విధాత, హైదరాబాద్ : సివిల్స్-2023 ఆల్ ఇండియా 27వ ర్యాంకర్ సాయి కిరణ్ నందాల సోమవారం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెల్చాల గ్రామానికి చెందిన సాయికిరణ్ సీఎం నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. ఈ సందర్భంగా సివిల్స్ పరీక్షలో ఉత్తమ ర్యాంకు సాధించిన సాయి కిరణ్ను సీఎం రేవంత్ రెడ్డి శాలువతో సన్మానించి అభినందించారు. తెలంగాణ విద్యార్థులు సివిల్స్ పరీక్షల్లో సత్తా చాటుతూ రాష్ట్ర ఖ్యాతిని పెంచుతున్నారని కొనియాడారు.
సీఎం రేవంత్రెడ్డిని కలిసిన సివిల్ ర్యాంకర్ ..సాయి కిరణ్
సివిల్స్-2023 ఆల్ ఇండియా 27వ ర్యాంకర్ సాయి కిరణ్ నందాల సోమవారం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

Latest News
ప్రపంచంలోనే అతిపెద్ద కొండ చిలువ దొరికేసింది!
గ్రూప్-1 ఉద్యోగాలు పొందిన అభ్యర్ధులకు హైకోర్టు ఊరట
పొట్టి గౌన్లో రాజా సాబ్ భామ.. హాట్షోతో రెచ్చగొడుతున్న నిధి పాప
మళ్లీ భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
తెలంగాణలో బిల్డర్ల నెత్తిన టీడీఆర్ బాంబు.. అంతిమంగా కొనుగోలుదారునికే దెబ్బ!
సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు..
Chicken | నాన్ వెజ్ ప్రియులకు( Non Veg Lovers ) శుభవార్త. వారంలో కనీసం మూడు నాలుగు రోజులు కోడి కూర( Chicken ) తినేవారికి ఊరట కలిగింది. ఎందుకంటే చికెన్ ధరలు భారీగా తగ్గిపోయాయి. దాదాపు రూ. 100 వరకు తగ్గడంతో.. మాంసాహారులు పండుగ చేసుకోనున్నారు.
ఉగాది సందర్భంగా గద్దర్ ఫిల్మ్ అవార్డులు ...
ఫిబ్రవరి 17న సూర్యగ్రహణం.. ఈ నాలుగు రాశుల వారు జాగ్రత్త ఉండాల్సిందే..!
గురువారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి డబ్బు మంచినీళ్లలా ఖర్చవుతుంది..!