విధాత:YSR తెలంగాణ పార్టీ అధినాయకురాలు వైయస్ షర్మిల ఈరోజు విద్యానగర్ లోని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ నివాసానికి వెళ్లి పరామర్శించారు. మందకృష్ణ మాదిగకి ఇటీవల ఢిల్లీలో శస్త్రచికిత్స జరగగా ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మందకృష్ణ మాదిగ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం సెప్టెంబర్ 12వ తేదీన ఆదివారం నల్లగొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి పట్టణంలో YSR తెలంగాణ పార్టీ నిర్వహించబోయే “దళిత భేరి” బహిరంగ సభకు ఆహ్వానించారు. దళితుల పక్షాన పోరాటానికి మద్దతుగా నిలవాలని మందకృష్ణ మాదిగని కోరారు.
మంద కృష్ణ మాదిగను కలిసిన షర్మిల
<p>విధాత:YSR తెలంగాణ పార్టీ అధినాయకురాలు వైయస్ షర్మిల ఈరోజు విద్యానగర్ లోని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ నివాసానికి వెళ్లి పరామర్శించారు. మందకృష్ణ మాదిగకి ఇటీవల ఢిల్లీలో శస్త్రచికిత్స జరగగా ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మందకృష్ణ మాదిగ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం సెప్టెంబర్ 12వ తేదీన ఆదివారం నల్లగొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి పట్టణంలో YSR తెలంగాణ పార్టీ నిర్వహించబోయే "దళిత భేరి" బహిరంగ సభకు ఆహ్వానించారు. దళితుల పక్షాన పోరాటానికి మద్దతుగా […]</p>
Latest News

కేసీఆర్ విచారణకు నందినగర్ నివాసానికి సిట్
మెగా ఫ్యామిలీలో డబుల్ సంబరం…
బడ్జెట్ ఎఫెక్ట్ ...కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
ఏప్రిల్ 1నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం : నిర్మలా సీతారామన్
తగ్గిన ధరలు.. బంగారం, వెండి కొనుగోలుకు ఇదే చాన్స్ !
లోక్ సభలో కేంద్ర వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టిన నిర్మల సీతారామన్
కాలేజ్ ఫెస్ట్లో శ్రీలీల సరదా కామెంట్స్ వైరల్…
ట్విన్స్ రాకతో మెగా ఇంట హర్షం..
ఈ వారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాల్లో మాధుర్యం..!
Upasana | మెగా కుటుంబంలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల దంపతులు మరోమారు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. శనివారం రాత్రి హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో ఉపాసన పండంటి కవలలకు జన్మనిచ్చినట్లు అధికారిక సమాచారం వెలువడింది. ఈ శుభవార్త బయటకు రావడంతో మెగా ఇంట సంబరాలు మొదలయ్యాయి.