Wine Shops | హైదరాబాద్ : ఈ నెల 13వ తేదీన లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. 48 గంటల పాటు మద్యం దుకాణాలు మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేయాలని ఎక్సైజ్ శాఖను ఈసీ ఆదేశించింది. దీంతో ఈ నెల 11వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటల నుంచి మే 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు మూసివేయాలని ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఉత్తర్వులు ఉల్లంఘించిన మద్యం దుకాణాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఇక ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ 4వ తేదీన కూడా వైన్ షాప్స్ బంద్ ఉండనున్నాయి. లోక్సభ ఎన్నికల సందర్భంగా వివాదాలు, ఘర్షణలు తలెత్తకుండా ఉండేందుకు ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.
Wine Shops | మందుబాబులకు షాక్.. తెలంగాణలో రెండు రోజులు మద్యం దుకాణాలు బంద్
Wine Shops | ఈ నెల 13వ తేదీన లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. 48 గంటల పాటు మద్యం దుకాణాలు మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేయాలని ఎక్సైజ్ శాఖను ఈసీ ఆదేశించింది.

Latest News
కలర్ కాటన్ క్రాప్స్ !..ఇక రంగుల పత్తి రంగప్రవేశం!!
గద్దర్ అవార్డులు – 2025: ఉత్తమ చిత్రం – రాజు వెడ్స్ రాంబాయి, ఉత్తమనటుడు – నాగచైతన్య
గణపతి లొంగుబాటు నేడే?
ఎన్ని తరాలు మారినా మొగుడు చెప్పిందే పెళ్లాం వినాల్సిందేనా.. జెన్ జెడ్లోనూ అవే పాతకాలపు ఆలోచనలు
పెరిగిన బంగారం..తగ్గిన వెండి
విడాకులకి అప్లై చేసిన తరుణ్ భాస్కర్ ..
Netflix Studios | హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ స్టూడియోస్.. ఈ నెల12న ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
మరో యువ హీరో పెళ్లికి సిద్ధమయ్యాడా..
సోమాజిగూడలో భారీ అగ్నిప్రమాదం.. వైన్ షాపు దగ్ధం
గృహిణులకు షాక్.. భారీగా పెరిగిన వంట గ్యాస్ ధరలు.. హైదరాబాద్లో ధర ఎంతంటే..?