Anti Corruption Bureau | విధాత, హైదరాబాద్ : అవినీతి అధికారుల ఆటకట్టించడంతో తెలంగాణలో ఏసీబీ దూకుడు కొనసాగుతుంది. కేవలం 8 నెలల్లోనే 179 కేసులు నమోదు చేసింది. ఏసీబీకి చిక్కిన 167 మంది ప్రభుత్వ ఉద్యోగులను అరెస్టు చేసింది. మొత్తం రూ .44,30,35,724 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేసింది. ఆగస్టులో 31 కేసులను ఏసీబీ అధికారులు నమోదు చేశారు. 22 మంది ప్రభుత్వ, నలుగురు ప్రైవేట్ ఉద్యోగులు అరెస్టు అయ్యారు. అవినీతి అధికారుల సమాచారాన్ని ప్రజలు 1064 నంబర్ కు కాల్ చేసి, లేదా 9440446106 నంబర్ కు వాట్సాప్ ద్వారా, ఏసీబీ ట్విటర్ ద్వారా అందించవచ్చని ఏసీబీ పేర్కొంది.
Anti Corruption Bureau : తెలంగాణలో ఏసీబీ దూకుడు
తెలంగాణలో ఏసీబీ దూకుడు: 8 నెలల్లో 179 కేసులు, 167 ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్, రూ.44.3 కోట్ల ఆస్తులు సీజ్.

Latest News
నేడు హైదరాబాద్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం..!
ఫిబ్రవరి 2 పంచాంగం.. తూర్పు దిక్కుకు ప్రయాణం పనికి రాదు..!
సోమవారం రాశిఫలాలు.. ఈ రాశివారు కొత్త ఇల్లును కొంటారు..!
టి20 ప్రపంచకప్లో భారత్తో మ్యాచ్ను బహిష్కరించిన పాకిస్థాన్
ఆ కళ్లలోనే ఎదో మాయ ఉంది.. బ్లూ చీరలో కవ్విస్తున్న కాయదు లోహర్
బికినీలో చిల్ అవుతున్న రామ్ చరణ్ హీరోయిన్ నేహా శర్మ
అండర్19 ప్రపంచకప్: పాకిస్థాన్ ఇంటికి – భారత్ సెమీస్కు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగిసిన కేసీఆర్ సిట్ విచారణ
ప్రెస్ క్లబ్ సభ్యులకు ఇమ్యూనిటీ, మోకాళ్ల నొప్పుల ఔషధాల పంపిణీ
కేంద్ర బడ్జెట్ లో విద్యారంగానికి అన్యాయమే !!