హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ లో రైతులకు పెద్ద పీట వేయడం అభినందనీయమని, అలాగే విద్యా, వైద్య రంగానికి కూడా కేటాయింపులు జరిపితే బాగుండేదనిసీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆర్థిక మంత్రి భట్టి ప్రవేశపెట్టిన 2024-25 వార్షిక బడ్జెట్ పై ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడారు. మంచి బడ్జెట్ ప్రవేశ పెట్టినందుకు ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంక్షోభానికి గత ప్రభుత్వం చేసిన అప్పులే కారణమని అన్నారు. ఇక కష్ట, సంక్షోభ కాలంలో ఇలాంటి బడ్జెట్ పెట్టడం సాహోపేతమైన నిర్ణయమని కూనంనేని తెలిపారు. భవిష్యత్తులోనైనా విద్యా, వైద్య రంగాలకు నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే అసంఘటిత కార్మికులను అదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని గుర్తు చేశారు.
Koonanneni Sambasivarao | రైతు సంక్షేమం కోసం పెద్ద పీట అభినందనీయం సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని
రాష్ట్ర బడ్జెట్ లో రైతులకు పెద్ద పీట వేయడం అభినందనీయమని, అలాగే విద్యా, వైద్య రంగానికి కూడా కేటాయింపులు జరిపితే బాగుండేదని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు

Latest News
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు
పక్కా స్కెచ్..నార్వార్ కోటలో 400ఏళ్ల నాటి ఫిరంగి దోపిడీ !
వానల కోసం గాడిదలకు పెళ్లి!