హైదరాబాద్,విధాత:ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చిన గ్రూప్-3, గ్రూప్-4 ఉద్యోగులు 498 మందిని తెలంగాణ ప్రభుత్వం విలీనం చేసుకున్నది. ఈ మేరకు వారికి వివిధ ప్రభుత్వ శాఖలకు సర్దుబాటు చేస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ మూలాలున్న పలువురు ఉద్యోగులు వివిధ కారణాలతో అక్కడే ఉండాల్సి వచ్చింది. ఇటీవల ఆ ఉద్యోగులు, సిబ్బందిని ఏపీ ప్రభుత్వం తెలంగాణకు కేటాయించింది.
498 మంది ఉద్యోగులు తెలంగాణలో సర్దుబాటు
<p>హైదరాబాద్,విధాత:ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చిన గ్రూప్-3, గ్రూప్-4 ఉద్యోగులు 498 మందిని తెలంగాణ ప్రభుత్వం విలీనం చేసుకున్నది. ఈ మేరకు వారికి వివిధ ప్రభుత్వ శాఖలకు సర్దుబాటు చేస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ మూలాలున్న పలువురు ఉద్యోగులు వివిధ కారణాలతో అక్కడే ఉండాల్సి వచ్చింది. ఇటీవల ఆ ఉద్యోగులు, సిబ్బందిని ఏపీ ప్రభుత్వం తెలంగాణకు కేటాయించింది.</p>
Latest News

శాంసంగ్ ఫోన్ కంటే తక్కువ ధరలో రాయల్ ఎన్ఫీల్డ్.. యూత్ నుంచి యమ క్రేజ్!
ప్రాజెక్టు పేరుతో ‘తెలివి’గా ఇంజినీరింగ్ కాలేజీల అక్రమ ఫీజు వసూళ్లు..
శాంసంగ్ ఫోన్లలో యాపిల్ Airdrop!.. ఇక ఆండ్రాయిడ్ మొబైళ్ల నుంచి ఐఫోన్లకు షేరింగ్ మరింత ఈజీ!
ఇలా చేస్తే నెలకు రూ.99వేలు ట్యాక్స్ ఫ్రీ ఆదాయం .. కేంద్ర ప్రభుత్వం నుంచి అద్భుతమైన స్కీమ్!
ఆమె కలెక్టర్ అయినా... అమ్మ... అమ్మే! శిశువులతో ఊసులాడి... లాలించి..
వరంగల్ను తాకిన ‘పెట్రోల్’ రద్దీ.. బంకుల వద్ద బారులు తీరిన వాహనదారులు..
రికార్డు స్థాయిలో అత్యధికంగా 144.244 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసిన దక్షిణ మధ్య రైల్వే..
తమిళనాడులో ‘పంచ’ముఖ పోటీ? టఫ్ ఫైట్ డీఎంకే–అన్నాడీఎంకే మధ్యే!
హోటళ్లు, రెస్టారెంట్లకు సీసీపీఏ వార్నింగ్
విప్ప సారాకు ఇందిరమ్మ పేరు వ్యాఖ్యలపై అసెంబ్లీలో రగడ