హైదరాబాద్, సెప్టెంబర్ 10(విధాత): గోషామాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేయనని స్పష్టం చేశారు. బీజేపీలో కొంత మంది పెద్ద నాయకులు పదవి మీద ఆశతో అధిష్టానానికి ఎదురు మాట్లాడటం లేదని అన్నారు. కానీ తాను అలాంటి వాడిని కాదని, తన మెసేజ్ ఎప్పుడైనా కార్యకర్తలకు ఉపయోగ పడేదిలా ఉంటుందన్నారు. బీజేపీ ఎప్పుడు..ఎప్పుడు తప్పు చేస్తే అప్పడు తాను ఖచ్చితంగా ఎదురు తురుగుతానని వెల్లడించారు. గోషామాల్ ప్రజలే తనను గెలిపించారని, బీజేపీ తనకు ఏ ఎలక్షన్లో కూడా సపోర్ట్ చేయలేదని తెలిపారు. రాజీనామా చేసే ప్రసక్తే లేదని, ఏం చేసుకుంటారో చేసుకోండని ఘాటుగా వ్యాఖ్యానించారు.
MLA Raja Singh : బీజేపీ ఎప్పుడు తప్పు చేసినా ఎదురు తిరుగుతా
బీజేపీ ఎప్పుడు తప్పు చేసినా ఎదురు తిరుగుతా.. రాజీనామా చేసే ప్రసక్తే లేదని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఘాటుగా స్పష్టం చేశారు.

Latest News
వృషకర్మ’ గ్లింప్స్ ఈవెంట్లో ప్రమాదం..
విజయ్-త్రిష ఒకే కారులో..
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. 36 గంటల పాటు నీటి సరఫరా బంద్
రాష్ట్రంలో భానుడి భగభగలు.. నేడు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు..!
తెలంగాణ నూతన గవర్నర్గా శివప్రతాప్ శుక్లా
శుక్రవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే..!
ట్రెండింగ్లో ‘రయ్ రయ్ రా రా’.. చెర్రీ డాన్స్కు ఇండియా ఫిదా
మాస్టర్ టెలికమ్యూనికేషన్స్లో గెలాక్సీ ఎస్26 సిరీస్ విక్రయాలు ప్రారంభం
టి20 ప్రపంచకప్ సెమీస్: ఫైనల్లో టీమిండియా – మరోసారి సంజూ మ్యాజిక్
సంజూ తుఫాన్.. సెమీస్లో ఇంగ్లండ్ ముందు 254 పరుగుల కొండంత లక్ష్యం