విధాత : ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆరెస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాడ్ను కోర్డు మరోసారి పొడిగించింది. సీబీఐ కేసులో ఈ నెల 21వ తేదీ వరకు రిమాండ్ పొడిగించినట్లు రౌస్ అవెన్యూ కోర్టు పేర్కొంది. ఈ కేసులో కవిత పాత్రపై సీబీఐ సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ ఛార్జీషీటుపై మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరిపిన కోర్టు ఆమెకు 21వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ విచారణ ఆ రోజుకు వాయిదా వేశారు. అయితే కవిత తను జైల్లో చదువుకునేందుకు తొమ్మిది పుస్తకాలు కావాలని కోరారు. కవితకు ఆ పుస్తకాలు ఇచ్చేందుకు కోర్టు అంగీకరించింది. తాజాగా లిక్కర్ పాలసీ స్కామ్ ఈడీ కేసులోనూ కోర్టు కవితకు జూలై 3వ తేదీ వరకు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించడం గమనార్హం.
Delhi liquor Scam |ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్.. 21వరకు పొడిగింపు
ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆరెస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాడ్ను కోర్డు మరోసారి పొడిగించింది. సీబీఐ కేసులో ఈ నెల 21వ తేదీ వరకు రిమాండ్ పొడిగించినట్లు రౌస్ అవెన్యూ కోర్టు పేర్కొంది

Latest News
రూ.30వేల కోట్ల విలువైన భూమిని కాపాడాం: హైడ్రా
Parthiban | ఆ మధ్య త్రిషపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు..ఇప్పుడు విజయ్ను కలిసి ప్రత్యేక పెయింటింగ్ బహుకరణ
హైటెక్స్ లో ‘థ్రెడ్ పోచంపల్లి’ప్రదర్శనను ప్రారంభించిన మంత్రులు
హైదరాబాద్లో ఎబోలా కలవరం
సైకిల్తో సవారి.. భవిష్యత్తుకు పచ్చని దారి : చంద్రబాబు
అగ్ని ప్రమాదాల నివారణపై సీఎం సమీక్షించాలి : కవిత
బీజేపీకి అన్నామలై రాజీనామా..తమిళనాట మరో కొత్త పార్టీ
పర్యావరణ విధ్వంసం..గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు: రాహుల్ గాంధీ ట్వీట్
కొనసాగుతున్న రాజ్యసభ ఎన్నికల నామినేషన్లు
అమ్మ పేరుతో మొక్కలు నాటండి: పవన్ కల్యాణ్