విధాత, హైదరాబాద్ : వినాయక చవితి రోజు ఖైరతాబాద్ మహాగణపతి వద్ద ఓ మహిళ బిడ్డకు జన్మనిచ్చిన ఘటన చోటుచేసుకుంది. రాజస్థాన్ కి చెందిన గర్భిణి రేష్మ దర్శనం కోసం క్యూ లైన్ లో నిల్చున్న సమయంలో ఆకస్మికంగా పురిటినొప్పులకు తో పాపకు జన్మనిచ్చింది. గమనించిన సిబ్బంది వెంటనే తల్లి బిడ్డలను సమీపంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తరలించారు. వైద్యులు అవసరమైన చికిత్స అందించారు. ప్రస్తుతం తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. వినాయక చవితి రోజున ఆ చిన్నారి జన్మించడం ఎంతో అదృష్టమని భావిస్తున్నారు.
ఖైరతాబాద్ మహా గణపతి ఎదుట మహిళా ప్రసవం
వినాయక చవితి రోజు ఖైరతాబాద్ మహాగణపతి వద్ద ఓ మహిళ బిడ్డకు జన్మనిచ్చిన ఘటన చోటుచేసుకుంది. రాజస్థాన్ కి చెందిన గర్భిణి రేష్మ దర్శనం కోసం క్యూ లైన్ లో నిల్చున్న సమయంలో ఆకస్మికంగా పురిటినొప్పులకు తో పాపకు జన్మనిచ్చింది

Latest News
శక్తిమంతమైన పాస్పోర్టుల జాబితాలో సింగపూర్ మరోసారి టాప్.. భారత్ స్థానం ఎంతంటే..?
కాటేసిన పామును జేబులో వేసుకొని ఆసుపత్రికి వెళ్లిన వ్యక్తి.. షాకింగ్ వీడియో
డైరెక్టర్ తేజ కుమారుడు అమితవ్ తేజకు ఆన్ లైన్ ట్రేడింగ్ షాక్
ఎన్నారై విద్యార్ధులకు రూ.1.8కోట్ల పాలక్ పనీర్ పరిహారం!
రైలుపై జారిపడిన క్రేన్.. 22 మంది మృతి
రెట్రో లుక్ లో సావిత్రిని గుర్తు చేస్తున్న శ్రీలీల
వెండి ఆల్ టైమ్ రికార్డు ధర.. కిలో రూ.3.07లక్షలు
ఫుల్ ఫన్ హామీ ఇస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’..
బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి .. ‘
సంక్రాంతి తర్వాత ఈ నాలుగు రాశులకు రాజయోగం..! పట్టిందల్లా బంగారమే..!!