విధాత:చిత్తూరు జిల్లా వి.కోట మండలం కుంబార్లపల్లెలో అడవి ఆముదం గింజలు తిని 25 మంది పాఠశాల విద్యార్థులకు అస్వస్థత.వి.కోట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొంతున్న చిన్నారులు.పాఠశాల అనంతరం ఆటలాడుతూ గ్రామసమీపంలీని గింజలను తిన్న పిల్లలు.సాయంత్రం నుండీ వాంతులు.. విరేచనాలతో పలువురికి అస్వస్థత.ఒక్కొక్కరినే ఆసుపత్రికి తరలించిన తల్లిదండ్రులు.పలువురి పరిస్థితి విషమం..
అడవి ఆముదం గింజలు తిని 25 మంది విద్యార్థులకు అస్వస్థత
<p>విధాత:చిత్తూరు జిల్లా వి.కోట మండలం కుంబార్లపల్లెలో అడవి ఆముదం గింజలు తిని 25 మంది పాఠశాల విద్యార్థులకు అస్వస్థత.వి.కోట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొంతున్న చిన్నారులు.పాఠశాల అనంతరం ఆటలాడుతూ గ్రామసమీపంలీని గింజలను తిన్న పిల్లలు.సాయంత్రం నుండీ వాంతులు.. విరేచనాలతో పలువురికి అస్వస్థత.ఒక్కొక్కరినే ఆసుపత్రికి తరలించిన తల్లిదండ్రులు.పలువురి పరిస్థితి విషమం..</p>
Latest News

రా అండ్ రస్టిక్ అవతార్లో రౌడీ స్టార్ ..
సంక్రాంతి రద్దీ.. వైజాగ్ - చర్లపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు
‘ధురంధర్’: భారతీయ సినిమా ఎరుగని ప్రశ్నలను అడిగిన చిత్రం
మంగళవారం రాశిఫలాలు.. ఈ రాశివారికి వాహన ప్రమాదం.. జర జాగ్రత్త..!
కోఆర్డినేషన్ కమిటీతోనే గ్రేటర్ హైదరాబాద్ సమస్యలకు పరిష్కారం
ఆధార్ వల్ల భారత్లో ఏటా రూ. 90 వేల కోట్ల ఆదా : బీసీజీ నివేదిక
కేసీఆర్ హుందాగా మాట్లాడితే, సీఎం నీచంగా మాట్లాడాడు : హరీశ్
తేనెటీగ విషం– బ్రెస్ట్ క్యాన్సర్.. పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
ఏసీపీ, ఇన్స్ స్పెక్టర్, ఎస్ఐ లను సస్పెండ్ చేసిన డీజిపి
విద్యుత్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 17.651 శాతం డీఏ ఖరారు