విధాత:ఏపీలో ఇంటర్, పదవ తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం హర్షణీయమన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.దేశవ్యాప్తంగా ఇప్పటికే అత్యధిక రాష్ట్రాలు పదో తరగతి, ఇంటర్ పరీక్షలను రద్దు చేశాయి.ప్రతిరోజు ఏపీలో 5 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు వస్తున్నాయి కరోనా విపత్తును లెక్కచేయక ఏపీ ప్రభుత్వం మొండి పట్టుదలకుపోయి పరీక్షలు తప్పక నిర్వహిస్తామన్నది.సుప్రీంకోర్టు మొట్టికాయలతో ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం మంకుపట్టు వీడటం హర్షణీయం.
పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం హర్షణీయం
<p>విధాత:ఏపీలో ఇంటర్, పదవ తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం హర్షణీయమన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.దేశవ్యాప్తంగా ఇప్పటికే అత్యధిక రాష్ట్రాలు పదో తరగతి, ఇంటర్ పరీక్షలను రద్దు చేశాయి.ప్రతిరోజు ఏపీలో 5 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు వస్తున్నాయి కరోనా విపత్తును లెక్కచేయక ఏపీ ప్రభుత్వం మొండి పట్టుదలకుపోయి పరీక్షలు తప్పక నిర్వహిస్తామన్నది.సుప్రీంకోర్టు మొట్టికాయలతో ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం మంకుపట్టు వీడటం హర్షణీయం.</p>
Latest News

అర్హ బర్త్డే ట్రిప్లో స్నేహా రెడ్డి కొత్త అవతారం…
ఇంకాసేపట్లో ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి
కోటీశ్వరుడిగా మారిన 3 రూపాయాల వ్యవసాయ కూలీ.. ఇది ఓ కశ్మీరీ రైతు విజయగాథ..!
లెక్చరర్తో ప్రేమాయణం నడిపిన హీరోయిన్..
అక్కడ పుట్టుమచ్చ ఉంటే.. జీవితంలో ఎంతో గౌరవం లభిస్తుందట..!
బుధవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి జీవిత భాగస్వామితో మనస్పర్థలు..!
తొలి టి20లో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం
గ్లోబల్ సమ్మిట్ ? లోకల్ సమ్మిట్ ?.. తెలంగాణ పలుకుబడి పెరిగిందా... పోయిందా
పర్యాటక రంగంలో రూ.7,045 కోట్ల పెట్టుబడులు
భారత్ ఫ్యూచర్ సిటీతో 13 లక్షల మందికి ఉద్యోగాలు: మంత్రి దుద్దళ్ల శ్రీధర్ బాబు