విధాత: హుజూరాబాద్లో దళితబంధు పథకం నిలిపివేతపై హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈసీ ఉత్తర్వులు రద్దు చేయాలన్న అభ్యర్థనలను సీజే జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ రాజశేఖరరెడ్డిల ధర్మాసనం తోసిపుచ్చింది. ఈసీ నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నిష్పక్షపాత ఎన్నికలకు నిర్ణయం తీసుకునే అధికారం ఈసీకి ఉందని తెలిపింది. ఈసీ ఉత్తర్వులను రద్దు చేయాలంటూ సీనియర్ జర్నలిస్టు మల్లేపల్లి లక్ష్మయ్య, కాంగ్రెస్ నేత జడ్సన్ దాఖలు చేసిన వ్యాజ్యాలను ఈ సందర్భంగా హైకోర్టు కొట్టేసింది. ఉప ఎన్నిక ముగిసే వరకు హుజూరాబాద్లో దళితబంధు పథకం నిలిపేయాలని ఈ నెల 18న ఈసీ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
దళితబంధుపై దాఖలైన పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు
<p>విధాత: హుజూరాబాద్లో దళితబంధు పథకం నిలిపివేతపై హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈసీ ఉత్తర్వులు రద్దు చేయాలన్న అభ్యర్థనలను సీజే జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ రాజశేఖరరెడ్డిల ధర్మాసనం తోసిపుచ్చింది. ఈసీ నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నిష్పక్షపాత ఎన్నికలకు నిర్ణయం తీసుకునే అధికారం ఈసీకి ఉందని తెలిపింది. ఈసీ ఉత్తర్వులను రద్దు చేయాలంటూ సీనియర్ జర్నలిస్టు మల్లేపల్లి లక్ష్మయ్య, కాంగ్రెస్ నేత జడ్సన్ దాఖలు చేసిన వ్యాజ్యాలను ఈ సందర్భంగా హైకోర్టు కొట్టేసింది. […]</p>
Latest News

వరంగల్ కాంగ్రెస్ ‘తూర్పులో మార్పు’ రాజకీయం!
భారత్తో కలిసి ట్రంప్ ఐదు దేశాల కొత్త ‘కూటమి’!
‘మెస్సీ vs మేస్త్రీ’ ఫుట్బాల్ మ్యాచ్ కోసం రూ.100 కోట్లు: దాసోజు ఫైర్
వ్యవసాయ సంక్షోభ నివారణకు అదే మార్గం!
ఇకపై సినిమా టికెట్ ధరలు పెంచేదే లేదు: మంత్రి కోమటిరెడ్డి
సర్పంచ్ రామచంద్రారెడ్డికి కేసీఆర్ అభినందనలు
విశాఖలో కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ కు శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి లోకేష్
జన గణనపై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
బాక్సాఫీస్పై ‘అఖండ 2’ తుపాను…
ఐటీ ఉద్యోగులారా! తస్మాత్ జాగ్రత్త..ఆ వైరస్ తో డేంజర్