Wine Shops | హైదరాబాద్ : ఈ నెల 13వ తేదీన లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. 48 గంటల పాటు మద్యం దుకాణాలు మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేయాలని ఎక్సైజ్ శాఖను ఈసీ ఆదేశించింది. దీంతో ఈ నెల 11వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటల నుంచి మే 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు మూసివేయాలని ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఉత్తర్వులు ఉల్లంఘించిన మద్యం దుకాణాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఇక ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ 4వ తేదీన కూడా వైన్ షాప్స్ బంద్ ఉండనున్నాయి. లోక్సభ ఎన్నికల సందర్భంగా వివాదాలు, ఘర్షణలు తలెత్తకుండా ఉండేందుకు ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.
Wine Shops | మందుబాబులకు షాక్.. తెలంగాణలో రెండు రోజులు మద్యం దుకాణాలు బంద్
Wine Shops | ఈ నెల 13వ తేదీన లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. 48 గంటల పాటు మద్యం దుకాణాలు మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేయాలని ఎక్సైజ్ శాఖను ఈసీ ఆదేశించింది.

Latest News
నాడు కాలుష్య రిఫైనరీ.. నేడు ప్రపంచ స్థాయి మామిడి పండ్ల ఎగుమతి కేంద్రం!
నకిలీఉద్యోగం.. 67 పెళ్లిళ్లతో ఘరానా మోసం
డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే కుట్ర: సీఎం రేవంత్ రెడ్డి
బాబోయ్.. భారీ కింగ్ కోబ్రాలు!
ట్రంప్ 'నో ట్యాక్స్ ఆన్ టిప్స్' క్యాంపెయిన్ !
కారులో కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్న సుమ..
అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతాం: కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్
బీహార్ నూతన సీఎంగా సామ్రాట్ చౌదరి..?
సమ్మె వద్దు..సమస్యల పరిష్కారానికి సిద్దం : మంత్రి పొన్నం
మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు