విధాత, హైదరాబాద్: ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు తను జీవించి ఉండగానే సొంతంగా స్మారకం నిర్మించుకోవడం ఆయన మరణాంతరం చర్చనీయాంశమైంది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఆయన స్మారక నిర్మాణ మందిరం ఉంది. జీవించి ఉండగానే స్మారక కట్టడాన్ని నిర్మించుకోవడం ద్వారా నాకు చావంటే భయం లేదని.. మరణం ఒక వరమని చాటారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. రామోజీ వారసత్వం కొనసాగుతుందని, ఆయన చేసిన సేవలను భారతదేశం ఎప్పుడూ గుర్తుంచుకుంటు నెటిజన్లు శ్లాఘిస్తూ ఘనంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు.
Ramoji | ముందే స్మారకం.. మరణానికి అక్షర సిపాయి రామోజీ సన్నద్ధం
ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు తను జీవించి ఉండగానే సొంతంగా స్మారకం నిర్మించుకోవడం ఆయన మరణాంతరం చర్చనీయాంశమైంది

Latest News
బాబాయి కోసం అబ్బాయి త్యాగం..
ఖమ్మంలో భారీ విద్యార్థి ర్యాలీ, పీడీఎస్ యూ రాష్ట్ర 23వ మహాసభ
జనగామలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్...ఇరువర్గాల మధ్య తోపులాట, ఘర్షణ
అలాంటి భర్త నుంచి భరణం ఆశించొద్దు : అలహాబాద్ కోర్టు
మహిళా క్రికెటర్స్ చేతిలో తన్నులు తిన్న పలాష్ ముచ్చల్..
అక్కినేని కోడలిగా మరింత క్రేజ్…
ప్రియుడిని ట్రంక్ పెట్టెలో దాచేసింది.. 45 నిమిషాలు ఉక్కిరిబిక్కిరి
జనవరి 26 వర్సెస్ ఆగస్టు 15.. జెండా ఎగురవేసే విషయంలో తేడాలివే..!
శనివారం రాశిఫలాలు.. ఈ రాశి అవివాహితులకు కల్యాణయోగం..!
ఈ తెలంగాణ జిల్లాకు ఇక రెండు జాతీయ రహదారులు