విధాత, హైదరాబాద్ : ప్రధాని మోదీ చెప్పినట్లుగా తెలంగాణ కాంగ్రెస్కు ఏటీఎంగా మారిందని, రాష్ట్రంలో ఆర్ఆర్(రాహుల్, రేవంత్)ల ట్యాక్స్ నడుస్తుందన్న మాటల్లో వాస్తవం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కొట్టిపారేశారు. నిజానికి దేశంలో నడుస్తున్నది కేవలం అదాని..అంబానీ ట్యాక్స్ మాత్రమేనని కౌంటర్ వేశారు. ప్రధాని మోదీ దేశ సంపదను అదాని..అంబానీలకు దోచిపెడుతున్నారని విమర్శించారు. మోడీ ప్రధాని అయ్యాక అదాని కంపెనీ దేశంలో రెండో స్థానానికి ఎగిదిందని ఆరోపించారు. అవినీతిలో పతకాలు ఇస్తే కాంగ్రెస్కు గోల్డ్, బీఆరెస్కు సిల్వర్ మెడల్స్ ఇవ్వాలన్న మోదీ వ్యాఖ్యలను ఖండించిన వెంకట్రెడ్డి అసలు అవినీతి మెడల్స్లో ధ్రాని మోదీకి డైమండ్ మెడల్ ఇవ్వాలని విమర్శించారు. త ఏటీఏంగా మారిందని, రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూల్ చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అవినీతికి మారుపేరు కాంగ్రెస్ అని విమర్శలు గుప్పించారు.
డబుల్ ఆర్ ట్యాక్స్ కాదు.. ఆదాని..అంబానీ ట్యాక్స్ నడుస్తుంది: మంత్రి కోమటిరెడ్డి
ప్రధాని మోదీ చెప్పినట్లుగా తెలంగాణ కాంగ్రెస్కు ఏటీఎంగా మారిందని, రాష్ట్రంలో ఆర్ఆర్(రాహుల్, రేవంత్)ల ట్యాక్స్ నడుస్తుందన్న మాటల్లో వాస్తవం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కొట్టిపారేశారు

Latest News
ఇకపై లిక్కర్లో ఆల్కహాల్ శాతాన్ని బట్టి ట్యాక్స్!
టీవీకే అధినేత, తమిళ్ హీరో విజయ్కి భార్య మరో షాక్!
కాకినాడ సముద్రంలో ఇసుక దొంగలు..వీడియో వైరల్
బోడి 25 వేల కోసం మూడో బిడ్డను కనమంటారా?: వైఎస్.షర్మిల ఫైర్
మీకు తెలుసా...గాడిదల పెంపకానికి కేంద్ర సర్కార్ ఆర్థిక ప్రోత్సాహకాలు!
వామ్మో అనిపించేలా.. సుందర్ పిచాయ్ వేతనం!
తెలంగాణలో 40డిగ్రీలకు చేరిన ఉష్ఱోగ్రతలు
కోడిగుడ్లకు యుద్దం ఎఫెక్ట్..సగానికి తగ్గిన ధరలు!
అమానుషం..కుక్క పిల్లలను గోడకు కోట్టి చంపిన మహిళ
కలర్ కాటన్ క్రాప్స్ !..ఇక రంగుల పత్తి రంగప్రవేశం!!