విధాత: జనసేన రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు విజయవాడలో గోతులు పడ్డ రహదారులను నగర అధ్యక్షుడు పోతిన వెంకట మహేష్ పరిశీలించారు. అనంతరం మహేష్ మీడియాతో మాట్లాడుతూ విజయవాడ నగరంలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు అక్రమ స్లాబులు వేయడంపై ఉన్న శ్రద్ధ గోతులు రహదారులకు మరమ్మతులు చేపట్టడంలో లేదని విమర్శించారు. రూ.600 కోట్లతో నగరంలో అభివృద్ధి చేపడుతున్నట్లు వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని పోతిన మండిపడ్డారు. గాంధీ జయంతి అక్టోబర్ 2 నాటికి రోడ్ల మరమ్మతులు చేపట్టి ఉంటే జనసైనికులు స్వచ్ఛందంగా శ్రమదానం ద్వారా గోతులు పూడ్చే పని చేపడతామని జనసేన నేతలు స్పష్టం చేశారు.
రహదారులను పరిశీలంచిన జనసైనికులు
<p>విధాత: జనసేన రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు విజయవాడలో గోతులు పడ్డ రహదారులను నగర అధ్యక్షుడు పోతిన వెంకట మహేష్ పరిశీలించారు. అనంతరం మహేష్ మీడియాతో మాట్లాడుతూ విజయవాడ నగరంలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు అక్రమ స్లాబులు వేయడంపై ఉన్న శ్రద్ధ గోతులు రహదారులకు మరమ్మతులు చేపట్టడంలో లేదని విమర్శించారు. రూ.600 కోట్లతో నగరంలో అభివృద్ధి చేపడుతున్నట్లు వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని పోతిన మండిపడ్డారు. గాంధీ జయంతి అక్టోబర్ 2 […]</p>
Latest News

ఢిల్లీలో కాలుష్యం ఎఫెక్ట్..స్పోర్ట్స్ పై నిషేధం
తిరుమలలో కారు దిగి భక్తులను పలకరించిన రాష్ట్రపతి ముర్ము
ఇంజిన్ ఊడిపోయి కూలిన విమానం..వైరల్ గా ప్రమాద దృశ్యాలు
హస్తినకు చేరిన కర్ణాటక కాంగ్రెస్ పవర్ పంచాయతీ
విశ్వ సుందరిగా మిస్ మెక్సికో ఫాతిమా బోష్
గోవాలో బాలయ్య చేసిన పనికి ఉలిక్కిపడ్డ శ్రీలీల
పోలీసు స్టేషన్లో చిరుత హంగామా.. వీడియో
అందాల క్రికెటర్ పెళ్లికి టైం ఫిక్స్
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 'కేసీఆర్' పోటీ..! విజయం దక్కేనా..!!
ఇవాళ, రేపు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ మార్గాల్లో వెళ్లకండి..!