విధాత:ఏపీలో ఇంటర్, పదవ తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం హర్షణీయమన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.దేశవ్యాప్తంగా ఇప్పటికే అత్యధిక రాష్ట్రాలు పదో తరగతి, ఇంటర్ పరీక్షలను రద్దు చేశాయి.ప్రతిరోజు ఏపీలో 5 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు వస్తున్నాయి కరోనా విపత్తును లెక్కచేయక ఏపీ ప్రభుత్వం మొండి పట్టుదలకుపోయి పరీక్షలు తప్పక నిర్వహిస్తామన్నది.సుప్రీంకోర్టు మొట్టికాయలతో ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం మంకుపట్టు వీడటం హర్షణీయం.
పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం హర్షణీయం
<p>విధాత:ఏపీలో ఇంటర్, పదవ తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం హర్షణీయమన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.దేశవ్యాప్తంగా ఇప్పటికే అత్యధిక రాష్ట్రాలు పదో తరగతి, ఇంటర్ పరీక్షలను రద్దు చేశాయి.ప్రతిరోజు ఏపీలో 5 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు వస్తున్నాయి కరోనా విపత్తును లెక్కచేయక ఏపీ ప్రభుత్వం మొండి పట్టుదలకుపోయి పరీక్షలు తప్పక నిర్వహిస్తామన్నది.సుప్రీంకోర్టు మొట్టికాయలతో ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం మంకుపట్టు వీడటం హర్షణీయం.</p>
Latest News

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అరెస్ట్
99డేస్ యాక్షన్ ప్లాన్ సక్సెస్ చేయాలి : సీఎం రేవంత్ రెడ్డి
పవన్ కల్యాణ్ ‘ప్రాజెక్టు హనుమాన్ ’ స్టార్ట్ !
వాగులో బయటపడ్డ 1000 సంవత్సరాల విష్ణు మూర్తి విగ్రహం!
తెలుగు రాష్ట్రాల్లో చంద్ర గ్రహణం వేళ.. బ్లడ్ మూన్ సీన్ !
నా జాగాలోకి ఎందుకొచ్చారు..మీ టౌన్ లోకి వస్తే ఊరుకుంటారా?: ఏనుగు ఫైర్
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న గుంటూరు కారం!
యుద్దం వేళ...ఇరాన్ లో భూకంపం !
విరోష్’ రిసెప్షన్కు హైటెక్ సెక్యూరిటీ..
ఖమేనీ కదలికలు ఏళ్లుగా ట్రాకింగ్.. 60 సెకన్లలో లక్ష్యం పూర్తి