హైదరాబాద్, సెప్టెంబర్ 3(విధాత): కామారెడ్డి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డి గురువారం సందర్శించనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్ లో తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ చేరుకోనున్నారు. లింగంపేటలో వరదలకు దెబ్బతిన్న లింగంపల్లికుర్దు ఆర్&బి బ్రిడ్జ్ ను అలాగే బుడిగిడ గ్రామంలో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించనున్నారు. అనంతరం కామారెడ్డి మున్సిపాలిటీలో దెబ్బతిన్న రోడ్లను, జిఆర్ కాలనీని కూడా సందర్శించనున్నారు. అనంతరం కామారెడ్డి IDOC లో ఫోటో ఎగ్జిబిషన్ ను సందర్శించి వరద నష్టంపై జిల్లా అధికారులతో సీఎం సమీక్షించనున్నారు.
రేపు కామారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
కామారెడ్డి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డి గురువారం సందర్శించనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్ లో తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ చేరుకోనున్నారు

cm-revanthreddy
Latest News
చిరుతతో పోరాడి గెలిచిన ఆవు.. షాకింగ్ వీడియో
మాజీ భార్య, ప్రస్తుత ప్రియురాలు ఒకే ఫ్రేమ్లో ..
మాల్దీవ్స్ లో పిచ్చిపిచ్చిగా ఎంజాయ్ చేస్తున్న దీపికా పిల్లి
ఇరాన్తో వాణిజ్యం చేసే దేశాలపై 25% సుంకాలు.. ట్రంప్ నిర్ణయం భారత్పై ఎలాంటి ప్రభావం ఉంటుంది..?
సంక్రాంతి బాక్సాఫీస్కి మెగా జోష్ ..
యూరప్కు ‘పెద్ది’ టీమ్ ..
‘దొరికేస్తాడు’ అనుకున్నవాళ్లకు ఝలక్ ఇచ్చిన అనిల్ రావిపూడి ..
రేపే భోగి పండుగ..! భోగి మంటలు ఏ సమయంలో వేయాలంటే..?
సంప్రదాయానికి భిన్నంగా.. 18న మేడారంలో కేబినెట్ భేటీ..!
ఊపిరితిత్తులు బలంగా, స్వచ్ఛంగా ఉండాలంటే ఏం చేయాలి?