరీ
తెలంగాణకు అభివృద్ధికి వేల కోట్లు: ప్రధాని మోదీ
తెలంగాణ అభివృద్దికి సహకరించండి : మోదీకి సీఎం రేవంత్ రెడ్డి వినతి
రూ.9,377 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ