విధాత: ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. పలు నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశ మందిరంలో రాష్ట్ర మంత్రివర్గ భేటీ జరిగింది. ఈ సమావేశంలో 39 అంశాలపై కేబినెట్ చర్చించింది. వైఎస్సార్ ఆసరా పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. గృహ నిర్మాణానికి రూ.35 వేల రుణ సదుపాయం, 3 శాతం వడ్డీకే రుణాల పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విద్యా, వైద్య సంస్థల సదుపాయాల దాతల పేర్లు 20 ఏళ్లు పెట్టే ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది. మైనార్టీలకు సబ్ప్లాన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.
ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం
<p>విధాత: ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. పలు నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశ మందిరంలో రాష్ట్ర మంత్రివర్గ భేటీ జరిగింది. ఈ సమావేశంలో 39 అంశాలపై కేబినెట్ చర్చించింది. వైఎస్సార్ ఆసరా పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. గృహ నిర్మాణానికి రూ.35 వేల రుణ సదుపాయం, 3 శాతం వడ్డీకే రుణాల పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విద్యా, వైద్య సంస్థల సదుపాయాల దాతల పేర్లు 20 ఏళ్లు […]</p>
Latest News

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న బీజేపీ :మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
Overseas Jobs | నెలకు రూ.2లక్షల జీతంతో ఇజ్రాయెల్లో భారీ ఉద్యోగాలు.. టామ్కమ్ ద్వారా భర్తీ!
రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచే ప్రసక్తి లేదు : మంత్రి పొంగులేటి
Peddi |‘పెద్ది’ థియేటర్లో లేడీ ఫ్యాన్ హంగామా.. రామ్ చరణ్ స్టెప్పులని మ్యాచ్ చేస్తూ హంగామా..!
రయ్ రయ్…హైదరాబాద్ రియల్ బూమ్
పవన్ కళ్యాణ్ గన్ సరెండర్ వెనుక అసలు కథ ఎంటీ ?
మేకపై స్కూల్ కు విద్యార్థి..వైరల్ వీడియో
జీహెచ్ఎంసీ స్కెచ్… చార్మినార్ లో కేటీఆర్ పర్యటన !
అమీర్ పేటలో భారీ అగ్ని ప్రమాదం
అమరావతి అద్బుతమైతే అక్కడే ఉండాలి: గుత్తా