హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ లో రైతులకు పెద్ద పీట వేయడం అభినందనీయమని, అలాగే విద్యా, వైద్య రంగానికి కూడా కేటాయింపులు జరిపితే బాగుండేదనిసీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆర్థిక మంత్రి భట్టి ప్రవేశపెట్టిన 2024-25 వార్షిక బడ్జెట్ పై ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడారు. మంచి బడ్జెట్ ప్రవేశ పెట్టినందుకు ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంక్షోభానికి గత ప్రభుత్వం చేసిన అప్పులే కారణమని అన్నారు. ఇక కష్ట, సంక్షోభ కాలంలో ఇలాంటి బడ్జెట్ పెట్టడం సాహోపేతమైన నిర్ణయమని కూనంనేని తెలిపారు. భవిష్యత్తులోనైనా విద్యా, వైద్య రంగాలకు నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే అసంఘటిత కార్మికులను అదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని గుర్తు చేశారు.
Koonanneni Sambasivarao | రైతు సంక్షేమం కోసం పెద్ద పీట అభినందనీయం సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని
రాష్ట్ర బడ్జెట్ లో రైతులకు పెద్ద పీట వేయడం అభినందనీయమని, అలాగే విద్యా, వైద్య రంగానికి కూడా కేటాయింపులు జరిపితే బాగుండేదని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు

Latest News
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అరెస్ట్
99డేస్ యాక్షన్ ప్లాన్ సక్సెస్ చేయాలి : సీఎం రేవంత్ రెడ్డి
పవన్ కల్యాణ్ ‘ప్రాజెక్టు హనుమాన్ ’ స్టార్ట్ !
వాగులో బయటపడ్డ 1000 సంవత్సరాల విష్ణు మూర్తి విగ్రహం!
తెలుగు రాష్ట్రాల్లో చంద్ర గ్రహణం వేళ.. బ్లడ్ మూన్ సీన్ !
నా జాగాలోకి ఎందుకొచ్చారు..మీ టౌన్ లోకి వస్తే ఊరుకుంటారా?: ఏనుగు ఫైర్
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న గుంటూరు కారం!
యుద్దం వేళ...ఇరాన్ లో భూకంపం !
విరోష్’ రిసెప్షన్కు హైటెక్ సెక్యూరిటీ..
ఖమేనీ కదలికలు ఏళ్లుగా ట్రాకింగ్.. 60 సెకన్లలో లక్ష్యం పూర్తి