విధాత: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నూతన విద్యా విధానాన్ని నవంబరు ఒకటి నుంచి అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా 250 మీటర్ల దూరంలోని 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తారు. ఉన్నత పాఠశాలలకు నిర్ణీత దూరంలోని ప్రాథమిక పాఠశాలల గుర్తింపు, విద్యార్థుల తరలింపు, అర్హులైన ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను ఈనెల 31నాటికి పూర్తి చేసే బాధ్యతను డీఈవోలకు అప్పగించారు. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలల్లో బహుళ తరగతులను నిర్వహిస్తుండటంతో అభ్యసన ఫలితాలు సక్రమంగా లేవని, 1-5 తరగతులకు ఒకరిద్దరు ఉపాధ్యాయులే బోధిస్తున్నందున 18 సబ్జెక్టులను కవర్ చేయలేకపోతున్నారని విద్యాశాఖ పేర్కొంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు 3-5 తరగతులకు సబ్జెక్టు ఉపాధ్యాయులు, 1-2 తరగతులకు ప్రత్యేక ఉపాధ్యాయులను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని వెల్లడించింది.
నవంబరు ఒకటి నుంచే నూతన విద్యా విధానం అమలు
<p>విధాత: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నూతన విద్యా విధానాన్ని నవంబరు ఒకటి నుంచి అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా 250 మీటర్ల దూరంలోని 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తారు. ఉన్నత పాఠశాలలకు నిర్ణీత దూరంలోని ప్రాథమిక పాఠశాలల గుర్తింపు, విద్యార్థుల తరలింపు, అర్హులైన ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను ఈనెల 31నాటికి పూర్తి చేసే బాధ్యతను డీఈవోలకు అప్పగించారు. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలల్లో బహుళ తరగతులను నిర్వహిస్తుండటంతో అభ్యసన ఫలితాలు సక్రమంగా లేవని, […]</p>
Latest News

కించపరిచే కథనాలు మంచిది కాదు: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వార్నింగ్
నేపాల్ భారీ వరదలలో కొట్టుకొచ్చిన ఐదు ఏనుగులు
ముదిరాజ్ ఆడబిడ్డగా వధువు మెడలో తాళి కట్టిన కల్వకుంట్ల కవిత
సాగర్ డ్యాంపై ఏపీ, తెలంగాణ మధ్య రచ్చ..పోటాపోటీగా నీటి విడుదల!
మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ లో కొత్త ట్విస్ట్..భట్టితో మురళీ భేటీ !
నేపాల్ వరదల్లో 105 మంది భారతీయులు గల్లంతు!
తెలంగాణ రాజకీయాల్లో..ఎథిక్స్ రచ్చ!
ఇక తెలంగాణ ఉద్యోగుల జంగ్ సైరన్.. హక్కుల సాధనకు మహా పోరాటం!
బిగ్ ట్విస్ట్..కృతి సనన్ రక్షా బంధన్ యాడ్ తొలగింపు
కొండా సురేఖపై వేటు డౌటేనా..?