హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ లో రైతులకు పెద్ద పీట వేయడం అభినందనీయమని, అలాగే విద్యా, వైద్య రంగానికి కూడా కేటాయింపులు జరిపితే బాగుండేదనిసీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆర్థిక మంత్రి భట్టి ప్రవేశపెట్టిన 2024-25 వార్షిక బడ్జెట్ పై ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడారు. మంచి బడ్జెట్ ప్రవేశ పెట్టినందుకు ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంక్షోభానికి గత ప్రభుత్వం చేసిన అప్పులే కారణమని అన్నారు. ఇక కష్ట, సంక్షోభ కాలంలో ఇలాంటి బడ్జెట్ పెట్టడం సాహోపేతమైన నిర్ణయమని కూనంనేని తెలిపారు. భవిష్యత్తులోనైనా విద్యా, వైద్య రంగాలకు నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే అసంఘటిత కార్మికులను అదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని గుర్తు చేశారు.
Koonanneni Sambasivarao | రైతు సంక్షేమం కోసం పెద్ద పీట అభినందనీయం సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని
రాష్ట్ర బడ్జెట్ లో రైతులకు పెద్ద పీట వేయడం అభినందనీయమని, అలాగే విద్యా, వైద్య రంగానికి కూడా కేటాయింపులు జరిపితే బాగుండేదని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు

Latest News
Realme P4R | 8000mAh భారీ బ్యాటరీతో రియల్మీ సరికొత్త ఫోన్.. ఒక్కసారి చార్జ్ చేస్తే21.5 గంటలు నాన్స్టాప్ యూట్యూబ్ వీడియోలు చూడొచ్చు!!
Madhu Yaskhi | అమెరికాలో కారు ప్రమాదం.. మధుయాష్కీ గౌడ్ సతీమణి డాక్టర్ సుచికి తీవ్ర గాయాలు
లొంగిపోయిన మావోయిస్టుల పయనమెటు!?
పవన్ కళ్యాణ్ పై గద్దర్ కూతురు వెన్నెల ఫైర్.!
పవన్ కల్యాణ్ సభకు అనుమతి నిరాకరణ సరికాదు: చంద్రబాబు
తెలంగాణ భూమి పుత్రులే పోటీ చేస్తామంటే అభ్యంతరం ఎందుకు? : పవన్ కల్యాణ్
భుజంగరావును అరెస్టు చేసిన ఏసీబీ..రూ.5.92కోట్ల ఆస్తుల గుర్తింపు
తెలంగాణలో ఎల్లుండి నుంచి భూముల విలువ పెంపు : మంత్రి పొంగులేటి
సోలార్ ప్యానెల్ వ్యర్థాలతో ఢిల్లీకి కొత్త ముప్పు.. గ్రీన్ ఎనర్జీ వెనుక కాలుష్య సంక్షోభం
కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం