Anti Corruption Bureau | విధాత, హైదరాబాద్ : అవినీతి అధికారుల ఆటకట్టించడంతో తెలంగాణలో ఏసీబీ దూకుడు కొనసాగుతుంది. కేవలం 8 నెలల్లోనే 179 కేసులు నమోదు చేసింది. ఏసీబీకి చిక్కిన 167 మంది ప్రభుత్వ ఉద్యోగులను అరెస్టు చేసింది. మొత్తం రూ .44,30,35,724 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేసింది. ఆగస్టులో 31 కేసులను ఏసీబీ అధికారులు నమోదు చేశారు. 22 మంది ప్రభుత్వ, నలుగురు ప్రైవేట్ ఉద్యోగులు అరెస్టు అయ్యారు. అవినీతి అధికారుల సమాచారాన్ని ప్రజలు 1064 నంబర్ కు కాల్ చేసి, లేదా 9440446106 నంబర్ కు వాట్సాప్ ద్వారా, ఏసీబీ ట్విటర్ ద్వారా అందించవచ్చని ఏసీబీ పేర్కొంది.
Anti Corruption Bureau : తెలంగాణలో ఏసీబీ దూకుడు
తెలంగాణలో ఏసీబీ దూకుడు: 8 నెలల్లో 179 కేసులు, 167 ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్, రూ.44.3 కోట్ల ఆస్తులు సీజ్.

Latest News
నాపై పోటీకి నువ్వేరా: సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సవాల్
మహానటి సావిత్రి జీవితంలో కీలక మలుపు ...
బేగంపేట రన్వే కింద 6 లేన్ అండర్పాస్.. దేశంలోనే తొలి ప్రయోగం!
ఇన్స్టాగ్రామ్లోకి ఎంట్రీ ఇచ్చిన ‘అన్నా కొణిదెల’ ..
తెలంగాణలో ఏప్రిల్-1 నుంచి చికెన్ షాపులు బంద్!
తెలుగు సింగర్ దుర్గాదేవి స్త్రోతానికి ప్రధాని మోదీ ఫిదా!
కాంగ్రెస్ కు జీవన్ రెడ్డి రాజీనామా..లేఖ విడుదల
పైన్ గ్యాస్, జగ్ వసంత్ షిప్స్ వచ్చేస్తున్నాయ్ !
NH-565 Highway: అందుబాటులోకి తెలంగాణ-తిరుపతి కొత్త రోడ్డు
తెలంగాణలో పెట్రోల్, డీజీల్ కొరత లేదు