హైదరాబాద్, సెప్టెంబర్ 10(విధాత): గోషామాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేయనని స్పష్టం చేశారు. బీజేపీలో కొంత మంది పెద్ద నాయకులు పదవి మీద ఆశతో అధిష్టానానికి ఎదురు మాట్లాడటం లేదని అన్నారు. కానీ తాను అలాంటి వాడిని కాదని, తన మెసేజ్ ఎప్పుడైనా కార్యకర్తలకు ఉపయోగ పడేదిలా ఉంటుందన్నారు. బీజేపీ ఎప్పుడు..ఎప్పుడు తప్పు చేస్తే అప్పడు తాను ఖచ్చితంగా ఎదురు తురుగుతానని వెల్లడించారు. గోషామాల్ ప్రజలే తనను గెలిపించారని, బీజేపీ తనకు ఏ ఎలక్షన్లో కూడా సపోర్ట్ చేయలేదని తెలిపారు. రాజీనామా చేసే ప్రసక్తే లేదని, ఏం చేసుకుంటారో చేసుకోండని ఘాటుగా వ్యాఖ్యానించారు.
MLA Raja Singh : బీజేపీ ఎప్పుడు తప్పు చేసినా ఎదురు తిరుగుతా
బీజేపీ ఎప్పుడు తప్పు చేసినా ఎదురు తిరుగుతా.. రాజీనామా చేసే ప్రసక్తే లేదని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఘాటుగా స్పష్టం చేశారు.

Latest News
చలికాలంలో ఇళ్లలో హీటర్స్ వాడటం ఎంత సేఫ్?
అమ్మ పాడే జోల పాటల్లో ఇంత గొప్పదనం ఉందా?
విమాన టికెట్ రేట్లపై సీలింగ్.. కేంద్ర విమానయాన శాఖ కీలక నిర్ణయం
ఐజేయూ నేతలను సత్కరించిన గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్
విశాఖ వన్డేలో డికాక్ సెంచరీ..భారత్ టార్గెట్ 271 పరుగులు
మోదీ–పుతిన్ భేటీలో అందరి దృష్టిని ఆకర్షించిన ఓ అందం
వాళ్లు వస్తే మంచి రోజులు కాదు..ముంచే రోజులొస్తాయి: సీఎం రేవంత్ రెడ్డి
కేసుల పాలు చేసిన సర్పంచ్ ఏకగ్రీవ ఎన్నిక
కుంగిన జాతీయ రహదారి.. ఇరుక్కుపోయిన వాహనాలు
13వ వారం ఊహించని ఎలిమినేషన్…