హైదరాబాద్,విధాత:ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చిన గ్రూప్-3, గ్రూప్-4 ఉద్యోగులు 498 మందిని తెలంగాణ ప్రభుత్వం విలీనం చేసుకున్నది. ఈ మేరకు వారికి వివిధ ప్రభుత్వ శాఖలకు సర్దుబాటు చేస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ మూలాలున్న పలువురు ఉద్యోగులు వివిధ కారణాలతో అక్కడే ఉండాల్సి వచ్చింది. ఇటీవల ఆ ఉద్యోగులు, సిబ్బందిని ఏపీ ప్రభుత్వం తెలంగాణకు కేటాయించింది.
498 మంది ఉద్యోగులు తెలంగాణలో సర్దుబాటు
<p>హైదరాబాద్,విధాత:ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చిన గ్రూప్-3, గ్రూప్-4 ఉద్యోగులు 498 మందిని తెలంగాణ ప్రభుత్వం విలీనం చేసుకున్నది. ఈ మేరకు వారికి వివిధ ప్రభుత్వ శాఖలకు సర్దుబాటు చేస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ మూలాలున్న పలువురు ఉద్యోగులు వివిధ కారణాలతో అక్కడే ఉండాల్సి వచ్చింది. ఇటీవల ఆ ఉద్యోగులు, సిబ్బందిని ఏపీ ప్రభుత్వం తెలంగాణకు కేటాయించింది.</p>
Latest News

వెనెజులాలో లక్షల మందిని భూకంపం నుండి కాపాడిన గూగుల్.. ఎలా?
‘ఆపరేషన్ సిందూర్’లో అమరులు వీరే : కేంద్రం వెల్లడి
రేవంత్ రెడ్డి నా సవాల్ ను స్వీకరించాలి : కేటీఆర్
చీటింగ్ కేసులో గోల్డ్ మ్యాన్ సూర్య అరెస్ట్
తెలంగాణ కొత్త సీఎస్ గా సంజయ్ జాజు నియామకం
చిన్నారిని కాలితో తన్నిన మహిళ..అంగన్వాడీ సెంటర్ లో అమానుషం
హోర్మూజ్ జలసంధిలో మళ్లీ ఉద్రిక్తత…!
అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో కీలక మలుపులు!
కొబ్బరి రైతులకు కేంద్రం చేయూత : రాణి రుద్రమ
శిథిలాలను చీల్చుకుని..మృత్యుంజయినిగా నిలిచింది!