విధాత : ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయి జైలులో ఉన్న మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు నాంపల్లి కోర్టు సోమవారం మధ్యంతర బెయిల్ మంజూరైంది, ఆయన తల్లి సరోజినీ దేవి(98) ఆదివారం రాత్రి కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. దీంతో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వీలుగా మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు రాధాకిషన్ రావుకు కోర్టు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది.
మాజీ డీసీపీ రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిల్..
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయి జైలులో ఉన్న మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు నాంపల్లి కోర్టు సోమవారం మధ్యంతర బెయిల్ మంజూరైంది,

Latest News
మూసీ సుందరీకరణకు కార్తీక్ రెడ్డి ఎన్జీటీ పిటిషన్ బ్రేక్ లు !
బైక్ తో రైలును లాగేందుకు యత్నం..వైరల్ గా వీడియో
హైదరాబాద్ నాలా పనుల్లో జాప్యం..కట్టెల వంతెన వీడియో వైరల్!
పవన్ పక్కన ఉంది నేను కాదు..
ఇది దేశ వ్యతిరేక బిల్లు : రాహుల్ గాంధీ
సంపాదనలో అంబానీని దాటేసిన అదానీ.. ఆసియాలోనే నం.1
ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్
వివాదం తెచ్చిన హైప్…
ఓటింగ్ వేళ... మహిళా రిజర్వేషన్ బిల్లులో మార్పులు?
తెలంగాణ వ్యాప్తంగా ఉద్యోగుల నిరసన !