విధాత: ఖమ్మం నగరంలో తనకు పోటీగా క్రాకర్స్ షాపు పెట్టినందుకు యజమానిపై బూతులతో విరుచుకు పడి, చంపేస్తామంటూ దాడి చేసిన టీచర్ లక్ష్మణ్పై సస్పెండ్ వేటు పడింది. నేలకొండపల్లి మండలం సుర్దేపల్లి పాఠశాల స్కూల్ అసిస్టెంట్గా పని చేసిన లక్ష్మణ్.. ప్రస్తుతం డీఈవో ఆఫీసులో డిప్యుటేషన్పై విధులు నిర్వహిస్తున్నాడు. విధులు వదిలేసి క్రాకర్స్ బిజినెస్ చేస్తున్నాడు. ఈ నెల 11న ఖమ్మంలో తనకు పోటీగా మరో వ్యక్తి క్రాకర్స్ షాపు పెట్టడంతో అతనిపై గొడవకు దిగాడు. దీంతో లక్ష్మణ్ వ్యవహారంపై ఫిర్యాధులు అందడంతో అప్రమత్తమైన జిల్లా విద్యాధికారిణి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ అతనిని విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
సైడ్ బిజినెస్ కోసం పోతే మెయిన్ ఉద్యోగం పోయింది.. ఉపాధ్యాయుడు లక్ష్మణ్పై సస్పెండ్ వేటు
ఖమ్మం నగరంలో తనకు పోటీగా క్రాకర్స్ షాపు పెట్టినందుకు యజమానిపై బూతులతో విరుచుకు పడి, చంపేస్తామంటూ దాడి చేసిన టీచర్ లక్ష్మణ్పై సస్పెండ్ వేటు పడింది.

Latest News
తక్కువ ధర, ప్రీమియం ఫీచర్లు : మోటరోలా ఎడ్జ్ 70 / 70 ప్రో వివరాలివిగో..!
దక్షిణాఫ్రికాతో ఆఖరి మ్యాచ్ : భారత్ భారీ విజయం — సిరీస్ కైవసం
అనన్య నాగళ్ల థండర్ థైస్ షో.. మామూలుగా లేదు భయ్యా!
చలికాలంలో ఇళ్లలో హీటర్స్ వాడటం ఎంత సేఫ్?
అమ్మ పాడే జోల పాటల్లో ఇంత గొప్పదనం ఉందా?
విమాన టికెట్ రేట్లపై సీలింగ్.. కేంద్ర విమానయాన శాఖ కీలక నిర్ణయం
ఐజేయూ నేతలను సత్కరించిన గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్
విశాఖ వన్డేలో డికాక్ సెంచరీ..భారత్ టార్గెట్ 271 పరుగులు
మోదీ–పుతిన్ భేటీలో అందరి దృష్టిని ఆకర్షించిన ఓ అందం
వాళ్లు వస్తే మంచి రోజులు కాదు..ముంచే రోజులొస్తాయి: సీఎం రేవంత్ రెడ్డి