విధాత: ఎయిడెడ్ కాలేజీల విషయంలో ప్రభుత్వ ప్రతిపాదనలకు సమ్మతించని యాజమాన్యాలకు యథావిధిగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ కొనసాగిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు హామీ ఇచ్చింది. ఎయిడెడ్ పోస్టులు, విద్యాసంస్థల ఆస్తులు సరెండర్ చేయాలని ఎలాంటి ఒత్తిడీ చేయబోమని ఉన్నత విద్యాశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు హామీఇచ్చారు. వివరాలు నమోదు చేసిన న్యాయస్థానం ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను రెండువారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, జస్టిస్ కె.లలితతో కూడిన ధర్మాసనం గురువారం ఆదేశాలిచ్చింది. ఎయిడ్ కళాశాలల విలీనం విషయంలో అధికారులు ఒత్తిడిచేస్తే పోలీసులకు ఫిర్యా దు చేయాలని పిటిషనర్లకు సూచించింది.
ఎయిడెడ్ విద్యాసంస్థలపై ఎలాంటి ఒత్తిడి చేయం
<p>విధాత: ఎయిడెడ్ కాలేజీల విషయంలో ప్రభుత్వ ప్రతిపాదనలకు సమ్మతించని యాజమాన్యాలకు యథావిధిగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ కొనసాగిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు హామీ ఇచ్చింది. ఎయిడెడ్ పోస్టులు, విద్యాసంస్థల ఆస్తులు సరెండర్ చేయాలని ఎలాంటి ఒత్తిడీ చేయబోమని ఉన్నత విద్యాశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు హామీఇచ్చారు. వివరాలు నమోదు చేసిన న్యాయస్థానం ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను రెండువారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు […]</p>
Latest News

కాంగ్రెస్కు రెండు మంత్రి పదవులు.. విజయ్ ఆఫర్? వీసీకే, కమ్యూనిస్టులకు కూడా..
కొనుగోళ్లలో జాప్యంతో అన్నదాతల అరిగోస
రాత్రిపూట సరిగ్గా నిద్ర రావడం లేదా?.. ఈ పని చేయండి.. తన్నుకుంటూ వస్తుంది!
పటాస్ ప్రవీణ్ నిశ్చితార్థం..
‘ఫౌజీ’ షూటింగ్కు వెళ్తూ ఘోర ప్రమాదం..
‘టాక్సిక్’పై పుకార్లకి కియారా కౌంటర్..
త్వరలోనే ప్రియుడితో జాన్వీ కపూర్ పెళ్లి..
‘పెద్ది’ తర్వాత రామ్ చరణ్ ఫుల్ బిజీ..
మూడు నెలల కిందట కోమాలోకి.. మ్యారేజ్కు రెండు రోజుల ముందే స్పృహలోకి వచ్చిన పెళ్లి కూతురు!
విజయ్ ప్రభంజనం తర్వాత ఎన్టీఆర్ రాజకీయ ఎంట్రీపై మళ్లీ చర్చలు..