హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆలుగడ్డ బావి వద్ద రైల్ నిలయం పక్కనున్న రైల్వే బ్రిడ్జిపై స్పేర్ కోచ్ల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మరో కోచ్కు మంటలు వ్యాపించడంతో పెద్దఎత్తున పొగలు ఎగసిపడ్డాయి. 2 స్పేర్ కోచ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఆ కోచ్ల్లో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. స్థానికులు అందించిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. అగ్నిప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక మంటలు చెలరేగిన సమయంలో బ్రిడ్జి కింది నుంచి వెళ్లిన వాహనదారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం.. రెండు కోచ్లు దగ్ధం
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆలుగడ్డ బావి వద్ద రైల్ నిలయం పక్కనున్న రైల్వే బ్రిడ్జిపై స్పేర్ కోచ్ల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి

Latest News
త్వరలోనే ప్రియుడితో జాన్వీ కపూర్ పెళ్లి..
‘పెద్ది’ తర్వాత రామ్ చరణ్ ఫుల్ బిజీ..
మూడు నెలల కిందట కోమాలోకి.. మ్యారేజ్కు రెండు రోజుల ముందే స్పృహలోకి వచ్చిన పెళ్లి కూతురు!
విజయ్ ప్రభంజనం తర్వాత ఎన్టీఆర్ రాజకీయ ఎంట్రీపై మళ్లీ చర్చలు..
భర్త ఐఫోన్ కొనివ్వలేదని 42 ఏళ్ల మహిళ ఆత్మహత్య
తెలంగాణకు రెడ్ అలర్ట్.. భారీ వడగళ్ల వాన
5 మే 2026 మంగళవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఆకస్మిక ప్రయాణాలు..!
రూ.99,999కే ఓబెన్ రోర్ EVO.. 8 ఏళ్ల వారంటీ, 180 కి.మీ. రేంజ్తో కొత్త ఎలక్ట్రిక్ బైక్.. !
హువావే నోవా నుంచి 16 సిరీస్ లీక్.. భారీ బ్యాటరీతో రాబోతున్న కొత్త ఫోన్లు
తాత జీవితాన్ని మార్చేసిన డయాబెటిస్.. 65 ఏళ్ల వయసులో మారథాన్ ఛాంపియన్గా ఎదిగిన మహిపాల్ సింగ్!