విధాత:ఏపీలో ఇంటర్, పదవ తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం హర్షణీయమన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.దేశవ్యాప్తంగా ఇప్పటికే అత్యధిక రాష్ట్రాలు పదో తరగతి, ఇంటర్ పరీక్షలను రద్దు చేశాయి.ప్రతిరోజు ఏపీలో 5 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు వస్తున్నాయి కరోనా విపత్తును లెక్కచేయక ఏపీ ప్రభుత్వం మొండి పట్టుదలకుపోయి పరీక్షలు తప్పక నిర్వహిస్తామన్నది.సుప్రీంకోర్టు మొట్టికాయలతో ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం మంకుపట్టు వీడటం హర్షణీయం.
పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం హర్షణీయం
<p>విధాత:ఏపీలో ఇంటర్, పదవ తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం హర్షణీయమన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.దేశవ్యాప్తంగా ఇప్పటికే అత్యధిక రాష్ట్రాలు పదో తరగతి, ఇంటర్ పరీక్షలను రద్దు చేశాయి.ప్రతిరోజు ఏపీలో 5 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు వస్తున్నాయి కరోనా విపత్తును లెక్కచేయక ఏపీ ప్రభుత్వం మొండి పట్టుదలకుపోయి పరీక్షలు తప్పక నిర్వహిస్తామన్నది.సుప్రీంకోర్టు మొట్టికాయలతో ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం మంకుపట్టు వీడటం హర్షణీయం.</p>
Latest News

12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు