విధాత: హుజూరాబాద్లో దళితబంధు పథకం నిలిపివేతపై హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈసీ ఉత్తర్వులు రద్దు చేయాలన్న అభ్యర్థనలను సీజే జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ రాజశేఖరరెడ్డిల ధర్మాసనం తోసిపుచ్చింది. ఈసీ నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నిష్పక్షపాత ఎన్నికలకు నిర్ణయం తీసుకునే అధికారం ఈసీకి ఉందని తెలిపింది. ఈసీ ఉత్తర్వులను రద్దు చేయాలంటూ సీనియర్ జర్నలిస్టు మల్లేపల్లి లక్ష్మయ్య, కాంగ్రెస్ నేత జడ్సన్ దాఖలు చేసిన వ్యాజ్యాలను ఈ సందర్భంగా హైకోర్టు కొట్టేసింది. ఉప ఎన్నిక ముగిసే వరకు హుజూరాబాద్లో దళితబంధు పథకం నిలిపేయాలని ఈ నెల 18న ఈసీ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
దళితబంధుపై దాఖలైన పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు
<p>విధాత: హుజూరాబాద్లో దళితబంధు పథకం నిలిపివేతపై హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈసీ ఉత్తర్వులు రద్దు చేయాలన్న అభ్యర్థనలను సీజే జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ రాజశేఖరరెడ్డిల ధర్మాసనం తోసిపుచ్చింది. ఈసీ నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నిష్పక్షపాత ఎన్నికలకు నిర్ణయం తీసుకునే అధికారం ఈసీకి ఉందని తెలిపింది. ఈసీ ఉత్తర్వులను రద్దు చేయాలంటూ సీనియర్ జర్నలిస్టు మల్లేపల్లి లక్ష్మయ్య, కాంగ్రెస్ నేత జడ్సన్ దాఖలు చేసిన వ్యాజ్యాలను ఈ సందర్భంగా హైకోర్టు కొట్టేసింది. […]</p>
Latest News

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఓటీటీ స్ట్రీమింగ్పై ఆసక్తికర అప్డేట్ ..
వన్ మ్యాన్ షో : భారత్ను సెమీఫైనల్కు చేర్చిన సంజూశాంసన్
పొట్టి డ్రెస్లో మతిపోగొడుతున్న శ్రీలీల న్యూ లుక్
సార్లూ...టూర్లూ...గాలిమోటరూ!.. హెలికాప్టరూ వాడకంలో మంత్రుల మధ్య పోటీ
బాల్కనీలో దివి అందాలు అదరహో
మేడారంలో ఇది కదా! ... ముందు చేయాల్సింది!
మాట మార్చిన రాజగోపాల్ రెడ్డి !..సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసలు!!
రీల్ లైఫ్ నుండి రియల్ లైఫ్ ..
విజయ్ విడాకుల వివాదంలో మళ్లీ ట్రెండ్ అవుతున్న త్రిష ..
ఇరాన్ సుప్రీమో ఆయతుల్లా అలీ ఖమేనీ ఎలా హతమయ్యాడు.?