హైదరాబాద్,విధాత:ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చిన గ్రూప్-3, గ్రూప్-4 ఉద్యోగులు 498 మందిని తెలంగాణ ప్రభుత్వం విలీనం చేసుకున్నది. ఈ మేరకు వారికి వివిధ ప్రభుత్వ శాఖలకు సర్దుబాటు చేస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ మూలాలున్న పలువురు ఉద్యోగులు వివిధ కారణాలతో అక్కడే ఉండాల్సి వచ్చింది. ఇటీవల ఆ ఉద్యోగులు, సిబ్బందిని ఏపీ ప్రభుత్వం తెలంగాణకు కేటాయించింది.
498 మంది ఉద్యోగులు తెలంగాణలో సర్దుబాటు
<p>హైదరాబాద్,విధాత:ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చిన గ్రూప్-3, గ్రూప్-4 ఉద్యోగులు 498 మందిని తెలంగాణ ప్రభుత్వం విలీనం చేసుకున్నది. ఈ మేరకు వారికి వివిధ ప్రభుత్వ శాఖలకు సర్దుబాటు చేస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ మూలాలున్న పలువురు ఉద్యోగులు వివిధ కారణాలతో అక్కడే ఉండాల్సి వచ్చింది. ఇటీవల ఆ ఉద్యోగులు, సిబ్బందిని ఏపీ ప్రభుత్వం తెలంగాణకు కేటాయించింది.</p>
Latest News

ఆకట్టుకునే ఫీచర్లతో టాటా కర్వ్ ఈవీలో రెండు కొత్త వేరియంట్లు.. ధర ఎంతంటే..!
మోటరోలా నుంచి భారత్లోకి తొలి ఫోల్డబుల్ ఫోన్.. ఈ నెలలోనే లాంచ్కు సిద్ధం!
కాళేశ్వరంపై సీబీఐ విచారణ అంశంలో బీఆర్ఎస్, బీజేపీ లాలూచీ : మంత్రి పొంగులేటి
సాధారణ మనిషిలాగే విమానం ఎక్కి వెళ్లిన రోబో.. అమెరికాలో విచిత్ర ఘటన
తలలో కత్తి దిగినా తాపీగా ఫోన్ చూసుకుంటూ హాస్పిటల్కు వచ్చిన యువకుడు.. వీడియో వైరల్
రాజీనామా చేసేది లేదన్న మమత.. మరిప్పుడేం జరుగుతుంది?
కాంగ్రెస్కు రెండు మంత్రి పదవులు.. విజయ్ ఆఫర్? వీసీకే, కమ్యూనిస్టులకు కూడా..
కొనుగోళ్లలో జాప్యంతో అన్నదాతల అరిగోస
రాత్రిపూట సరిగ్గా నిద్ర రావడం లేదా?.. ఈ పని చేయండి.. తన్నుకుంటూ వస్తుంది!
పటాస్ ప్రవీణ్ నిశ్చితార్థం..