విధాత : చోరీ కాబడిన ఫోన్ల ఆచూకీ గుర్తించి రికవరీ చేయడంలో తెలంగాణ పోలీస్ దేశంలో రెండో స్థానంలో నిలిచింది. సంవత్సర కాలంలో రికార్డు స్థాయిలో 30వేల ఫోన్లను రికవరీ చేసి, దేశంలో ఫోన్ల రికవరీలో తెలంగాణ పోలీస్ రెండో స్థానంలో నిలిచినట్లుగా ఏడీజీ మహేశ్ భగవత్ వెల్లడించారు. సీఈఐఆర్ పోర్టల్లో నమోదు చేసుకుంటే ఫోన్లో ట్రాకింగ్ సులభమవుతుందని మహేష్ భగవత్ తెలిపారు. ప్రజలు ఈ విషయమై చైతన్యవంతంగా వ్యవహారించాలని కోరారు.
Telangana Police | చోరీ ఫోన్ల రికవరీలో తెలంగాణ పోలీస్ భేష్.. 30వేల ఫోన్ల రికవరీ
చోరీ కాబడిన ఫోన్ల ఆచూకీ గుర్తించి రికవరీ చేయడంలో తెలంగాణ పోలీస్ దేశంలో రెండో స్థానంలో నిలిచింది. సంవత్సర కాలంలో రికార్డు స్థాయిలో 30వేల ఫోన్లను రికవరీ చేసి, దేశంలో ఫోన్ల రికవరీలో

Latest News
తక్కువ ధర, ప్రీమియం ఫీచర్లు : మోటరోలా ఎడ్జ్ 70 / 70 ప్రో వివరాలివిగో..!
దక్షిణాఫ్రికాతో ఆఖరి మ్యాచ్ : భారత్ భారీ విజయం — సిరీస్ కైవసం
అనన్య నాగళ్ల థండర్ థైస్ షో.. మామూలుగా లేదు భయ్యా!
చలికాలంలో ఇళ్లలో హీటర్స్ వాడటం ఎంత సేఫ్?
అమ్మ పాడే జోల పాటల్లో ఇంత గొప్పదనం ఉందా?
విమాన టికెట్ రేట్లపై సీలింగ్.. కేంద్ర విమానయాన శాఖ కీలక నిర్ణయం
ఐజేయూ నేతలను సత్కరించిన గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్
విశాఖ వన్డేలో డికాక్ సెంచరీ..భారత్ టార్గెట్ 271 పరుగులు
మోదీ–పుతిన్ భేటీలో అందరి దృష్టిని ఆకర్షించిన ఓ అందం
వాళ్లు వస్తే మంచి రోజులు కాదు..ముంచే రోజులొస్తాయి: సీఎం రేవంత్ రెడ్డి