విధాత : ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావుపై రియల్ ఎస్టేట్ వ్యాపారి సంధ్యా శ్రీధర్రావు ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేశారని, ఇంటికి వచ్చి కోట్ల రూపాయలు తీసుకెళ్లారని పిర్యాదులో పేర్కోన్నారు. ఆదివారం బంజారాహిల్స్ పోలీసులు సంధ్యా శ్రీధర్ను పిలిచి విచారించారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్తో తన న్యాయవాదితో కలిసి వచ్చిన సంధ్యా శ్రీధర్రావు వాంగ్మూలాన్ని విచారణ బృందం రికార్డు చేసుకుంది. అటు ఏఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను మూడో రోజు కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ చేశారు..ఎక్కడెక్కడ అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు…అప్పటి అధికార పార్టీ నాయకులకు ఏ విధంగా ట్యాపింగ్ ద్వారా సహారించారు..ఎన్నికల్లో వారి గెలుపు కోసం డబ్బులను పోలీస్ వాహనాల్లో ఎక్కడెక్కడికి తరలించారన్న అంశాలపై మరిన్ని ప్రశ్నలు సంధించి వివారలు రాబట్టారు.
మాజీ డీసీపీ రాధాకిషన్రావుపై సంధ్యా శ్రీధర్రావు ఫిర్యాదు
విధాత : ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావుపై రియల్ ఎస్టేట్ వ్యాపారి సంధ్యా శ్రీధర్రావు ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేశారని, ఇంటికి వచ్చి కోట్ల రూపాయలు తీసుకెళ్లారని పిర్యాదులో పేర్కోన్నారు. ఆదివారం బంజారాహిల్స్ పోలీసులు సంధ్యా శ్రీధర్ను పిలిచి విచారించారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్తో తన న్యాయవాదితో కలిసి వచ్చిన సంధ్యా శ్రీధర్రావు వాంగ్మూలాన్ని విచారణ బృందం రికార్డు చేసుకుంది. అటు ఏఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను మూడో రోజు […]

Latest News
ఆ రాష్ట్రంలో ఆర్డర్లీ విధానం రద్ధు.. వేల మంది పోలీసులకు ఉపశమనం..
ఇకపై లిక్కర్లో ఆల్కహాల్ శాతాన్ని బట్టి ట్యాక్స్!
టీవీకే అధినేత, తమిళ్ హీరో విజయ్కి భార్య మరో షాక్!
కాకినాడ సముద్రంలో ఇసుక దొంగలు..వీడియో వైరల్
బోడి 25 వేల కోసం మూడో బిడ్డను కనమంటారా?: వైఎస్.షర్మిల ఫైర్
మీకు తెలుసా...గాడిదల పెంపకానికి కేంద్ర సర్కార్ ఆర్థిక ప్రోత్సాహకాలు!
వామ్మో అనిపించేలా.. సుందర్ పిచాయ్ వేతనం!
తెలంగాణలో 40డిగ్రీలకు చేరిన ఉష్ఱోగ్రతలు
కోడిగుడ్లకు యుద్దం ఎఫెక్ట్..సగానికి తగ్గిన ధరలు!
అమానుషం..కుక్క పిల్లలను గోడకు కోట్టి చంపిన మహిళ