విధాత: జనసేన రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు విజయవాడలో గోతులు పడ్డ రహదారులను నగర అధ్యక్షుడు పోతిన వెంకట మహేష్ పరిశీలించారు. అనంతరం మహేష్ మీడియాతో మాట్లాడుతూ విజయవాడ నగరంలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు అక్రమ స్లాబులు వేయడంపై ఉన్న శ్రద్ధ గోతులు రహదారులకు మరమ్మతులు చేపట్టడంలో లేదని విమర్శించారు. రూ.600 కోట్లతో నగరంలో అభివృద్ధి చేపడుతున్నట్లు వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని పోతిన మండిపడ్డారు. గాంధీ జయంతి అక్టోబర్ 2 నాటికి రోడ్ల మరమ్మతులు చేపట్టి ఉంటే జనసైనికులు స్వచ్ఛందంగా శ్రమదానం ద్వారా గోతులు పూడ్చే పని చేపడతామని జనసేన నేతలు స్పష్టం చేశారు.
రహదారులను పరిశీలంచిన జనసైనికులు
<p>విధాత: జనసేన రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు విజయవాడలో గోతులు పడ్డ రహదారులను నగర అధ్యక్షుడు పోతిన వెంకట మహేష్ పరిశీలించారు. అనంతరం మహేష్ మీడియాతో మాట్లాడుతూ విజయవాడ నగరంలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు అక్రమ స్లాబులు వేయడంపై ఉన్న శ్రద్ధ గోతులు రహదారులకు మరమ్మతులు చేపట్టడంలో లేదని విమర్శించారు. రూ.600 కోట్లతో నగరంలో అభివృద్ధి చేపడుతున్నట్లు వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని పోతిన మండిపడ్డారు. గాంధీ జయంతి అక్టోబర్ 2 […]</p>
Latest News

‘తెలంగాణ’ పండుగ పూట ‘పంచాయతీ’…
టీఎంసీలో చీలికకు బీజేపీ యత్నాలు.. బెంగాల్లో ‘ఏక్నాథ్ షిండే’ ఎవరో…
దేశవ్యాప్తంగా లబ్ధిదారుల పేర్ల తొలగింపు జాతర
ఓటీటీలోకి వస్తున్న.. M4M (మోటివ్ ఫర్ మర్డర్)
పవన్ వ్యాఖ్యలకు మంత్రి పొన్నం కౌంటర్
బెదిరింపులకు భయపడను..తెలంగాణలో జనసేన పోటీ : పవన్ కల్యాణ్
Buchi Babu | ఎన్టీఆర్ సినిమా పై బుచ్చిబాబు క్లారిటీ.. ‘పెద్ది’ కథతో ఎలాంటి సంబంధం లేదన్న దర్శకుడు
Cocktail 2 Trailer | ‘కాక్టెయిల్ 2’ ట్రైలర్ విడుదల.. షాహిద్, రష్మిక, కృతి లవ్ ట్రయాంగిల్కు ప్రేక్షకుల ఫిదా
మార్కెట్లోకి ఇథనాల్ బైక్లు, కార్లు.. ఇటీవలే స్టౌలు కూడా మార్కెట్లోకి
పాడిపంటల నినాదం..ఉరుగ్వే ప్రగతి పాఠం!