విధాత : ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆరెస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాడ్ను కోర్డు మరోసారి పొడిగించింది. సీబీఐ కేసులో ఈ నెల 21వ తేదీ వరకు రిమాండ్ పొడిగించినట్లు రౌస్ అవెన్యూ కోర్టు పేర్కొంది. ఈ కేసులో కవిత పాత్రపై సీబీఐ సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ ఛార్జీషీటుపై మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరిపిన కోర్టు ఆమెకు 21వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ విచారణ ఆ రోజుకు వాయిదా వేశారు. అయితే కవిత తను జైల్లో చదువుకునేందుకు తొమ్మిది పుస్తకాలు కావాలని కోరారు. కవితకు ఆ పుస్తకాలు ఇచ్చేందుకు కోర్టు అంగీకరించింది. తాజాగా లిక్కర్ పాలసీ స్కామ్ ఈడీ కేసులోనూ కోర్టు కవితకు జూలై 3వ తేదీ వరకు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించడం గమనార్హం.
Delhi liquor Scam |ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్.. 21వరకు పొడిగింపు
ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆరెస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాడ్ను కోర్డు మరోసారి పొడిగించింది. సీబీఐ కేసులో ఈ నెల 21వ తేదీ వరకు రిమాండ్ పొడిగించినట్లు రౌస్ అవెన్యూ కోర్టు పేర్కొంది

Latest News
ఫ్రూట్స్ను కడగకుండా తింటున్నారా..? జాగ్రత్త వాటికి ఎలుకల మందు పూస్తున్నారు
న్యాయవ్యవస్థను అభాసు పాలు చేసే కుట్ర..ఆ పాఠ్యాంశం : సుప్రీంకోర్టు ఫైర్
తెలంగాణలో భూకంపం అలజడి
నగర వీధుల్లో భారీ కొండచిలువ.. ఎలా తిరుగుతోందో చూడండి
అమెరికా రోడ్లపై సింక్ హోల్స్ టెర్రర్
రేవంత్ సర్కార్ పై బీఆర్ఎస్ రైతు భరోసా అస్త్రం!
Mexican Couple | పడవే వివాహ వేదిక.. వారణాసిలో గంగమ్మ సాక్షిగా ఒక్కటైన మెక్సికో జంట
వివాహ బంధంతో ఒక్కటైన విజయ్, రష్మిక..!
జూబ్లీహిల్స్ మంగళగౌరీ షోరూమ్ లో అగ్ని ప్రమాదం
చీరలో వయ్యారాలతో కవ్విస్తున్న ఫరియా అబ్దుల్లా