విధాత: ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్య ఘటన దురదృష్టకరమని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ హత్య కేసులో పోలీసులు వెంటనే స్పందించారని తెలిపారు. నిందితుడు శశికృష్ణను అరెస్టు చేసే సమయంలో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారని పేర్కొన్నారు. ఏపీ పోలీసులు స్పందించిన తీరుపై ఎస్సీ కమిషన్ సైతం ప్రశంసించిందని అన్నారు. కాగా, వార్తలు ప్రచురించే విషయంలో తొందరపాటు వద్దని పేర్కొన్నారు.
రమ్య హత్య కేసులో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారు
<p>విధాత: ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్య ఘటన దురదృష్టకరమని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ హత్య కేసులో పోలీసులు వెంటనే స్పందించారని తెలిపారు. నిందితుడు శశికృష్ణను అరెస్టు చేసే సమయంలో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారని పేర్కొన్నారు. ఏపీ పోలీసులు స్పందించిన తీరుపై ఎస్సీ కమిషన్ సైతం ప్రశంసించిందని అన్నారు. కాగా, వార్తలు ప్రచురించే విషయంలో తొందరపాటు వద్దని పేర్కొన్నారు.</p>
Latest News

తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజీలకు షాక్..అదనపు వసూళ్లకు చెక్
IPL 2026 ఇప్పట్లో లేనట్లేనా..?
వ్యవసాయానికి సాంకేతికత వెన్నుదన్ను : చంద్రబాబు
చంద్రబాబుదే ఆర్థిక విధ్వంసం : వైఎస్.జగన్
13ఏళ్లుగా కోమాలో..కారుణ్య మరణానికి సుప్రీం అనుమతి!
మూడవ రోజుకు చేరుకున్న కవిత నిరహార దీక్ష
‘డ్రాగన్’ కోసం ఎన్టీఆర్ ఏకంగా అన్ని కిలోలు తగ్గాడా..
మళ్లీ ప్రేమలో మలైకా అరోరా... యువ నటుడితో చెట్టాపట్టాలు..
తెలంగాణ గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం
పెరిగిన బంగారం ధర..స్థిరంగా వెండి