Anti Corruption Bureau | విధాత, హైదరాబాద్ : అవినీతి అధికారుల ఆటకట్టించడంతో తెలంగాణలో ఏసీబీ దూకుడు కొనసాగుతుంది. కేవలం 8 నెలల్లోనే 179 కేసులు నమోదు చేసింది. ఏసీబీకి చిక్కిన 167 మంది ప్రభుత్వ ఉద్యోగులను అరెస్టు చేసింది. మొత్తం రూ .44,30,35,724 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేసింది. ఆగస్టులో 31 కేసులను ఏసీబీ అధికారులు నమోదు చేశారు. 22 మంది ప్రభుత్వ, నలుగురు ప్రైవేట్ ఉద్యోగులు అరెస్టు అయ్యారు. అవినీతి అధికారుల సమాచారాన్ని ప్రజలు 1064 నంబర్ కు కాల్ చేసి, లేదా 9440446106 నంబర్ కు వాట్సాప్ ద్వారా, ఏసీబీ ట్విటర్ ద్వారా అందించవచ్చని ఏసీబీ పేర్కొంది.
Anti Corruption Bureau : తెలంగాణలో ఏసీబీ దూకుడు
తెలంగాణలో ఏసీబీ దూకుడు: 8 నెలల్లో 179 కేసులు, 167 ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్, రూ.44.3 కోట్ల ఆస్తులు సీజ్.

Latest News
కుటుంబ పార్టీల పాలనలో తెలంగాణ బందీ: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
నేను తలవంచే పని చేయను : బండి సంజయ్ భావోద్వేగం
చంద్రబాబు, పవన్ ల నివాసానికి వెళ్లిన ప్రధాని మోదీ
తిరుచ్చి స్థానానికి సీఎం విజయ్ రాజీనామా
మదర్స్ డే సందర్భంగా ఎమోషనల్ పోస్టులు..
12న తెలంగాణ జన సమితి 4వ రాష్ట్ర ప్లీనరీ
తెలంగాణకు అభివృద్ధికి వేల కోట్లు: ప్రధాని మోదీ
తెలంగాణ అభివృద్దికి సహకరించండి : మోదీకి సీఎం రేవంత్ రెడ్డి వినతి
రూ.9,377 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ
సీఎం విజయ్ కి మాజీ సీఎం స్టాలిన్ కౌంటర్