విధాత : ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావుపై రియల్ ఎస్టేట్ వ్యాపారి సంధ్యా శ్రీధర్రావు ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేశారని, ఇంటికి వచ్చి కోట్ల రూపాయలు తీసుకెళ్లారని పిర్యాదులో పేర్కోన్నారు. ఆదివారం బంజారాహిల్స్ పోలీసులు సంధ్యా శ్రీధర్ను పిలిచి విచారించారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్తో తన న్యాయవాదితో కలిసి వచ్చిన సంధ్యా శ్రీధర్రావు వాంగ్మూలాన్ని విచారణ బృందం రికార్డు చేసుకుంది. అటు ఏఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను మూడో రోజు కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ చేశారు..ఎక్కడెక్కడ అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు…అప్పటి అధికార పార్టీ నాయకులకు ఏ విధంగా ట్యాపింగ్ ద్వారా సహారించారు..ఎన్నికల్లో వారి గెలుపు కోసం డబ్బులను పోలీస్ వాహనాల్లో ఎక్కడెక్కడికి తరలించారన్న అంశాలపై మరిన్ని ప్రశ్నలు సంధించి వివారలు రాబట్టారు.
మాజీ డీసీపీ రాధాకిషన్రావుపై సంధ్యా శ్రీధర్రావు ఫిర్యాదు
విధాత : ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావుపై రియల్ ఎస్టేట్ వ్యాపారి సంధ్యా శ్రీధర్రావు ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేశారని, ఇంటికి వచ్చి కోట్ల రూపాయలు తీసుకెళ్లారని పిర్యాదులో పేర్కోన్నారు. ఆదివారం బంజారాహిల్స్ పోలీసులు సంధ్యా శ్రీధర్ను పిలిచి విచారించారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్తో తన న్యాయవాదితో కలిసి వచ్చిన సంధ్యా శ్రీధర్రావు వాంగ్మూలాన్ని విచారణ బృందం రికార్డు చేసుకుంది. అటు ఏఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను మూడో రోజు […]

Latest News
ఏలియన్ల రహస్యాలు అతి త్వరలో.. : ట్రంప్ తాజా సంచలనం
భారత్కు వస్తున్న ఆయిల్ ట్యాంకర్పై ఇరాన్ కాల్పులు
ఈ అక్షయ తృతీయకు బంగారం 'హైజంప్'
రిజిస్ట్రేషన్లకు కొత్త రూల్.. సర్వే మ్యాపు ఉంటేనే ఇకపై రిజిస్ట్రేషన్.. భూ సమస్యలకు చెక్
పురాతన భావాలు కాలగర్భంలో కలిసిపోక తప్పదు!
నాసా ప్రపంచపు నైట్లైట్ మ్యాప్లో యూపీ-బీహార్ ‘హైలైట్’
రైతు భరోసా రెండో విడత ఎల్లుండే..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు
మోమోస్ ఎఫెక్ట్... మెమోరీలాస్.. లివర్ ఫెయిల్యూర్.. కనీసం నిలబడలేకపోయిన పదేళ్ల చిన్నారి...
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త