విధాత : ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావుపై రియల్ ఎస్టేట్ వ్యాపారి సంధ్యా శ్రీధర్రావు ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేశారని, ఇంటికి వచ్చి కోట్ల రూపాయలు తీసుకెళ్లారని పిర్యాదులో పేర్కోన్నారు. ఆదివారం బంజారాహిల్స్ పోలీసులు సంధ్యా శ్రీధర్ను పిలిచి విచారించారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్తో తన న్యాయవాదితో కలిసి వచ్చిన సంధ్యా శ్రీధర్రావు వాంగ్మూలాన్ని విచారణ బృందం రికార్డు చేసుకుంది. అటు ఏఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను మూడో రోజు కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ చేశారు..ఎక్కడెక్కడ అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు…అప్పటి అధికార పార్టీ నాయకులకు ఏ విధంగా ట్యాపింగ్ ద్వారా సహారించారు..ఎన్నికల్లో వారి గెలుపు కోసం డబ్బులను పోలీస్ వాహనాల్లో ఎక్కడెక్కడికి తరలించారన్న అంశాలపై మరిన్ని ప్రశ్నలు సంధించి వివారలు రాబట్టారు.
మాజీ డీసీపీ రాధాకిషన్రావుపై సంధ్యా శ్రీధర్రావు ఫిర్యాదు
విధాత : ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావుపై రియల్ ఎస్టేట్ వ్యాపారి సంధ్యా శ్రీధర్రావు ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేశారని, ఇంటికి వచ్చి కోట్ల రూపాయలు తీసుకెళ్లారని పిర్యాదులో పేర్కోన్నారు. ఆదివారం బంజారాహిల్స్ పోలీసులు సంధ్యా శ్రీధర్ను పిలిచి విచారించారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్తో తన న్యాయవాదితో కలిసి వచ్చిన సంధ్యా శ్రీధర్రావు వాంగ్మూలాన్ని విచారణ బృందం రికార్డు చేసుకుంది. అటు ఏఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను మూడో రోజు […]

Latest News
రేపు మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్
అర్హ బర్త్డే ట్రిప్లో స్నేహా రెడ్డి కొత్త అవతారం…
ఇంకాసేపట్లో ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి
కోటీశ్వరుడిగా మారిన 3 రూపాయాల వ్యవసాయ కూలీ.. ఇది ఓ కశ్మీరీ రైతు విజయగాథ..!
లెక్చరర్తో ప్రేమాయణం నడిపిన హీరోయిన్..
అక్కడ పుట్టుమచ్చ ఉంటే.. జీవితంలో ఎంతో గౌరవం లభిస్తుందట..!
బుధవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి జీవిత భాగస్వామితో మనస్పర్థలు..!
తొలి టి20లో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం
గ్లోబల్ సమ్మిట్ ? లోకల్ సమ్మిట్ ?.. తెలంగాణ పలుకుబడి పెరిగిందా... పోయిందా
పర్యాటక రంగంలో రూ.7,045 కోట్ల పెట్టుబడులు