విధాత, హైదరాబాద్ : వినాయక చవితి రోజు ఖైరతాబాద్ మహాగణపతి వద్ద ఓ మహిళ బిడ్డకు జన్మనిచ్చిన ఘటన చోటుచేసుకుంది. రాజస్థాన్ కి చెందిన గర్భిణి రేష్మ దర్శనం కోసం క్యూ లైన్ లో నిల్చున్న సమయంలో ఆకస్మికంగా పురిటినొప్పులకు తో పాపకు జన్మనిచ్చింది. గమనించిన సిబ్బంది వెంటనే తల్లి బిడ్డలను సమీపంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తరలించారు. వైద్యులు అవసరమైన చికిత్స అందించారు. ప్రస్తుతం తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. వినాయక చవితి రోజున ఆ చిన్నారి జన్మించడం ఎంతో అదృష్టమని భావిస్తున్నారు.
ఖైరతాబాద్ మహా గణపతి ఎదుట మహిళా ప్రసవం
వినాయక చవితి రోజు ఖైరతాబాద్ మహాగణపతి వద్ద ఓ మహిళ బిడ్డకు జన్మనిచ్చిన ఘటన చోటుచేసుకుంది. రాజస్థాన్ కి చెందిన గర్భిణి రేష్మ దర్శనం కోసం క్యూ లైన్ లో నిల్చున్న సమయంలో ఆకస్మికంగా పురిటినొప్పులకు తో పాపకు జన్మనిచ్చింది

Latest News
డీకే శివకుమార్ మంత్రివర్గం ఫైనల్
NTR | ఒకే ఏడాదిలో మూడు ట్రెండ్ సెట్టర్స్.. తెలుగు సినిమా చరిత్రలో ఎన్టీఆర్ సృష్టించిన అరుదైన రికార్డు!
ఢిల్లీలో అగ్నిప్రమాదంలో 20మంది సజీవ దహనం
Ram Charan | ‘పెద్ది’ కోసం ప్రాణం పెట్టిన రామ్ చరణ్.. డూప్స్, వీఎఫ్ఎక్స్కు దూరంగా రియల్ పెర్ఫార్మెన్స్తో సర్ప్రైజ్!
ఏఎస్పీ భుజంగరావు నివాసాల్లో ఏసీబీ సోదాలు
జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఓ జంట సయ్యాట!
ఈ నెల 10 లోపు ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల!
భారీగా బంగారాన్ని విక్రయించిన ఆర్బీఐ ?
స్థిరంగా బంగారం, వెండి ధరలు
Rain Alert | తెలంగాణలో నేడు, రేపు దంచికొట్టనున్న వానలు..!