విధాత, హైదరాబాద్: ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు తను జీవించి ఉండగానే సొంతంగా స్మారకం నిర్మించుకోవడం ఆయన మరణాంతరం చర్చనీయాంశమైంది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఆయన స్మారక నిర్మాణ మందిరం ఉంది. జీవించి ఉండగానే స్మారక కట్టడాన్ని నిర్మించుకోవడం ద్వారా నాకు చావంటే భయం లేదని.. మరణం ఒక వరమని చాటారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. రామోజీ వారసత్వం కొనసాగుతుందని, ఆయన చేసిన సేవలను భారతదేశం ఎప్పుడూ గుర్తుంచుకుంటు నెటిజన్లు శ్లాఘిస్తూ ఘనంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు.
Ramoji | ముందే స్మారకం.. మరణానికి అక్షర సిపాయి రామోజీ సన్నద్ధం
ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు తను జీవించి ఉండగానే సొంతంగా స్మారకం నిర్మించుకోవడం ఆయన మరణాంతరం చర్చనీయాంశమైంది

Latest News
కామారెడ్డిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అదృశ్యం
భారీగా పడిపోయిన బంగారం ధరలు..స్థిరంగా వెండి
Karthik | అన్వేషణ హీరో కార్తీక్ని చూసి షాక్ అవుతున్న అభిమానులు.. ఇలా మారిపోయాడేంటి..!
Pawan Kalyan | నా అసలు పేరు పవన్ కళ్యాణ్ కాదు .. తిరుమలలో పెట్టిన పేరు ఇదే.. పవన్ వెల్లడించిన ఆసక్తికర విషయాలు
Hyderabad | 18 ఏళ్లుగా పిల్లలు పుట్టలేదు.. రూ. 1.70 లక్షలకు మగ శిశువును కొన్నారు..
Mangoes | హైదరాబాద్లో విషాదం.. మామిడి పండ్లు తిన్నారు.. అక్కాచెల్లెళ్లు మరణించారు..
Antharaganga Waterfall | హైదరాబాద్కు కూతవేటు దూరంలో ‘అంతరగంగ’ జలపాతం
Rain Alert | తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు..!
Horoscope | గురువారం రాశిఫలాలు.. ఈ రాశి ఉద్యోగులకు పదోన్నతులకు అవకాశం..!
2027 వరకు మేడిగడ్డ ప్రాజెక్టు మరమ్మతులు పూర్తి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి