హైదరాబాద్, సెప్టెంబర్ 3(విధాత): కామారెడ్డి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డి గురువారం సందర్శించనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్ లో తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ చేరుకోనున్నారు. లింగంపేటలో వరదలకు దెబ్బతిన్న లింగంపల్లికుర్దు ఆర్&బి బ్రిడ్జ్ ను అలాగే బుడిగిడ గ్రామంలో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించనున్నారు. అనంతరం కామారెడ్డి మున్సిపాలిటీలో దెబ్బతిన్న రోడ్లను, జిఆర్ కాలనీని కూడా సందర్శించనున్నారు. అనంతరం కామారెడ్డి IDOC లో ఫోటో ఎగ్జిబిషన్ ను సందర్శించి వరద నష్టంపై జిల్లా అధికారులతో సీఎం సమీక్షించనున్నారు.
రేపు కామారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
కామారెడ్డి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డి గురువారం సందర్శించనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్ లో తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ చేరుకోనున్నారు

cm-revanthreddy
Latest News
తక్కువ ధర, ప్రీమియం ఫీచర్లు : మోటరోలా ఎడ్జ్ 70 / 70 ప్రో వివరాలివిగో..!
దక్షిణాఫ్రికాతో ఆఖరి మ్యాచ్ : భారత్ భారీ విజయం — సిరీస్ కైవసం
అనన్య నాగళ్ల థండర్ థైస్ షో.. మామూలుగా లేదు భయ్యా!
చలికాలంలో ఇళ్లలో హీటర్స్ వాడటం ఎంత సేఫ్?
అమ్మ పాడే జోల పాటల్లో ఇంత గొప్పదనం ఉందా?
విమాన టికెట్ రేట్లపై సీలింగ్.. కేంద్ర విమానయాన శాఖ కీలక నిర్ణయం
ఐజేయూ నేతలను సత్కరించిన గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్
విశాఖ వన్డేలో డికాక్ సెంచరీ..భారత్ టార్గెట్ 271 పరుగులు
మోదీ–పుతిన్ భేటీలో అందరి దృష్టిని ఆకర్షించిన ఓ అందం
వాళ్లు వస్తే మంచి రోజులు కాదు..ముంచే రోజులొస్తాయి: సీఎం రేవంత్ రెడ్డి