విధాత: ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. పలు నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశ మందిరంలో రాష్ట్ర మంత్రివర్గ భేటీ జరిగింది. ఈ సమావేశంలో 39 అంశాలపై కేబినెట్ చర్చించింది. వైఎస్సార్ ఆసరా పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. గృహ నిర్మాణానికి రూ.35 వేల రుణ సదుపాయం, 3 శాతం వడ్డీకే రుణాల పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విద్యా, వైద్య సంస్థల సదుపాయాల దాతల పేర్లు 20 ఏళ్లు పెట్టే ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది. మైనార్టీలకు సబ్ప్లాన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.
ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం
<p>విధాత: ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. పలు నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశ మందిరంలో రాష్ట్ర మంత్రివర్గ భేటీ జరిగింది. ఈ సమావేశంలో 39 అంశాలపై కేబినెట్ చర్చించింది. వైఎస్సార్ ఆసరా పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. గృహ నిర్మాణానికి రూ.35 వేల రుణ సదుపాయం, 3 శాతం వడ్డీకే రుణాల పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విద్యా, వైద్య సంస్థల సదుపాయాల దాతల పేర్లు 20 ఏళ్లు […]</p>
Latest News

బ్లాక్ డ్రెస్ లో సమంత ఊర మాస్ లుక్స్.. మతిపోతుంది మావా
రిటైర్డ్ CPS ఉద్యోగులకు EHS అమలుపై స్పష్టతేది?
తెలంగాణ కాంగ్రెస్లో రాజ్యసభ ఎన్నికల రచ్చ
కాంగ్రెస్లో ఏం జరుగుతోంది? తాజాగా అయ్యర్ వ్యాఖ్యలతో కలకలం
యాదగిరిగుట్టలో ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు
చంద్రయాన్-4కి పర్ఫెక్ట్ అడ్రస్ పట్టేసిన ఇస్రో... చంద్రుడిపై స్థిర నివాసానికి ఇది పునాది?
అంబటి రాంబాబు జైలు నుంచి విడుదల
వివాహ విందుకు ఊహించని అతిథులు.. ఫ్యామిలీతో వచ్చిన జంగిల్ కింగ్
వధువుపై నోట్ల వర్షం.. నిజంగానే రూ.8.5 కోట్లు ఉపయోగించారా..?
అనారోగ్యంతో పోరాటం…