విధాత:చిత్తూరు జిల్లా వి.కోట మండలం కుంబార్లపల్లెలో అడవి ఆముదం గింజలు తిని 25 మంది పాఠశాల విద్యార్థులకు అస్వస్థత.వి.కోట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొంతున్న చిన్నారులు.పాఠశాల అనంతరం ఆటలాడుతూ గ్రామసమీపంలీని గింజలను తిన్న పిల్లలు.సాయంత్రం నుండీ వాంతులు.. విరేచనాలతో పలువురికి అస్వస్థత.ఒక్కొక్కరినే ఆసుపత్రికి తరలించిన తల్లిదండ్రులు.పలువురి పరిస్థితి విషమం..
అడవి ఆముదం గింజలు తిని 25 మంది విద్యార్థులకు అస్వస్థత
<p>విధాత:చిత్తూరు జిల్లా వి.కోట మండలం కుంబార్లపల్లెలో అడవి ఆముదం గింజలు తిని 25 మంది పాఠశాల విద్యార్థులకు అస్వస్థత.వి.కోట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొంతున్న చిన్నారులు.పాఠశాల అనంతరం ఆటలాడుతూ గ్రామసమీపంలీని గింజలను తిన్న పిల్లలు.సాయంత్రం నుండీ వాంతులు.. విరేచనాలతో పలువురికి అస్వస్థత.ఒక్కొక్కరినే ఆసుపత్రికి తరలించిన తల్లిదండ్రులు.పలువురి పరిస్థితి విషమం..</p>
Latest News

ఈ-క్లచ్ టెక్నాలజీతో హోండా కొత్త అడ్వెంజర్ బైక్.. ఏంటి దీని స్పెషాలిటీ!!
శాంసంగ్ నుంచి కొత్త ఫోల్డబుల్ ఫోన్.. గత మోడల్తో పోలిస్తే పెద్ద డిస్ప్లే, ప్రీమియం లుక్!
పొంగులేటి మీటింగ్ కు పోచంపెల్లి దూరం
తెలంగాణలో మీనాక్షి ముద్రేదీ?.. కనిపించని కాంగ్రెస్ ఇంచార్జ్
టెన్షన్ సీన్...చావు అంచులను తాకిన మృత్యుంజయులు
బండి భగీరథ్ కేసులో మరిన్ని ట్విస్టులు !
ఏటీఎంలు ఖాళీ? బ్యాంకులను వేధిస్తున్ననగదు కొరత.. గ్రామీణ రైతుల అవస్థలు
పొదుపు చర్యలు ప్రారంభించిన సుప్రీంకోర్టు
రోజాకి హీరోలెవరు ప్రపోజ్ చేయలేదా..
నీట్ పరీక్షలపై మరో కీలక అప్డేట్.. ఇకపై మారనున్న పరీక్షా విధానం.. లీకేజీలు తగ్గేనా?